కావూరి సాంబశివరావు కన్నుమూత.. – Visalaandhra

తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. విద్యార్థి దశ నుంచి కేంద్ర మంత్రి వరకు: 1943లో జన్మించిన కావూరి సాంబశివరావు వరంగల్ నిట్ (అప్పట్లో ఆర్ఈసీ) నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు….

Read More

Cricket Betting: ఐపీఎల్ బెట్టింగ్ ఆడితే కటకటాలే.. బడిత పూజ చేస్తామంటున్న ఆ జిల్లా ఎస్పీ సీరియస్ వార్నింగ్!

Cricket Betting: విజయనగరం ఎస్పీ ఎ ఆర్ దామోదర్ ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు ప్రకటించారు, విస్తృత తనిఖీలు ఆదేశించి యువతను బెట్టింగ్ యాప్‌లు లోన్ యాప్‌ల నుంచి దూరంగా ఉండమని హెచ్చరించారు Source link

Read More

యూపీఐ చెల్లింపుల కోసం ఇక పేరెంట్స్ ఫోన్ అక్కర్లేదు..

పేటీఎం పాకెట్ మనీ వచ్చేసిందిబ్యాంక్ అకౌంట్ లేని టీనేజర్ల కోసం పేటీఎం పాకెట్ మనీ ఫీచర్రోజుకు రూ.5,000.. నెలకు రూ.15,000 వరకు లావాదేవీల పరిమితిడిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం, టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని మరో కీలకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పేటీఎం పాకెట్ మనీ పేరుతో నేడు ప్రారంభించిన ఈ కొత్త సదుపాయం ద్వారా బ్యాంకు ఖాతా లేని టీనేజర్లు కూడా నేరుగా యూపీఐ చెల్లింపులు చేసేందుకు అవకాశం కలుగుతుంది. నగదు కోసం లేదా చెల్లింపులు పూర్తి…

Read More

Varahi Tempe at Godavari Districts | మీ ఆశయాలు నెరవేరాలంటే.. ఈ ఆలయానికి తప్పక వెళ్ళండి

పవన్ కళ్యాణ్ వారాహి ప్రచారం తర్వాత గోదావరి జిల్లాల్లో శ్రీ వారాహి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది, ఐదు శుక్రవారాల కుంకుమ పూజలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. Source link

Read More

భౌగోళికంగా విడిపోయినప్పటికీ తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటే

: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన చంద్రబాబు రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపుతెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ, తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటేనని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధిలో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ముందుకు దూసుకుపోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు….

Read More

కూటమి ప్రభుత్వంతోనే రైతుకు భరోసా

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వంతోనే రైతుకు భరోసా ఉంటుందని సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముక్కన్న, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి, సొసైటీ డైరెక్టర్లు ఎంజీ నరసన్న, హనుమేష్ అన్నారు. బుధవారం టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు మండల పరిధిలోని జాలవాడి, పెద్దకడబూరు గ్రామాలలో…

Read More

Shivraj Singh Chouhan | శ్రీవారి సేవలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు.#ShivrajSinghChouhan #tirumalatemple #tirumalanews Source link

Read More

అంగన్వాడి కేంద్రాల వ్యవస్థను చక్కపరచండి – Visalaandhra

సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం:; ధర్మవరం డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థ సరిగా లేదని, ఆ వ్యవస్థను చక్కపరచాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయానికి విజయవాడ ఆర్జేడి అధికారిని రోహిణికు వారు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో సిడిపిఓ గా పనిచేసిన లక్ష్మి తో పాటు ఇతర సిబ్బంది ఎన్నో అవకతవకలకు పాల్పడి అంగన్వాడీ వ్యవస్థకు…

Read More

భారత్‌పై ఆంక్షలు పెట్టినవారికే దెబ్బ

పశ్చిమదేశాలకు పుతిన్ చురకమాస్కో: భారత్‌పై ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే… అవి వారికే తిప్పికొడతాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమాసియా దేశాలకు హెచ్చరించారు. ‘భారత్ సార్వభౌమాధికార దేశం. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్‌కు ఆంక్షల పేరిట ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే…అవి వారికే ఎదురుదెబ్బలవుతాయి. భారతదేశానికి బయటి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ…తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరించిందని పుతిన్ వ్యాఖ్యానించారు. రష్యాతో భారత్ సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయన్నారు. ‘భారత ప్రజలకు అనుకూలమైన ఉత్పత్తులను ఎంచుకోవడానికి ఆ…

Read More

Perfume: రూ. 50కే సూపర్ పర్ఫ్యూమ్.. హైవేపై యువకుడి బిజినెస్ స్టోరీ వైరల్..! highway perfume business. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 11, 2026 5:23 PM IST సత్యసాయి జిల్లా హైవే పక్కన బన్నీ అనే యువకుడు మొబైల్ పర్ఫ్యూమ్ వ్యాపారంతో రోజుకు 2000 నుంచి 3000 సంపాదిస్తూ, యువత సిగ్నేచర్ స్మెల్ ట్రెండ్‌ను క్యాష్ చేసుకుంటున్నాడు + కొత్త పెర్ఫ్యూమ్స్ వైపు యువత చూపు… నేటి యువతలో స్టైల్ అంటే కేవలం దుస్తులు మాత్రమే కాదు, వారు వాడే సువాసన కూడా వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన అంశంగా మారింది. కాలేజీకి వెళ్లినా, ఆఫీసుకు…

Read More