Ear Blockage Tips: చెవి నొప్పి, దురద పెడితే ఈ 3 వేస్తున్నారా.. డాక్టర్స్ ఏమంటున్నారో తెలుసా..? |

Last Updated:Apr 24, 2026 1:55 PM IST Ear Wax Blockage Symptoms: తలస్నానం చేసిన తర్వాత లేదంటే ఒక వైపు తిరిగి పడుకునేటప్పుడు చాలా మందికి చెవిలో దిబ్బడ(ఏదో కదులుతున్నట్లుగా ) సమస్య ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఇబ్బందులు చాలా మందిలో కలుగుతున్నాయి. ముఖ్యంగా చెవ్వు గురగురలాడటం,లోపల ఏదో శబ్దం వచ్చినట్టు ఉండటం, అలాంటి సమయంలో కాస్త వినికిడి సమస్య రావడం లాంటి పరిణామాలు ఎండాకాలంలో ఎక్కువగా చోటుచేసుకునే అవకాశం ఉంది. …

Read More

రైతులకు సకాలంలో నాణ్యమైన వరి విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలి

– వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు డిమాండ్ విశాలాంధ్ర – పాయకరావుపేట : రైతులకు సకాలంలో నాణ్యమైన వరి విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని వైసిపి రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో లవరాజు కు వినతి పత్రం అందజేశారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించి…

Read More

Chandrababu: 75 లక్షల పేద కుటుంబాలకు భారీ వరం! సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 10:16 AM IST Chandrababu: రాష్ట్రంలో లక్షల మంది పేదల హక్కులు భద్రం.. రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలు.. భూమి సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం అవ్వబోతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో పేదలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షల మంది పేద కుటుంబాలకు ఇది నిజమైన గుడ్ న్యూస్! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ…

Read More

Crocodile captured after six months chase | ఆరు నెలల దాగుడుమూతల తర్వాత చిక్కిన మొసలి

కోనసీమ జిల్లాలో ఆరు నెలలుగా ప్రజలను భయపెట్టిన ముసలి వలలో చిక్కి స్థానికుల సహాయంతో అటవీశాఖ అధికారులు పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టారు. Source link

Read More

విజయనగరం ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం. Vizianagaram Adarsha schools 2026 27 class 6 admissions process begins |

ప్రవేశ రుసుముల విషయానికి వస్తే, ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు రూ.125, ఓసీ మరియు బీసీ విద్యార్థులకు రూ.200గా నిర్ణయించారు. ఆన్‌లైన్ చెల్లింపు విధానం ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తును పూర్తి చేయాలని తెలిపారు. కుల ధృవీకరణ పత్రం, పుట్టిన తేదీ సర్టిఫికెట్, చదువు ధృవీకరణ పత్రాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. Source link

Read More

NTR Bharosa Pension: ఫించన్ డబ్బుల్లో నకిలీ, చిరిగిన నోట్లు.. ఫించన్‌దారుల రియాక్షన్ ఇదే | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 03, 2026 12:26 PM IST NTR Bharosa Pension: ప్రతినెల పెన్షన్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్దిదారులకు వేలకోట్ల రూపాయలు ఇస్తోంది. అయితే ఏప్రిల్ పెన్షన్ల పంపిణీ భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా బత్తలపల్లి సచివాలయం పరిధిలో జరిగిన సంఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చిరిగిన నోట్లను తిరస్కరించిన పెన్షన్ దారులు… NTR Bharosa Pension: ఒకటో తారీకు సెలవు వస్తే 31 వ తారీకే పెన్షన్ ఇచ్చే విధానం కేవలం ఒక్క ఆంధ్ర…

Read More

సీపీఐ, సీపీఎంకుచెరో ఐదు సీట్లు

డీఎంకే 164, కాంగ్రెస్ 28తమిళనాట పూర్తయిన సీట్ల పంపిణీ చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. మొత్తం 234 స్థానాల్లో మిత్ర పక్షాలకు 70 సీట్లు ఇచ్చి… మిగిలిన 164 స్థానాల్లో డీఎంకే బరిలోకి దిగుతోంది. సీపీఐ, సీపీఎంకు చెరో ఐదు సీట్లు ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్‌కు 28 సీట్లు కేటాయించింది. వాటిలో పొన్నేరి, ఈరోడ్ ఈస్ట్, విలవన్‌కోడ్, శివకాశి,…

Read More

ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?! – Visalaandhra

ప్రతి ఏడాది ఆరంభంలో పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పుడు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానాన్ని ఆమోదించడం కూడా పార్లమెంటు సంప్రదాయాలలో ముఖ్యమైందే. కానీ ఈసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చే సవ్యంగా జరగలేదు. ఒక రకంగా చెప్తే అసలు చర్చ జరగనట్టే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ ఆ ప్రసంగ పాఠానికి పరిమితం ఉండాలి అన్న నియమం ఏమీ లేదు. ఏ అంశాన్ని…

Read More

శబరిమల కేసులో తీర్పు రిజర్వు – Visalaandhra

న్యూదిల్లీ: శబరిమల ఆలయం సహా వివిధ మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష, మతస్వేచ్ఛపై దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. ఈ నెల 29లోపు లిఖితపూర్వక వాదనలకు అంగీకారం తెలిపింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును రెండువారాలకు పైగా విచారణ జరిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు సి.ఎస్. వైద్యనాథన్, అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గీ, ఇందిరా జైసింగ్‌ల వాదనలను…

Read More

Shruti Haasan: విశాఖలో మలబార్ గోల్డ్ షోరూమ్ ప్రారంభించిన నటి శ్రుతి హాసన్.. బంగారంపై ఆఫర్లు చూస్తే మతి పోతుంది | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 9:29 AM IST విశాఖపట్నం వీఐపీ రోడ్‌లో Malabar Gold and Diamonds కొత్త మెగా షోరూమ్ ప్రారంభం. Shruti Haasan హాజరు. బంపర్ ఆఫర్లు మార్చి 31 2026 వరకు. విశాఖపట్నంలో ప్రముఖ నటి శృతి హాసన్.. సందడి.. నాణ్యమైన ఆభరణాలకు మలబార్ గోల్డ్ అండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన విశాఖపట్నంలో పసిడి వెలుగులు మరింత జిగేల్‌మన్నాయి. దేశవ్యాప్తంగా నమ్మకమైన, నాణ్యమైన ఆభరణాలకు చిరునామాగా నిలిచిన మలబార్…

Read More