Headlines

అడవిలో ఆవు, గుహలో దైవ దర్శనం.. భక్తులను కదిలిస్తున్న దేవరకొండ కథ..!Devarakonda Avu Katha Viral Shivaparvatula Appearance Devotees Belief. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 13, 2026 2:37 PM IST దేవరకొండలో మొగిలప్ప కాపరి ఆవు పుట్టకు పాలు ఇస్తుండగా శివపార్వతులు ప్రత్యక్షమయ్యారన్న కథ భక్తుల నమ్మకానికి ప్రతీకగా, నిత్య అన్నదానం కొనసాగుతోంది. + దేవర కొండ చరిత్ర ఎప్పుడైనా విన్నారా లేకుంటే లోకల్ 18 స్క్రీన్ పై  ఓ లుక్ వేయండి. పుట్టకు పాలు ఇస్తున్న ఆవు కథలు మనం సినిమాల్లో, పురాణాల్లో తరచుగా వింటుంటాం. అలాంటి గాథ నిజంగా జరిగినట్టుగా స్థానికులు నమ్మే ఓ ఆధ్యాత్మిక…

Read More

గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం, నందికొండ కాంగ్రెస్ కైవసం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఈ నెల 11న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు ఉదయం ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక్కడ 18 వార్డులు ఉండగా 14 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. 3 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది….

Read More

Tirumala: శ్రీవారి పాదాల దగ్గర తొలి శుభలేఖ.. కొడుకు పెళ్లి ఆశీర్వాదం కోరిన డిప్యూటీ సీఎం |

Last Updated:Feb 13, 2026 12:39 PM IST Tirumala:తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. + కుమారుడి వివాహానికి ముందు స్వామివారి పాదాల చెంత పెళ్లి పత్రిక బట్టి విక్రమార్క.. Tirumala: తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి…

Read More

2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు

: సీఎం రేవంత్‌రెడ్డితెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో నిర్వహించనున్న జమిలి ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ పోలింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.దీంతో తన పదవీకాలం ఐదేళ్లకు బదులు ఐదున్నరేళ్లు ఉంటుందని, ఆ తర్వాత మరో ఐదేళ్లపాటు కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు.గురువారం ఢిల్లీలోని తన అధికార నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 1 నాటికి జనగణనను పూర్తి చేసి, ఆ…

Read More

Maha Shivaratri 2026: ప్రముఖ శైవక్షేత్రాలకు స్పెషల్ ఆర్టీసీ బస్సులు.. ఆ జిల్లా ప్రజలకు ఇక పండగే

Maha Shivaratri 2026: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని APSRTC ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు సిద్ధమైంది. ఈ నెల 15, 16 తేదీల్లో విజయనగరం జిల్లా కేంద్రం నుంచి ప్రముఖ శైవక్షేత్రాలకు అదనపు బస్సులను కేటాయించింది. Source link

Read More

లంక చేతిలో ఒమన్ విలవిల – Visalaandhra

కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక వరుసగా రెండో విజయం అందుకుంది. గ్రూప్-బిలో భాగంగా గురువారం కొలంబో వేదికగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగుల భారీ తేడాతో గెలుపొం దింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్ ఫీల్డింగ్ ఎంచుకోగా… తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (45 బంతుల్లో 61), పవన్…

Read More

Nellore: బంగారం వేసుకొని వెళ్తున్నారా? అయితే జాగ్రత్త సుమా! నెల్లూరులో ఆ ఉపాధ్యాయురాలికి ఏం జరిగిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 13, 2026 6:26 AM IST ప్రతిరోజూ లాగే గురువారం ఉదయం ఆమె తన విధులకు హాజరయ్యేందుకు గూడూరులోని వాటర్ ట్యాంక్ వద్ద వెంకటగిరి వెళ్లే ఆటో ఎక్కారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కథనంలోకి వెళ్లండి ప్రతీకాత్మక చిత్రం Nellore: నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. కేవలం గొలుసు కోసం ఒక ఉపాధ్యాయురాలిని అంతమొందించేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నిందితుడు…

Read More

‘మృత్యుంజయ’ టీజర్ విడుదల – Visalaandhra

హైదరాబాద్: హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ‘మృత్యుంజయ’ చిత్రం ఈనెల27న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా… చిత్ర బందం టీజర్‌ను విడుదల చేసింది ఈ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. ఒక సస్పెన్స్‌తో కూడిన మర్డర్ కేసును ఛేదించే పోలీస్ అధికారిగా శ్రీవిష్ణు ఈ చిత్రంలో కనిపించనుండగా, అందరూ ప్రమాదంగా భావించే ఒక ఘటన వెనుక ఉన్న నిజాన్ని హీరో ఎలా వెలికితీశారనే ఉత్కంఠభరిత కథాంశంతో ఈ సినిమా…

Read More

Vijayawada Weather Forecast: పెరుగుతున్న ఎండలు.. కోస్తా తీరంలో ఉక్కపోత.. వెదర్ రిపోర్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 13, 2026 4:07 AM IST ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా విజయవాడ వంటి నగరాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కపోతకు గురయ్యే అవకాశం ఉంది. PC : Wikipedia Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. శీతాకాలం ప్రభావం తగ్గి, ఫిబ్రవరి రెండో వారంలోనే వేసవి తాపం మొదలైంది. నేడు (ఫిబ్రవరి 13, శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు…

Read More

‘యుఫోరియా’ప్రతి ఒక్కరూ చూడాలి: మహేశ్

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యుఫోరియా’ సినిమా ఇటీవల విడుదలైంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన మహేశ్ బాబు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘గుణశేఖర్ తన కథలను తెరకెక్కించే విధానం ఎప్పుడూ ఓ ప్రత్యేక శైలిలో ఉంటుంది. ఈ సినిమా నేను ఎంతో ఎంజాయ్ చేశా… ముఖ్యంగా క్లైమాక్స్‌ను మలిచిన తీరు బాగుంది. ఈ సినిమాను అందరూ తప్పక చూడండి. గుణశేఖర్, భూమికతో పాటు చిత్రబృందం మొత్తానికి అభినందనలు. గుణశేఖర్ మేకింగ్, ఆయన టెక్నికల్…

Read More