ఆగస్టు నుంచి రైల్వే కొత్త రిజర్వేషన్ సిస్టమ్..

ప్రయాణికులకు మరింత సులువుగా టికెట్లు!భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. టికెట్ బుకింగ్ విధానంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి సరికొత్త ‘ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్్ణ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దాదాపు 1986 నుంచి వాడుకలో ఉన్న పాత సాంకేతిక విధానాన్ని ఈ సరికొత్త వ్యవస్థతో పూర్తిగా మార్చేయనుంది. ఈ సరికొత్త అప్‌గ్రేడ్ వల్ల ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. దీనివల్ల నిమిషాల వ్యవధిలోనే…

Read More

Gold Jewellers Protest: ఏపీలో రేపు రాష్ట్రవ్యాప్తంగా బంగారం షాపులు బంద్.. బంగారం కొనవద్దన్న ప్రధాని వ్యాఖ్యలపై స్వర్ణకారుల స్ట్రైక్ |

Last Updated:May 18, 2026 11:01 PM IST Gold Jewellers Protest: నరేంద్ర మోదీ బంగారం కొనొద్దన్న వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం మే 19న రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు, బంగారం అమ్మకాలు నిలిపివేత, రంగం సంక్షోభం హెచ్చరిక Source link

Read More

Tirumala Smart Darshan: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. భారీ రద్దీలోనూ సాఫీ దర్శనం.. టీటీడీ స్మార్ట్ ప్లాన్ సక్సెస్..! ttd controls heavy rush in tiruma |

Last Updated:May 13, 2026 8:05 PM IST వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది, టీటీడీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ క్రౌడ్ మేనేజ్‌మెంట్‌తో రోజూ 75 నుంచి 91 వేల మందికి సాఫీ దర్శనం కల్పిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లు,…

Read More

ATM Fraud: ఏటీఎం వినియోగదారులకు అలర్ట్.. పిన్ నంబర్ నొక్కేటప్పుడు ఈ తప్పు చేయకండి.. లేదంటే డబ్బు గోవింద.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 18, 2026 3:30 PM IST ATM Fraud: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఏటీఎం క్యాష్ ట్రాప్ మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక, అనుమానం ఉంటే వెంటనే బ్యాంక్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచన News18 ఇటీవల దేశ వ్యాప్తంగా ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంలను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటీఎంలను…

Read More

Summer Special Train: దివ్య దర్శన్ పేరుతో రైల్వే బంపర్ ఆఫర్.. సమ్మర్‌లో అద్భుతమైన ప్రదేశాలు చూసే ఛాన్స్ | బిజినెస్

Last Updated:Mar 27, 2026 9:22 AM IST Summer Special Train:ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి దివ్యదక్షిణ యాత్ర పేరుతో రైల్వే ఐఆర్సిటిసి అధికారులు సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ ట్రైన్ ప్యాకేజెస్ వివరాలు వెల్లడించారు. + Summer Special Train Summer Special Train: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి దివ్యదక్షిణ యాత్ర పేరుతో రైల్వే ఐఆర్సిటిసి అధికారులు సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ ట్రైన్ ప్యాకేజెస్ వివరాలు వెల్లడించారు. రైలు ప్రయాణంతో పాటు వెహికల్ ట్రావెలింగ్,…

Read More

AP Rain Alert: ఆ జిల్లాల వారు బీ కేర్ ఫుల్.. రాబోయే 48 గంటల్లో ఏపీకి భారీ వర్ష సూచన |

భారతీయ వాతావరణ కేంద్రం(ఐఎండీ), ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం, తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాలో పిడుగుల పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. Source link

Read More

Raghu Rama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్‌పై మహిళలు దాడి..! కారులో కూర్చుంటే కూడా వదల్లేదు, వీడియో ఇదిగో | ట్రెండింగ్

Last Updated:Mar 27, 2026 5:09 PM IST Raghu Rama Krishna Raju: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికి దాడికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజుతో పాటు ఆయన అనుచరులపై దాడి జరిగింది. + Raghu Rama Krishna Raju Viral Video: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికి దాడికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజుతో…

Read More

Macherla: పోలీసు కాదు కీచకుడు.. ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. మాచర్లలో వెలుగు చూసిన దారుణం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 11, 2026 6:37 AM IST పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు పోలీసు శాఖకే మచ్చ తెస్తోంది. ఏకాంతంగా గడుపుతున్న ప్రేమికులే లక్ష్యంగా ఒక ఏఎస్సై (ASSI) సాగిస్తున్న బ్లాక్ మెయిల్ దందా బట్టబయలైంది. ప్రతీకాత్మక చిత్రం Macherla: సమాజంలో అన్యాయం జరిగితే సామాన్యుడు వెళ్లేది పోలీసుల దగ్గరకు. కానీ, ఆ పోలీసులే అక్రమాలకు పాల్పడితే, రక్షించాల్సిన వారే రాబందుల్లా మారితే ఇక సామాన్యుడికి దిక్కెవరు?…

Read More

Mangalagiri: అధిక వడ్డీ ఆశచూపి భారీ మోసం.. రూ. 200 కోట్లకు పంగనామం.. మంగళగిరిలో బాధితుల హాహాకారాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మోసం జరిగిన తీరు: లక్షకు పది వేల ఆశ! ఈనాడు కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన సుజాని, మురళీకృష్ణ, నాగజ్యోతి మరియు ఇతర బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు సంస్థ ప్రతినిధులు తొలుత ప్రజలను నమ్మించేందుకు రకరకాల స్కీములను ప్రవేశపెట్టారు. భారీ వడ్డీ: మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, ప్రతి నెలా రూ. 10,000 వడ్డీ ఇస్తామని ఆశ చూపారు. అంటే కేవలం 10 నెలల్లోనే అసలు మొత్తం తిరిగి వస్తుందనే ఆశతో…

Read More

వేసవిలో పెరుగుతోన్న టీబీ ప్రమాదం.. దగ్గు, జ్వరం, బరువు తగ్గితే వెంటనే ఈ టెస్ట్ చేయించుకోండి..! TB cases rising even in summer. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 5:41 PM IST మారుతున్న జీవనశైలి మధ్య టిబి కేసులు వేసవిలో కూడా పెరుగుతున్నాయని షేఖ్ సబీన భాను హెచ్చరిక. లక్షణాలు గమనించి పరీక్షలు, మాస్క్, హై ప్రోటీన్ ఆహారం కీలకం. + ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి..! ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావంతో అనేక రకాల వ్యాధులు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా క్షయ వ్యాధి (టిబి) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన…

Read More