Family Tragedy: భర్తకు బెయిల్ రాలేదని ఆ భార్య చేసిన పనికి అంతా షాక్.. ఏం చేసిందో తెలుసా.. |
Last Updated:Mar 31, 2026 6:30 AM IST అనకాపల్లి అచ్యుతాపురంలో కురుపాటి రజనీకుమారి ఉరి వేసుకుని ఆత్మహత్య, భర్త వెంకటనాగ సత్యగోపాలరాజు ఎనిమిది నెలలుగా జైలులో ఉండటం ఒంటరితనం కారణమని పోలీసులు తెలిపారు News18 అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన భర్త గత ఎనిమిది నెలలుగా జైలులోనే ఉండటం, ఎన్ని ప్రయత్నాలు చేసినా బెయిల్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ…


