Top 10 News: ప్రపంచ నలుమూలల జరిగిన టాప్ టెన్ వార్తలు.. మీకోసమే

Top News:మార్చి 23 వార్తలు. టాప్ టెన్ వార్తలు మీకోసమే. తెలుగు రాష్ట్రాలు, జాతీయం, అంతర్జాతీయం వార్తలు ఈరోజు మీకోసమే. Source link

Read More

ఉన్నం హనుమంతరాయ చౌదరి సేవలు చిరస్మరణీయం- సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విశాలాంధ్ర, కళ్యాణదుర్గం:రాజకీయాల్లో నైతిక విలువలు తగ్గుతున్న ఈ కాలంలో, వచ్చే తరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా జీవించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి సేవలు చిరస్మరణీయమని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు.సోమవారం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో దివంగత నేత హనుమంతరాయ చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. పెద్దాయన భార్య లక్ష్మీదేవి, కుమారులు మారుతి చౌదరి, ఉదయ…

Read More

AP News: భారత్‌లోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీలో.. అది స్టీల్ ప్లాంట్ కాదు స్టీల్ సిటీ: సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 23, 2026 7:07 PM IST CM Chandrababu: రాష్ట్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఈ భారీ పరిశ్రమను కేవలం 20 నెలల్లోనే సాకారం చేసి చూపించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు సాధనలో కీలక పాత్ర పోషించిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారా లోకేశ్‌ను ఆయన అభినందించారు. chandra babu…

Read More

కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య – Visalaandhra

రూరల్ ఎస్సై రాజశేఖర్ విశాలాంధ్ర -ధర్మవరం; మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో నివసించు బి. శ్రీనివాసులు(35)కుటుంబ కలహాలతో శనివారం అర్ధరాత్రి సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు. వివరాలకు వెళితే మృతుడు బి శ్రీనివాసులు ఆరు సంవత్సరాల కిందట మహేశ్వరి అనే అమ్మాయిని వివాహం చేసుకొని, కుటుంబ కలహాలతో భార్య మృతి చెందింది. భార్య చనిపోవడంతో మద్యముకు బానిస అయ్యాడు. మధ్యము మాని, మరో పెళ్లి చేస్తే బాగుపడుతాడు అన్న ఉద్దేశంతో నాన్న అదెప్ప మరో…

Read More

విశాఖలో ఇనార్బిట్ మాల్ ప్రారంభం.. 320 బ్రాండ్లు, 10 వేల ఉద్యోగాలు..!Sarbananda Sonowal inaugurates Inorbit Mall in Visakha to boost growth. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 23, 2026 5:48 PM IST విశాఖపట్నం లో Inorbit Mall ను Sarbananda Sonowal ప్రారంభించారు. 1.4 million sq ft మాల్ లో 320 బ్రాండ్లు, 8 స్క్రీన్ మల్టీప్లెక్స్, 600 కోట్లు పెట్టుబడితో వేల ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద షాపింగ్ మాల్‌.. ఇన్ఆర్బిట్ మాల్‌ ప్రారంభించిన కేంద్ర మం విశాఖపట్నం నగరం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌గా గుర్తింపు పొందిన ఇనార్బిట్ మాల్‌ను కేంద్ర…

Read More

ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు..

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డొమ్మేటి వెంకట రెడ్డిజయంతి వేడుకలు ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్, డా. కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డిగారు మట్లాడుతు..దొమ్మేటి వెంకటరెడ్డి (1853–1928) తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సామాజికవర్గ ఆద్యులు,దాత అన్నారు. 1920లో ఈండ్ర/ఈడిగ కులాన్ని ‘సెట్టిబలిజ’గా గుర్తింపు…

Read More

తిరుమలలో వసంతోత్సవాల సందడి.. మార్చి 30 నుంచి మూడు రోజులు వైభవంగా ఉత్సవాలు..! Tirumala Salakatla Vasantotsavams grand services cancelled. |

Last Updated:Mar 23, 2026 4:50 PM IST తిరుమల శ్రీవారి ఆలయంలో వసంతోత్సవం మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు వైభవంగా జరగనుంది. టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసి కొన్ని సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది. + తిరుమల సాలకట్ల వసంతోత్సవం ఎప్పుడంటే…!!! తిరుమల శ్రీవారి ఆలయంలో వసంత ఋతువు సందర్భంగా జరిగే సాలకట్ల వసంతోత్సవాలు ఈసారి మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ…

Read More

ఉమ్మడి జిల్లాల వారికి పరుగు పందెం పోటీలు

నిర్వాహకులు బాలరాజు, సాకే సాయికుమార్విశాలాంధ్ర ధర్మవరం;; ఉమ్మడి జిల్లాలు అయిన అనంతపురం, పుట్టపర్తి జిల్లాల వారికి ధర్మవరం మండలం లోని గొట్లూరు గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల (మంకాలమ్మ దేవాలయం దగ్గర) మార్చి 27వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బాలరాజు, షాకే సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరుగు పందెం శ్రీరామనవమి సందర్భంగా రెండు కిలోమీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ముందుగానే తమ…

Read More

Chicken Prices Soar to ₹400 Per Kg | కొండెక్కిన కోడి ధర.. కిలో చికెన్ రూ.400 | #local18V

యుద్ధ ప్రభావం ఏమోగానీ రాష్ట్రంలో దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి?, ఒకపక్క హోటల్స్ మూసివేత, మరోపక్క రేట్లు పెంపకం, అంతకుమించి ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు, దీంతో ఒక గందరగోళ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. నిన్నమొన్నటి వరకు 200 నుంచి 250 వరకు ఉండే చికెన్ ధర గతవారం రోజులుగా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతుంది. ప్రస్తుతం హోల్సేల్ ధర 350 నుంచి 400 ఉండగా రిటైల్ 400 నుంచి ఆపై అమ్మకాలు నిర్వహిస్తున్నారు, దీంతో చికెన్ జోలికి…

Read More

ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం అమలు.. మారనున్న పన్నుల విధానం

భారత్‌లో కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ మార్పు కారణంగా ప్రస్తుత పన్ను రిటర్నుల ఫైలింగ్‌పై చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫైలింగ్ ప్రక్రియ మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 చట్టం ప్రకారమే కొనసాగుతుందని హామీ ఇచ్చారు. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు…

Read More