అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య….

విశాలాంధ్ర – కూడేరు..అనంతపురం రూరల్ మండల పరిధిలోని కొడిమి గ్రామ సమీపంలో దళిత రైతు ఎం. గోవిందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామానికి చెందినవాడు.గోవిందు తన వ్యవసాయ భూమిలో పంట సాగు చేయడానికి, నీటి బోరు త్రవ్వించేందుకు బయటి వ్యక్తుల వద్ద నుంచి సుమారు రూ.5 లక్షలకు పైగా అప్పు తీసుకున్నాడు. అయితే బోరులో నీరు పడకపోవడం, పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు మరింత పెరిగాయి. అప్పులపై వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక…

Read More

Divyang Shakti: ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. కానీ వైకల్యం ఇంత శాతం ఉన్నవారికి మాత్రమే ఉచిత ప్రయాణం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 19, 2026 8:58 AM IST కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు బస్సు ప్రయాణం ఉచితం చేసింది. 40% వైకల్యం ఉన్నవారికి మాత్రమే ఈ సౌకర్యం. పలమనేరు ఆర్టీసీ బస్టాండ్‌లో దివ్యాంగ శక్తి కార్యక్రమం ప్రారంభించారు. + దివ్యాoగులకు ఈ 4 బస్సుల్లో ఉచితం కానీ వైకల్యం ఇంత శాతం ఉన్నవారికి మాత్రమే…!!! ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో బస్ వీటిలో గతంలో దివ్యాంగులకు 50 శాతం రాయితీ ఉండేది. కానీ కూటమీ ప్రభుత్వం అధికారంలోకి…

Read More

Tirumala: మాడవీధులకు వేదాల పేర్లు, కూడళ్లకు భక్తుల నామాలు..! ఆధ్యాత్మిక శోభతో కొత్తగా శ్రీవారి సన్నిధి.. పూర్తి వివరాలివే! Tirumala road renaming. |

Last Updated:May 08, 2026 12:57 PM IST టీటీడీ తిరుమలలో ప్రధాన వీధులు, సర్కిళ్లకు వేదాలు, ఆళ్వార్లు, భక్తుల పేర్లు పెట్టింది, ఔటర్ రింగ్ రోడ్ ను తిరువేంకటపథం, ఇన్నర్ రింగ్ రోడ్ ను అన్నమాచార్య మార్గంగా నామకరణం చేసింది News18 శ్రీవారి భక్తులకు, తిరుమల వెళ్లే యాత్రికులకు ఇది ఒక మధురమైన శుభవార్త. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల గిరిపై ఇకపై అడుగు వేస్తే ఆధ్యాత్మికత అణువణువునా ప్రతిధ్వనించనుంది. గోవిందుడి పాదస్పర్శతో పునీతమైన ఆ…

Read More

విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్..

శస్త్రచికిత్స అనంతరం మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. పూర్తిగా కోలుకున్న ఆయన, ఈరోజు హైదరాబాద్ నుంచి అమరావతి(మంగళగిరి)లోని తన క్యాంపు కార్యాలయానికి రానున్నారు. పవన్ తిరిగి క్రియాశీలక విధుల్లోకి వస్తుండటంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ రోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి పయనమవుతారు. ఉదయం 10:40 గంటలకు గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి…

Read More

భారత్‌పై ఆంక్షలు పెట్టినవారికే దెబ్బ

పశ్చిమదేశాలకు పుతిన్ చురకమాస్కో: భారత్‌పై ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే… అవి వారికే తిప్పికొడతాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమాసియా దేశాలకు హెచ్చరించారు. ‘భారత్ సార్వభౌమాధికార దేశం. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్‌కు ఆంక్షల పేరిట ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే…అవి వారికే ఎదురుదెబ్బలవుతాయి. భారతదేశానికి బయటి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ…తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరించిందని పుతిన్ వ్యాఖ్యానించారు. రష్యాతో భారత్ సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయన్నారు. ‘భారత ప్రజలకు అనుకూలమైన ఉత్పత్తులను ఎంచుకోవడానికి ఆ…

Read More

Weather today: అక్కడో తుపాను.. 4 రోజులు ఉరుములతో వర్షాలు.. ఏపీ, తెలంగాణకు అలర్ట్! |

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణ వచ్చే 4 రోజులపాటూ.. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్‌లో వచ్చే 5 రోజులపాటూ.. అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయనీ, మెరుపులు వస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. మే 10, 11 తేదీలలో తీరప్రాంత కర్ణాటకలో మెరుపులు సంభవించవచ్చని IMD చెప్పింది. అలాగే.. వచ్చే 7 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి,…

Read More

సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్.. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు సంబంధించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. పురుష అధికారులతో సమానంగా మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్ (పర్మనెంట్ కమిషన్) పొందే అర్హత ఉందని స్పష్టం చేసింది. శారీరక సామర్థ్యం లేదా ఇతర సామాజిక కారణాలను చూపి వారికి ఈ అవకాశాన్ని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ద్వారా సైన్యంలో చేరిన మహిళా అధికారులు కూడా…

Read More

ఆరు నెలలు నీటిలో.. ఆరు నెలలు వెలుపల.. గండి పోచమ్మ జాతర ఘనంగా ప్రారంభం..! Gandi Pochamma Jatara splendor devotion. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 21, 2026 3:44 PM IST గోదావరి తీరంలోని గండి పోచమ్మ ఆలయంలో ఉగాది అనంతరం జాతర వైభవంగా సాగి, గిరిజన భక్తి, పాపికొండల పర్యాటకంతో కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. + జలదిగ్బంధంలో ఉండే గండిపోచమ్మ ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది పండుగ చుట్టూ గ్రామదేవతల ఉత్సవాలు ప్రతి ప్రాంతంలో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అయితే గోదావరి తీరంలో ఉన్న ఒక దివ్యక్షేత్రంలో మాత్రం ఈ వేడుకలు మరింత వైవిధ్యంగా, భక్తి పరవశంతో సాగుతాయి. అడవి…

Read More

జెమినీలో సరికొత్త కామెడీ షో ‘మాస్ జాతర’

హైదరాబాద్: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు జెమినీ టీవీ సిద్ధమైంది. ‘మాస్ జాతర’ పేరుతో రూపొందించిన ఈ మెగా వీకెండ్ కామెడీ షోను హైదరాబాద్‌లోని నెక్సస్ మాల్‌లో సినీ తారలు, కమెడియన్ల సందడి మధ్య ఘనంగా ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, já¶ట్యూబర్లు, కళాకారులతో కూడిన ఈ వినూత్న స్కిట్ కాంపిటీషన్ ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం కానుంది. జానీ మాస్టర్, నవదీప్, బిందు మాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ…

Read More

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ ఆ సమయంలో తినడం విషంతో సమానం.. డాక్టర్ల హెచ్చరిక ఇదే..!

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయని డాక్టర్ కెవి రామ్ కుమార్ సూచన, ఉదయం ఖాళీ కడుపుతో తింటే మంచిది, రాత్రి అయితే జీర్ణ సమస్యలు రావచ్చని హెచ్చరిక Source link

Read More