Chicken Prices Soar to ₹400 Per Kg | కొండెక్కిన కోడి ధర.. కిలో చికెన్ రూ.400 | #local18V

యుద్ధ ప్రభావం ఏమోగానీ రాష్ట్రంలో దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి?, ఒకపక్క హోటల్స్ మూసివేత, మరోపక్క రేట్లు పెంపకం, అంతకుమించి ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు, దీంతో ఒక గందరగోళ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. నిన్నమొన్నటి వరకు 200 నుంచి 250 వరకు ఉండే చికెన్ ధర గతవారం రోజులుగా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతుంది. ప్రస్తుతం హోల్సేల్ ధర 350 నుంచి 400 ఉండగా రిటైల్ 400 నుంచి ఆపై అమ్మకాలు నిర్వహిస్తున్నారు, దీంతో చికెన్ జోలికి…

Read More

చివరిక్షణంలోనూ స్టీరింగ్ కాలమ్ పట్టుకొనే.. ఎయిరిండియా ఘటనలో పైలట్ ప్రయత్నం

అహ్మదాబాద్‌లో గతేడాది జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన మరో హృదయ విదారక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో విమానంలోని ప్రయాణికులను రక్షించేందుకు పైలట్ సుమిత్ సబర్వాల్ చివరి క్షణం వరకూ ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఆయన మృతదేహాన్ని పరిశీలించిన వ్యక్తులు తెలిపిన వివరాలు ఇప్పుడు భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.గత జూన్‌లో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు.మృతుల్లో తన…

Read More

ఘోర రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి

విశాలాంధ్ర-​రాప్తాడు, మండలంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న రామినేపల్లి గ్రామ సర్కిల్ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనగానపల్లి మండలానికి చెందిన రంజిత్ (25) అనే యువకుడు మృతి చెందాడు. కనగానపల్లికి చెందిన రంజిత్ తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రామినేపల్లి సర్కిల్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంజిత్ తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు…

Read More

పండ్ల తోటల పెంపకానికి భారీ సబ్సిడీలు…

రైతుల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం చేయూత!-రైతులు తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలు : ఏపీఓ సావిత్రి-ఆసక్తిగల రైతులు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోండి విశాలాంధ్ర-​రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని ఐదు ఎకరాల లోపు (2 50ఎకరాలు)అర్హులైన రైతులు తమ భూముల్లో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టి, స్థిరమైన ఆదాయం పొందేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది. వివిధ రకాల పండ్ల మరియు పూల మొక్కల…

Read More

AP News Updates: ఏపీ ఫ్యామిలీ సర్వేలో మార్పులు.. వారికి ఈకేవైసీ తప్పనిసరి |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకీకృత ఫ్యామిలీ సర్వేని సీరియస్‌గా తీసుకుంది. ఫ్యామిలీ సర్వేలో కీలక మార్పులు చేసింది. మిస్సింగ్ డేటా ఉన్నవారు కచ్చితంగా eKYC చేసుకోవాలి అని తెలిపింది. ఇందుకోసం యాప్‌లో కొత్త వెర్షన్ తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్ వెర్షన్ 1.15గా ఉంది. ఇది మనకు గూగుల్ ప్లే స్టోర్‌లో Unified Family Survey పేరుతో లభిస్తోంది. (లింక్ – https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey&hl=en_IN). అందువల్ల ఏపీ ప్రజలు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మిస్సింగ్ అయిన తమ ఈకేవైసీ డేటాని…

Read More

AP Cabinet: విశాఖలో AI ప్రాజెక్టులు, సత్యసాయిలో సెమీకండక్టర్ హబ్.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 10, 2026 7:14 PM IST AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీలో రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా…

Read More

డీజిల్ ధరలపై విశాఖలో ఆటో కార్మికుల ఆగ్రహం.. రోడ్డెక్కిన యూనియన్లు..! Visakhapatnam auto workers protest | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 19, 2026 11:10 PM IST విశాఖలో ఆటో కార్మికులు డీజిల్ ధరల పెంపు, మహిళల ఉచిత బస్సు పథకంపై నిరసన, కే. సత్యన్నారాయణ నేతృత్వంలో ధరలు తగ్గించాలి, ఆటోలకు ప్రత్యేక సహాయం ఇవ్వాలని డిమాండ్ + News18 విశాఖ నగరంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. రోజురోజుకీ పెరుగుతున్న డీజిల్ ధరలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా…

Read More

హోలీ రద్దీకి చెక్.. చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య స్పెషల్ రైళ్లు! పూర్తి వివరాలు ఇవే..! Special trains between Charlapalli and Brahmapur for Holi season benefit passengers | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 20, 2026 10:46 PM IST హోలీ సందర్భంగా భారత రైల్వేలు చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య 07027, 07028 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. అనేక రాష్ట్రాల ప్రయాణికులకు ఈ సేవలు సౌకర్యవంతంగా ఉంటాయి. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! హోలీ పండుగకు ప్రత్యేక రైళ్లు హోలీ పండుగ సమీపిస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారత రైల్వేలు కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని ప్రకటించింది. ఈ స్పెషల్ సర్వీసులు…

Read More

రైతులకు ప్రకృతి వ్యవసాయం ఎంతో మంచి సేద్యం.. ఏ డి ఏ లక్ష్మనాయక్

విశాలాంధ్ర ధర్మవరం;; రైతులకు ప్రకృతి వ్యవసాయం ఎంతో మంచి సేద్యం అవుతుందని ఏడిఏ లక్ష్మానాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం ఆర్ డి ఓ కార్యాలయ ప్రాంగణం నందు ప్రకృతి వ్యవసాయం , వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పీఎండిఎస్ లో భాగంగా విత్తనాలకు పెల్లటైజేషన్ చేయడం పై ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.. ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ గారు క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి గారు , సీడ్ డైరెక్టర్ కాటమయ్య గారు…

Read More

ఎన్నికల ప్రచారానికి తెర – Visalaandhra

తమిళనాడులో రేపు పోలింగ్బెంగాల్‌లో మొదటిదశకు కూడా… చెన్నై/కోల్‌కతా: తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందు తప్పనిసరి 48 గంటల నిశ్శబ్ద కాలం అమలులోకి వచ్చింది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ర్యాలీలు, బహిరంగ సభలు లేదా ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతి లేదు. టెలివిజన్, రేడియో, సోషల్ మీడియా,…

Read More