‘వాలా 2’ అందరికీ కనెక్ట్ అవుతుంది: సాయిదుర్గా తేజ్

హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులు దక్షిణాది భాషల సినిమాలను చాలా వరకు ఆదిరిస్తారు. తమిళ, మలయాళ, కన్నడ అనువాద చిత్రాలు బాగా ప్రజాదరణ పొందాయి. అదే మాదిరి ‘వాలా 2’ హిట్టయ్యిందని అంటున్నారు హీరో సాయిదుర్గా తేజ్. హషిర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, బిజు కుట్టన్ ప్రధాన పాత్రధారులుగా సావిన్ ఎసఏ తెరకెక్కించిన మలయాళ చిత్రాన్ని ‘వాలా 2’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు నిర్మాత సాహు గారపాటి. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్…

Read More

వోల్వో బస్సు ఢీకొని వ్యక్తి మృతి…

విశాలాంధ్ర నందిగామ :-వోల్వో బస్సు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఐతవరం శివారులో గల మద్రాస్ ఫిల్టర్ కాఫీ వద్ద నేషనల్ హైవే 65 పై శనివారం తెల్లవారుజామున జరిగింది పోలీసులు అందించిన సమాచారం మేరకు చందర్లపాడు మండలం తోటరాములపాడు గ్రామానికి చెందిన స్వామి ఉదయాన్నే తన మోటార్ వాహనంపై హైవేపై వెళుతున్న సమయంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ సమీపంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా వెనుక నుండి వోల్వా బస్సు…

Read More

విజయ్ విగ్రహంతో ప్రచారం.. తమిళనాడు ఎన్నికల్లో వినూత్న ట్రెండ్..

తమిళనాడులో ఎన్నికల సందడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి.అధికారంలో ఉన్న DMK ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ NDA కూటమి, అలాగే నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో TVK అభ్యర్థులను రంగంలోకి దింపుతూ విజయ్ తన శక్తిమేర ప్రచారం కొనసాగిస్తున్నారు.ఈ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.TVK పార్టీకి చెందిన ఒక అభ్యర్థి, విజయ్ తన నియోజకవర్గానికి…

Read More

రాజోలు రిటర్న్ గిఫ్ట్.. కోనసీమలో అభివృద్ధి పనులు ప్రారంభించిన పవన్ కళ్యాణ్..! Pawan Kalyan Konaseema development | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 09, 2026 6:50 PM IST డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో రాజోలు, అంతర్వేది, పి గన్నవరం ప్రాంతాలకు 30 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్ శంకుస్థాపన, తాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం + కష్టాల్లో ఆదుకున్న రాజోలు కోసం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో చూడండి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాల జల్లు కురిపించారు. రాజోలు నియోజకవర్గంతో ఉన్న తన అనుబంధాన్ని మరోసారి చాటుతూ, స్థానిక ప్రజల…

Read More

Grah Gochar 2026: మార్చి 15 నుండి గ్రహాల రాజు ఈ 3 రాశుల పట్ల దయ చూపిస్తాడు.. వీళ్లకి అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది |

ఈ 3 రాశుల వారి జీవితాల్లో వెలుగు..మిథునం: ఈ రాశిలో సూర్యుని సంచారము చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సానుకూల ఫలితాలను తెస్తుంది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న విభేదాలు, వివాదాలు క్రమంగా పరిష్కారమవడం ప్రారంభమవుతుంది, ఇంట్లో ప్రశాంతమైన , ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరిగే సూచనలు ఉన్నాయి. భూమి లేదా ఆస్తి లాభాలు పొందే అవకాశం ఉండవచ్చు. కొత్త వాహనం కొనాలనే కోరిక కూడా నెరవేరవచ్చు. ప్రయాణ…

Read More

రూ.2 లక్షల కోట్లపెట్టుబడులు – Visalaandhra

. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఆమోదం. గడువుకు ముందే అనుమతులు: సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్‌ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుండగా… కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ…

Read More

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలనం – Visalaandhra

కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): విజయవాడలో సంచలనం రేపుతున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ మాజీ సీఐ నాగరాజుపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఆయనను సస్పెండ్ చేసిన అధికారులు, తాజాగా పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ…

Read More

Jahnavi Kandula: పోలీసు వాహనం ఢీకొట్టి విద్యార్థిని మృతి.. రూ.262 కోట్లు చెల్లించనున్న సియాటెల్..!

సియాటెల్‌లో పోలీసు వాహనం ఢీకొని మృతి చెందిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సిటీ అంగీకరించింది. Source link

Read More

Gold Silver Rates: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. విజయవాడలో భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. ప్రస్తుత ధర ఎంతంటే? |

24 క్యారట్ బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.1,62,880 నుంచి రూ. 1,61,130కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.1,600 తగ్గి రూ.1,49,300 నుంచి రూ.1,47,700కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1,310 తగ్గి రూ.1,22,160 నుంచి రూ.1,20,850కి చేరింది. గత ఐదు రోజులుగా చూస్తే తులం బంగారం ధర సుమారు రూ.10 వేలకు పైగానే పతనం అయింది. Source link

Read More

చిరకాల స్వప్నం నెరవేరింది.. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌కు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్. South Coast Railway Zone | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 05, 2026 10:51 PM IST విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కేంద్రం గెజిట్ జారీ, జూన్ 1 నుంచి కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్‌లో సంబరాలు, అభివృద్ధి, ఉద్యోగాలపై ఆశలు + News18 విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద స్థానికులు, టిడిపి, బిజెపి నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటూ…

Read More