అనంతపురంలో పెన్నా తీరంలోని సుంకులమ్మ దేవతపై భక్తుల నమ్మకం కొనసాగుతోంది.

అనంతపురం: తాడిపత్రి పట్టణంలోని శ్రీ చల్లని తల్లి సుంకులమ్మ దేవాలయం స్థానికులకు ఆరాధ్య స్థలంగా నిలుస్తోంది. ఈ ఆలయానికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది పండుగ సమయాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండడంతో దేవాలయం కళకళలాడుతుంది. స్థానికులు ఈ అమ్మవారిని “చల్లని తల్లి”గా పిలుస్తూ భక్తితో పూజిస్తారు. ఈ తల్లిని దర్శించుకుంటే జీవితంలోని కష్టాలు తొలగి, దీవెనలు లభిస్తారని భక్తులు విశ్వసిస్తారు. పెన్నా నది తీర ప్రాంతంలో ఈ అమ్మవారి ప్రభావం ఎక్కువగా ఉంటుందని…

Read More

Tiger spotted in Kakinada district causing panic among residents. మూడేళ్ల తర్వాత ఆ జిల్లాల్లో పెద్దపులి రీఎంట్రీ.. ఆవు–దూడ బలి..ప్రజలకు అటవీశాఖ అలర్ట్..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 08, 2026 3:04 PM IST కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. ఆవు, దూడను హతమార్చడంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీశాఖ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. + కాకినాడ జిల్లాలోకి అడుగు పెట్టిన పెద్దపులి..పెడుతూ పెడుతూ దాడి ఏపీలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు సంవత్సరాల క్రితం అనేక జిల్లాల్లో సంచరిస్తూ ప్రజల్లో భయాందోళనలకు కారణమైన అదే పెద్దపులి మళ్లీ అదే ప్రాంతంలో కనిపించడంతో…

Read More

Neet Exam 2026: నేడే నీట్ పరీక్ష.. తెలుగు రాష్ట్రాల్లో సర్వం సిద్ధం.. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 03, 2026 4:53 AM IST ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 22.80 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతుండగా, గతేడాది కంటే ఈ సంఖ్య సుమారు 1.80 లక్షలు పెరగడం గమనార్హం. ప్రతీకాత్మక చిత్రం Neet Exam 2026: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అత్యంత కీలకమైన ‘నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్’ (NEET-UG 2026) నేడు (ఆదివారం) జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)…

Read More

Wild Animals: అడవిలో ఎన్నిసార్లు వదిలినా తిరిగి ఆ గిరిజనుడి వద్దకే వచ్చేస్తున్న ఎలుగుబంటి పిల్ల.. ఎందుకో తెలుసా? |

Last Updated:Mar 29, 2026 2:01 PM IST అల్లూరి సీతారామరాజు జిల్లా దొరవలసలో గిరిజనుడు కాపాడిన ఎలుగుబంటి పిల్ల, రంపచోడవరం జింక కథలు జంతువుల అపార విశ్వాసం, మమకారాన్ని చూపించాయి. ఆఎలుగుబంటికి ఆ గిరిజనుడు అంటే ఎంత ప్రేమో  చూడండి జంతువులకు ఉండే విశ్వాసం, మనుషులపై అవి చూపే అపారమైన ప్రేమ గురించి మనం ఎన్నో కథలు వింటుంటాం. సాధారణంగా కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువుల విశ్వాసం గురించి చర్చించుకుంటాం కానీ, క్రూర మృగాల…

Read More

YS Jagan: మావిగన్ చర్చ నుంచి దృష్టి మళ్లించేందుకేనా? జగన్ సంచలన ఆరోపణ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 07, 2026 8:19 PM IST YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ జగన్, వేమూరి రాధాకృష్ణ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ys jagan YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో…

Read More

మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు

ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీరాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇక్కడి కేంద్ర మంత్రులు మాట్లాడటం లేదని విమర్శప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మోదీ హైదరాబాద్ సభ కోసం బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో, మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు కేవలం మీటింగ్‌లు పెట్టడం, ఃజై శ్రీరామ్ః అనడమే పనిగా…

Read More

పెట్రోల్ ఇస్తారా? చస్తారా?

. తిరుపతిలో సీపీఐ నేతల వినూత్న నిరసన. హాజరైన నారాయణ, ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో-తిరుపతి: ఏపీలో పెట్రోలు, డీజిల్ సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ మిషను ఛైర్మన్ డాక్టర్ కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండు చేశారు. తిరుపతిలో సోమవారం సీపీఐ నేతలతో కలసి పెట్రోలు బంకుల వద్ద వారు నిరసన తెలిపారు. అంతకు మునుపు నగరంలోని వైఎసఆర్ విగ్రహం నుంచి తిలక్ రోడ్డులోని పెట్రోలు బంకు వరకు పెట్రోలు లేని…

Read More

పెట్రోల్ ధరల పెంపుపై రేవంత్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ

సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇంధన ధరల పెంపు అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా…

Read More

AP News Updates: స్వయంగా జనగణన చేసుకునే ఛాన్స్.. ఇలా చేస్తే చాలు! | తెలంగాణ వార్తలు

కేంద్ర ప్రభుత్వం జనగణనకు రెడీ అవుతోంది. మే ఒకటి నుంచి ఇది ప్రారంభమవుతుంది. తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో ఇది జరగబోతోంది. అందుకని టెక్నాలజీని బాగా వాడబోతున్నారు. పాత పద్ధతిలో టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఇంటింటికీ వెళ్లి జనగణన చేసేవారు. ఈసారి కుటుంబ సభ్యులే తమ వివరాల్ని స్వయంగా ఎంటర్ చెయ్యవచ్చు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు 15 రోజులపాటు ఇలా చేసుకునే వీలు ఉంది. https://test.census.gov.in/seలోకి వెళ్లి.. మొబైల్ నంబర్ ఇచ్చి.. ఈ ప్రక్రియ నిర్వహించుకొనే…

Read More

పదో తరగతి తర్వాత డైరెక్ట్‌గా జాతీయ యూనివర్సిటీలో అడ్మిషన్.. స్టూడెంట్స్‌కు భారీ అవకాశం..! National Sanskrit University intermediate. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 12, 2026 9:03 PM IST తిరుపతి National Sanskrit Universityలో పాక్ శాస్త్రి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో ప్రారంభం, పదో తరగతి ఉత్తీర్ణులకు అవకాశం, స్కాలర్‌షిప్‌లు వర్తింపు News18 పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇప్పుడు అరుదైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. సాధారణ జూనియర్ కాలేజీలకు భిన్నంగా, నేషనల్ యూనివర్సిటీ వాతావరణంలోనే ఇంటర్మీడియట్ చదివే అవకాశాన్ని తిరుపతిలోని National Sanskrit University కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానానికి అనుగుణంగా…

Read More