ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?! – Visalaandhra

ప్రతి ఏడాది ఆరంభంలో పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పుడు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానాన్ని ఆమోదించడం కూడా పార్లమెంటు సంప్రదాయాలలో ముఖ్యమైందే. కానీ ఈసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చే సవ్యంగా జరగలేదు. ఒక రకంగా చెప్తే అసలు చర్చ జరగనట్టే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ ఆ ప్రసంగ పాఠానికి పరిమితం ఉండాలి అన్న నియమం ఏమీ లేదు. ఏ అంశాన్ని…

Read More

వారం రోజుల పాటు వాడిపోని గులాబీ.. గోదావరి జిల్లాలో ఈ పూలకు బంపర్ డిమాండ్..! Kakinada Nanaji Sonti Gulabielu new trend in Pooja Market. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 11, 2026 8:29 PM IST తుని నర్సీపట్నం రహదారిపై మరువాడ గ్రామంలో రైతు నానాజీ సాగు చేసిన సొంటి గులాబీలు ఐదు నుంచి ఏడు రోజులు తాజా ఉండి, పూజా మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌గా మారాయి. + గోదావరిజిల్లాలో వారంరోజులు వికసించే సొంటె గులాబీ తోటలు గులాబీలంటే ఇష్టం లేని వారు ఉండరనే చెప్పాలి. పూజలైనా, అలంకరణైనా గులాబీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే సాధారణంగా గులాబీలు ఒక రోజు గడిచేలోపే రేకులు…

Read More

22న చలో మంగళగిరి-చేనేత గర్జన జయప్రదం చేయండి

చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర నాయకులు విశాలాంధ్ర ధర్మవరం;; చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఫిబ్రవరి 22వ తేదీన చలో మంగళగిరి-చేనేత గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేనేత ఐక్య కార్యచరణ కమిటీ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణం లో శమి నారాయణ స్వామి గుడి నందు ఆంధ్రప్రదేశ్ చేనేత ఐక్య కార్మిక సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్యర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర…

Read More

భారీ ఊరేగింపులు, ప్రత్యేక ఘటాలు.. జొన్నాడలో అమ్మవారి జాతర సందడి..! Paiditalli Ammavari 70th Jathara showcases cultural grandeur in Jonnada. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 11, 2026 7:07 PM IST జొన్నాడలో పైడితల్లి అమ్మవారి 70వ జాతర భీమరావు కుటుంబీకుల ఆధ్వర్యంలో ఖరగ్‌పూర్, సోలాపూరి సంప్రదాయాలతో వైభవంగా జరిగి, గ్రామం సంస్కృతిక ఉత్సవాల్లో మునిగిపోయింది. + ఖరగ్‌పూర్ రేంజ్ లో అంగరంగ వైభవంగా పైడితల్లి అమ్మవారి జాతర  జొన్నాడ గ్రామం భక్తి, సంస్కృతి, సంప్రదాయాల కలయికతో కళకళలాడింది. పైడితల్లి అమ్మవారి జాతరను ఈసారి భీమరావు కుటుంబీకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించగా, గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది….

Read More

అక్రమ కట్టడాల కూల్చివేతను పర్యవేక్షించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర, యాడికి: మండల కేంద్రంలోని శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ భూములపై నిర్మించబడిన అక్రమ కట్టడాల తొలగింపు పనులను మంగళవారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవస్థాన భూములను ఆక్రమించి నిర్మించిన షాపులు, వాణిజ్య సముదాయాలు వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.ఆలయం తూర్పు భాగంలో ఉన్న భోగా లింగేశ్వర స్వామి ఆలయం దర్శనానికి అడ్డుగా నిర్మించిన షాపులను అధికారులు ఇప్పటికే తొలగించడం ప్రారంభించారని…

Read More

Business Tips: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. ఏడాది పొడవునా ఆదాయం ఇచ్చే వ్యాపారం.. వెంటనే తెలుసుకోండి..

IID ఆధ్వర్యంలో “RAS & Biofloc Fish Farming – Setup to Profit” ఉచిత వెబినార్ 22 ఫిబ్రవరి 2026న నిర్వహించబడుతుంది. శ్రీకాకుళం జిల్లాకు ఇది గొప్ప అవకాశం. Source link

Read More

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్ మహానగర పాలనలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను మూడు కార్పొరేషన్లుగా విభజించింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పునర్‌వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ , మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నగర జనాభా,…

Read More

Devotees long queues for hours At Srisailam Temple | శ్రీశైలంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ | N18V

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో , రద్దీని నియంత్రించడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా గంటల తరబడి క్యూలైన్లలోనే ఉంచేశారని, కనీసం త్రాగునీరు కూడా అందడం లేదని భక్తులు వాపోతున్నారు. Source link

Read More

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొంది : గవర్నర్

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొందని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ వ్యాఖ్యానించారు.వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని అప్పటి ప్రభుత్వం గణనీయమైన ప్రయత్నాలు చేసిందని చెప్పారు. అయితే 2019లో చోటు చేసుకున్న ప్రభుత్వ మార్పు రాష్ట్ర అభివృద్ధి గమనాన్ని దెబ్బతీసిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తన ప్రసంగాన్ని చేశారు. 2019 తరువాత రాష్ట్రంలో పాలనా వ్యవస్థల్లో…

Read More

Jaggery Tea Recipe: పాలు విరిగిపోకుండా బెల్లం టీ తయారి.. ఇంట్లోనే ఇలా చేసుకోండి

Jaggery Tea Recipe: టీని తియ్యగా మార్చడానికి చక్కెరను ఉపయోగిస్తారు. కాని మనలో చాలా మంది చక్కెరతో చేసిన టీని ఇష్టపడతారు. అయితే ఈ రోజుల్లో ప్రజలు చక్కెరకు బదులుగా బెల్లంతో చేసిన టీని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దాని అద్భుతమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాల కారణంగానే బెల్లం టీ తాగడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మరి బెల్లం టీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి. Source link

Read More