Headlines

Devotees long queues for hours At Srisailam Temple | శ్రీశైలంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ | N18V

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో , రద్దీని నియంత్రించడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా గంటల తరబడి క్యూలైన్లలోనే ఉంచేశారని, కనీసం త్రాగునీరు కూడా అందడం లేదని భక్తులు వాపోతున్నారు. Source link

Read More

Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెల 13న కంచరపాలెంలో భారీ ఉద్యోగ మేళా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 12, 2026 7:18 AM IST . కేంద్ర నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న ఈ మేళాలో పలు ప్రముఖ బహుళజాతి సంస్థలు పాల్గొననున్నాయి. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. Job Mela Job Mela: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా విశాఖపట్నంలోని కంచరపాలెంలో భారీ ఉద్యోగ మేళాకు రంగం సిద్ధమైంది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 13వ…

Read More

Simhachalam: సింహాచల స్వామివారి ఉంగరం మాయం.. చివరికి ఎక్కడ దొరికిందో తెలిస్తే షాక్ అవుతారు..!

సింహగిరి శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో బంగారు ఉంగరం నేపథ్యంతో అంగుళీయక అన్వేషణ ఉత్సవం, వేలాది భక్తులను ఆకట్టుకుని ఉత్కంఠగా ముగిసింది Source link

Read More

Fake Milk: చిక్కని పాల పేరుతో విషం విక్రయం.. ఇద్దరు మృతి, 15మంది ఆసుపత్రి పాలు | ట్రెండింగ్

Last Updated:Feb 23, 2026 9:39 AM IST Fake Milk:తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ సమీప ప్రాంతాలలో కల్తీపాలు కలకలం రేపుతున్నాయి, ఈ పాలు తాగడం కారణంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా ఆ ప్రాంతంలో ప్రజలు మారినట్లుగా సమాచారం అందుతుంది. + ఏపీలో కల్తీపాలు ఇద్దరు మృతి వరుసుగా ఆసుపత్రి బాట పడుతున్న ప్రజలు Fake Milk: తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ సమీప ప్రాంతాలలో కల్తీపాలు కలకలం రేపుతున్నాయి, ఈ పాలు తాగడం…

Read More

Social Media: ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. త్వరలో చట్టం. నారా లోకేష్ ఆదేశం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 10, 2026 8:38 AM IST Social Media Ban: ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలకు సోషల్ మీడియాని బ్యాన్ చేసే విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. పైగా నిన్న మంత్రులతో చర్చల్లో మంత్రి నారా లోకేష్ స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ బ్యాన్ అమలు సాధ్యమేనా? ఆంధ్రప్రదేశ్‌లో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ కాబోతోంది. ఇప్పుడే కాదు. దీనిపై గైడ్‌లైన్స్ రెడీ చేసి, ముసాయిదా…

Read More

త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపిస్తున్నాను: తిరుమలలో కవిత

భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న కవిత త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమలలో వెల్లడించారు. తన భర్తతో కలిసి కవిత శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ, నాలుగేళ్లుగా తాను పడుతున్న మనోవేదన వెంకటేశ్వరస్వామి వారి దయతో తీరిందని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో శ్రీవారి మొక్కులు చెల్లించడానికి కాలినడకన వచ్చానని తెలిపారు. కవిత…

Read More

Simhachalam Temple: సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వర్ణ శోభ.. ధ్వజస్తంభం పీఠానికి బంగారు తాపడ పనులు ప్రారంభం! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 15, 2026 6:25 AM IST సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణ తాపడం పనులు ప్రారంభమయ్యాయి. జె. వెంకట్రావు, టి.పి. రాజగోపాల్, శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు. సింహాచల క్షేత్రంలో ధ్వజస్తంభ పీఠానికి స్వర్ణ తాపడం ఉత్తరాంధ్ర ప్రజల కోరిన కోరికలు తీర్చే స్వామివారు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయం ముందున్న ధ్వజస్తంభం పీఠానికి పూర్తిస్థాయిలో స్వర్ణ తాపడం…

Read More