Headlines

కదం తొక్కిన కార్మిక, కర్షక, ఉద్యోగ ఉపాధ్యాయులుకార్మిక, కర్షక సంఘాల నాయకులు

విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 కార్మికచట్టాలను అమలుచేసి ,నాలుగుకోడ్‌లను రద్దుచేయాలని ,వీవీజీ రామ్‌జీ చట్టంను రద్దుచేయాలని,కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేఖ విధానాల ప్రతిపాధించిన బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. గురువారం కేంద్రకార్మిక సంఘాలు పిలుపు మేరకు కర్నూలులో కార్మిక, కర్షక సంఘాలు నగరంలో కదం తొక్కారు.కర్నూలు జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహంచి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.ఈ ధర్నా…

Read More

కొండల మధ్య కోటిలింగేశ్వరుడు.. పిలిస్తేనే దర్శనం కలిగే శివక్షేత్రం..! Punyagiri Kotilingeshwara temple secrets attract devotees. |

Last Updated:Feb 12, 2026 3:25 PM IST పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి క్షేత్రం దక్షిణ కాశిగా ప్రసిద్ధి, భూగర్భ శివలింగం, పుట్టిదార, కోటిలింగాల ఘాట్, మహాశివరాత్రి ఉత్సవాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. + పుణ్యగిరి ఉమా కోటి లింగేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత ఇదే  విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పుణ్యగిరి గ్రామంలో కొండల నడుమ వెలసిన ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి క్షేత్రం భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. ప్రకృతి సోయగాలు, గాఢమైన…

Read More

అన్నదాతకు విత్తన భరోసా.. – Visalaandhra

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు శ్రీకారం నాణ్యతతో కూడిన విత్తనాలు, అధిక ఉత్పాదకత, మెరుగైన దిగుబడులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ సంఘాలు ఏర్పడతాయి.ఈ కార్యక్రమానికి నాబార్డు ఆర్థిక సహకారం అందించనుంది. రైతుల చేతుల మీదుగానే విత్తనోత్పత్తి చేయించి, వాటికి ప్రత్యేక బ్రాండ్‌ గుర్తింపు కల్పించి రైతులకు అందించడం ఈ…

Read More

Skating Training: రూ.500 ఫీజుతో స్కేటింగ్ శిక్షణకు అవకాశం.. ఇక్కడ ట్రైనింగ్‌తో జాతీయ స్థాయి పతకాలు గ్యారంటీ.. |

Last Updated:Feb 12, 2026 1:53 PM IST విజయనగరం విజ్జు స్టేడియం స్కేటింగ్ శిక్షణ కేంద్రం చిన్నారులకు తక్కువ ఫీజుతో శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించేందుకు ప్రోత్సహిస్తోంది. + 500 రూపాయల ఫీజుతో స్కేటింగ్ శిక్షణకు అవకాశం విజయనగరం పట్టణం చివరలో ఉన్న విజ్జు స్టేడియం నేడు స్కేటింగ్ క్రీడలో ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేసే కేంద్రంగా మారుతోంది. చిన్నతనం నుంచే స్కేటింగ్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో…

Read More

రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలి – Visalaandhra

–రామకృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు): మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదిగి ప్రజాసేవకు అంకితం కావాలని టీడీపీ సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, ఉపాధ్యక్షులుగా నల్లమల విజయ్ కుమార్, టీడీపీ ఆర్టీఎస్ తాలూకా అధ్యక్షులు దశరథ రాముడు, మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి, మురళీ…

Read More

Srisailam Temple: మయూర వాహనంపై శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునుల విహారం.. విశేషాలివే.. |

Last Updated:Feb 12, 2026 10:21 AM IST శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మయూర వాహన సేవ, కళాకారుల ప్రదర్శనలు, భక్తుల ఉత్సాహం, రమేష్ నాయుడు, శ్రీనివాసరావు పాల్గొనడం విశేషం. + మయూర వాహనంపై భ్రమరాంబా మల్లికార్జునుల విహారం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో పులకించిపోతోంది. లోకారాధ్యుడైన శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబా దేవి అమ్మవార్ల దివ్య సన్నిధిలో బ్రహ్మోత్సవాలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. బుధవారం రాత్రి అత్యంత వైభవంగా…

Read More

వైసీపీ నిరసనలతో దద్దరిల్లిన అసెంబ్లీ – Visalaandhra

. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలేనంటూ విమర్శలు. అనంతరం వాకౌట్ చేసిన సభ్యులు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనలతో శాసన సభ దద్దరిల్లింది. వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ప్రదర్శనగా అసెంబ్లీకి వచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, కుప్పకూలిన శాంతిభద్రతలపై నిలదీయనివ్వరు అనే ప్లకార్డును పట్టుకుని ఆయన తన పార్టీ సభ్యులతో సభకు హాజరయ్యారు. ఉభయసభల నుద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్…

Read More

Vijayawada: విజయవాడలో భారీ గోల్డ్ సీజ్.. సెల్‌ఫోన్ పెట్టెల మధ్యలో గోల్డ్! | విజయవాడ వార్తలు (Vijayawada News)

Last Updated:Feb 12, 2026 6:40 AM IST ఈ స్మగ్లింగ్ ముఠా గుట్టును వాణిజ్య పన్నుల శాఖ అధికారులు రట్టు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు మరియు వెండి బయటపడ్డాయి. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ రవాణాపై నిఘా పెంచిన అధికారులు భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని, వెండిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఎవరికీ అనుమానం రాకుండా సెల్‌ఫోన్ల పెట్టెల…

Read More

మావోయిస్టుల పేరుతో మంత్రులకు బెదిరింపులు – Visalaandhra

అవి నిజమైనవి కాకపోవచ్చన్న మంత్రి దుర్గేశ్ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో ఒకేసారి నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. ఈ లేఖలు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన మంత్రులకు రావడం గమనార్హం. టీడీపీకి చెందిన అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, జనసేనకు చెందిన కందుల దుర్గేశ్, బీజేపీకి చెందిన సత్యకుమార్‌లకు ఈ లేఖలు అందినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ లేఖలు బయటకు…

Read More

Konaseema Tensions: కోనసీమలో టెన్షన్.. పోరంబోకుల వల్ల అమల్లోకి సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 11, 2026 6:13 PM IST Konaseema Political Tensions:ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లాలో పోలీసులు బూట్ల శబ్ధం, వందల సంఖ్యలో వీధుల్లో కవాతు నిర్వహిస్తున్న పోలీసుల యాక్షన్ ప్లాన్ అందరికి టెన్షన్ పుట్టిస్తోంది. ఉన్నపళంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నెల రోజులు పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని స్వయంగా డిఎస్పి సుంకర మురళీమోహన్ ప్రకటించారు. + కోనసీమలో టెన్షన్ వాతావరణం 30 యాక్ట్ అమలు.. ప్రత్యేక బలగాలు మోహరింపు Konaseema…

Read More