అమీర్‌పేటలోని కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న విద్యార్థులు

అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో నాలుగో అంతస్తులో క్లాసులు జరుగుతున్నాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. ఒక్కసారిగా పొగ కమ్మేయడంతో లోపల ఉన్న విద్యార్థులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బయటకు వచ్చే దారి కూడా పొగతో నిండిపోవడంతో విద్యార్థులు బాల్కనీల్లోకి వచ్చి రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. కొందరు భయం ఆపుకోలేక కిందకు దూకే ప్రయత్నం…

Read More

శ్రీశైల మల్లికార్జున దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు. Srisaila Mallikarjuna Swami Devasthanam free laddu prasadam distribution |

Last Updated:Feb 14, 2026 10:56 PM IST మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానంలో లక్షలాది భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం, మెరుగైన సేవలు, ట్రాఫిక్ సౌకర్యాలు కల్పించారు. + శ్రీశైల భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్: 4 రోజుల పాటు ఉచిత లడ్డు.. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తజన సంద్రమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుండి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో క్షేత్ర…

Read More

చిన్నారిపై అఘాయిత్యం.. నిందితుడి అంతం.. కానీ న్యాయం జరిగిందా? మదనపల్లి దారుణంపై ప్రజల ఆవేదన..! Madanapalli incident Rishika Priya attacked public anger on drugs mafia. |

రిషిక ప్రియ చనిపోయింది. నిందితుడు కూడా ఇక లేడు. కానీ సమాజం ఎదుట నిలిచిన ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. డ్రగ్స్, మత్తు పదార్థాల దుష్ప్రభావం, వ్యవస్థలోని లోపాలు, సమాజంలో పెరుగుతున్న వికృత మనస్తత్వం.. ఇవన్నీ కలిపి ఈ ఘటనను మరింత ఆలోచింపజేస్తున్నాయి. మదనపల్లి విషాదం ఒక కుటుంబాన్ని కాదు, మొత్తం సమాజాన్ని హెచ్చరిస్తోంది. ఇకనైనా మార్పు రావాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. Source link

Read More

Vijayawada Gold Silver Rates: విజయవాడలో పెరిగిన పసిడి ధరలు.. తులం బంగారం ధర ఎంతంటే? |

అత్యంత స్వచ్ఛమైన 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర నేడు రూ. 1,57,750 కు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది రూ. 1,970 భారీగా పెరిగింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,310కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 1470 పెరిగింది. Source link

Read More

బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా

ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ లీలావతి విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలో ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా తప్పదనిరాప్తాడు ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ లీలావతి హెచ్చరించారు. బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ ప్రోగ్రాంలో భాగంగా రాప్తాడు రెండో అంగన్వాడీ కేంద్రంలో గురువారం బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజుల జాతీయ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి అవగాహన కల్పించారు. ఆడపిల్లలకు 18ఏళ్ళు, అబ్బాయిలకు 21 ఏళ్లు పూర్తయిన తర్వాతనే వివాహం చేయాలన్నారు. నిర్దేశిత…

Read More

Holiday: ఉద్యోగులకు, విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇవాళ సెలవు.. ఎంజాయ్ చేయండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 16, 2026 5:37 AM IST AP Govt Optional Holiday: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముందుగా ఉద్యోగులకు ఒక రోజు అదనపు సెలవు అవకాశం కల్పించింది. ఈ సంవత్సరం మహా శివరాత్రి పండగ ఫిబ్రవరి 15 ఆదివారం పడింది. దీంతో మరుసటి రోజు సోమవారాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. AP Govt Optional Holiday: మహాశివరాత్రి సందర్భంగా…

Read More

Health Tips: పొడి దగ్గు, గొంతు దురదకు ఇదే మంచి మందు.. తేనె,నల్ల మిరియాలను ఇలా వాడితే చాలు

Health Tips: మీ ఇంట్లో ఎవరికైనా పొడి దగ్గు, గొంతు దురద, లేదా రాత్రిపూట దగ్గు వచ్చి నిద్రలేమి ఉంటే ఇంట్లో పెద్దవాళ్లు, అమ్మమ్మ చెప్పే ఆయుర్వేద వైద్యం బాగా పని చేస్తుంది. ఖరీదైన మందులతో పని లేకుండా ఉపశమనం కోసం వారు ముందుగా వంటగదికి వెళ్లేవారు. అక్కడ మసాలా దినుసుల్లో వాడే నల్ల మిరియాలు, తేనెతో ఈ సమస్యకు చక్కని పరిష్కారించే వారు. Source link

Read More

నూతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే ప్రత్యేక కార్యక్రమం

ప్రిన్సిపాల్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సిఎస్ఈ ఈసీఈ విద్యార్థుల కోసం నూతన సాంకేతిక పరి జ్ఞానము పెంపొందించె ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని (మదనపల్లి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వారి చే ఏర్పాటు చేయించామని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి అధ్యాపకులు జి .బి. రేణుక, డాక్టర్ జి…

Read More

సర్కారు మెడలువంచుదాం

సార్వత్రిక సమ్మె జయప్రదం చేద్దాం: డి.రాజా పిలుపు న్యూదిల్లీ: కార్మికులకు, రైతులకు, ఉద్యోగులకు వ్యతిరేకమైన విధానాలతో ముందుకెళుతున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా ఐక్యంగా పోరాటాలు అవసరమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సూచించారు. చారిత్రక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కుల పరిరక్షణకు ఉక్కు సంకల్పంతో కదం తొక్కాలన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లు, అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఈనెల 12న అనగా గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామంటూ డి.రాజా బుధవారం సామాజిక మాధ్యమం…

Read More

Afghan Boy & Indian Girl Love Story | ఆఫ్గానిస్తాన్ అబ్బాయి రాయలసీమ అమ్మాయి ప్రేమకథ | #local18V

ఆఫ్ఘనిస్తాన్ వజ్రాల వ్యాపారి మోహియర్ రాయలసీమ అమ్మాయి చంద్రవదన 600 సంవత్సరాల క్రితం జరిగిన లవ్ స్టోరీ లోకల్ 18 మీ ముందుకు తీసుకువస్తోంది. #InternationalLoveStory #Afghanistan #Rayalaseema Source link

Read More