అన్ని వేదికల్లోనూ టెస్టులు జరగాలి
కోల్కతాలో టెస్ట్ మ్యాచ్లు జరిగితే సంతోషిస్తాబీసీసీఐకే తన మద్దతు: గంగూలీ కోల్కతా: క్యాబ్ అధ్యక్షుడిగా కోల్కతాలో టెస్టు మ్యాచ్లు జరిగితే సంతోషిస్తాను, కానీ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మ్యాచ్లు జరగాలని కోరుకుంటానని టీమఇండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. టీమఇండియా 2026-27 సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల వేదికలనూ వెల్లడించింది. ఈడెన్ గార్డెన్స్ను కాదని…ఆసీస్తో టెస్టు సిరీస్కు గువాహతి…


