Family Tragedy: భర్తకు బెయిల్ రాలేదని ఆ భార్య చేసిన పనికి అంతా షాక్.. ఏం చేసిందో తెలుసా.. |

Last Updated:Mar 31, 2026 6:30 AM IST అనకాపల్లి అచ్యుతాపురంలో కురుపాటి రజనీకుమారి ఉరి వేసుకుని ఆత్మహత్య, భర్త వెంకటనాగ సత్యగోపాలరాజు ఎనిమిది నెలలుగా జైలులో ఉండటం ఒంటరితనం కారణమని పోలీసులు తెలిపారు News18 అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన భర్త గత ఎనిమిది నెలలుగా జైలులోనే ఉండటం, ఎన్ని ప్రయత్నాలు చేసినా బెయిల్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ…

Read More

ట్రంప్ దూకుడుకు బ్రేక్

నేటి నుంచి నిలిచిపోనున్న సుంకాల వసూళ్లు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొన్ని కీలక దిగుమతి సుంకాల వసూళ్లను నిలిపివేస్తున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం ప్రపంచ వాణిజ్య సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఒక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం నుంచి సుంకాల…

Read More

Girl Death: తిరుపతిలో విషాదం.. రీల్స్ మోజులో 13 ఏళ్ల బాలిక దుర్మరణం! ఏం జరిగిందంటే |

Last Updated:Mar 31, 2026 9:04 AM IST తిరుపతి రాజారెడ్డి నగర్‌లో 13 ఏళ్ల పుష్ప రీల్స్ కోసం వీడియో తీయుతూ ఐదవ అంతస్తు నుంచి పడి మృతి, అలిపిరి పోలీసులు దర్యాప్తు, తల్లిదండ్రులకు సోషల్ మీడియా జాగ్రత్తల హెచ్చరిక తిరుపతి లో రీల్స్ మోజు..13 ఏళ్ల బాలిక మృతి..! ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఒక విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుత కాలంలో యువతను, చిన్న పిల్లలను పట్టిపీడిస్తున్న ‘సోషల్ మీడియా రీల్స్’ వ్యామోహం ఒక నిండు…

Read More

బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా):- మండల పరిధిలోని కేశేపల్లి గ్రామం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద రోడ్డుపై లక్ష్మీనరసింహులు అనే విద్యార్థికి మార్చి 31 న డబ్బులు దొరికాయి.వీటిని విద్యార్థి ఉపాధ్యాయుడు శాంత్ ప్రకాష్ రెడ్డికి అందజేశారు. సమస్యను నార్పల ఎస్సై సాగర్ దృష్టికి తీసుకెళ్లడంతో, పోలీసులు పూర్తి విచారణ నిర్వహించారు. బాధితుడు జుల కాల్వ గ్రామానికి చెందిన రవీంద్రకు గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై చేతుల మీదుగా 49000 రూపాయలు అప్పగించారు. నిజాయితీతో…

Read More

నల్లమల అడవిలో కార్చిచ్చు.. – Visalaandhra

అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నంనంద్యాల జిల్లా, మహానంది మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. బుధవారం రాత్రి దయ్యాలతిప్ప, మోకాళ్ల తిప్ప, మోటు వంటి అటవీ ప్రాంతాల్లోకి మంటలు చెలరేగాయి. మంటలు అదుపులోకి రాకుండా విస్తరిస్తూనే ఉన్నాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ప్రమాదం జరిగిన ప్రాంతం ఎత్తైన కొండలపై ఉండటం, కాలినడకన వెళ్లేందుకు…

Read More

360° VR Show in Visakhapatnam | విశాఖలో టెక్నాలజీ అద్భుతం.. 360° VR షో | #local18V

విశాఖలో మొట్టమొదటిసారిగా వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో 360 డిగ్రీల వ‌ర్చువ‌ల్ డూమ్ ఏర్పాటు చేశారు. విశాఖ న‌గ‌ర‌వాసుల‌కు ఈ సమ్మర్ కి సరికొత్త కాన్సెప్ట్ తో ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు బీచ్‌రోడ్డు ఏయూ గ్రైండ్స్ లో వైజాగ్ ఎక్స్‌పో 2026 ఎగ్జిబిష‌న్ ప్రాంగ‌ణంలో 360 డిగ్రీల వ‌ర్చువ‌ల్ డూమ్ ప్రారంభ‌మైంది. ఈ వ‌ర్చువ‌ల్ డూమ్‌లో 360 డిగ్రీల‌లో స్క్రీన్ ను వీక్షించడం కొత్త అనుభూతి నిస్తుంది. ఈ సంవ‌త్స‌రం న‌గ‌ర‌వాసుల‌కు కొత్త కాన్సెప్ట్ లతో…

Read More

Vadapalli Venkanna Swamy Temple | రికార్డు స్థాయిలో వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం | #local18V

ఏపీలో మరోతిరుపతిగా పేరుగాంచిన కోనసీమ వాడపల్లి చందన రూపుడైన వెంకటేశ్వరస్వామికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది, గత 27 రోజులకు గాను 1 కోటి 80 లక్షలకు పైగా ఆదాయం సమకూర్నట్లుగా దేవస్థానం అధికారులు వెల్లడించారు, నిజానికి మహాలక్ష్మిదేవి స్వామి వారికి సిరులు కురిపిస్తుంది అన్నవిధంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆదాయం ప్రతి మాసానికి పెరిగిపోతూ వస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఆదాయ వివరాలు, బంగారం, వెండి, వివరాలు ఏవిధంగా ఉన్నాయి భక్తులు ఏమంటున్నారు ఒకసారి క్లుప్తంగా చూద్దాం…

Read More

కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగిత్యాలలో కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా లేఖను విడుదల చేసిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని, గౌరవం లేని చోట ఉండలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా…

Read More

ఏపీ బడ్జెట్ 2026-27 : సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపుల వివరాలు ఇవే..

ఎన్టీఆర్ భరోసా – రూ.27,719 కోట్లు దీపం 2.0 – రూ.2,601 కోట్లు వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు – రూ.2,320 కోట్లు స్త్రీశక్తి – రూ.1,420 కోట్లు వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ – రూ.600 కోట్లు ఆటో డ్రైవర్ల సేవలో – రూ.450 కోట్లు తల్లికి వందనం ఉ రూ.9,668 కోట్లు స్త్రీ, శిశు సంక్షేమం ఉ రూ.4,581 కోట్లు ఉపకార వేతనాలు ఉ రూ.3,836 కోట్లు సమగ్ర శిక్ష ఉ రూ.2,946…

Read More

5వేల బాంబులతో దాడి చేశాం: ఇజ్రాయిల్

టెలఅవీవ్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ భీకర పోరు కొనసాగుతోంది. తమ ఆపరేషన్ మరో రెండు వారాలు సాగుతుందని ఇజ్రాయిల్ సైన్యం సూచనప్రాయంగా తెలిపింది. ఇరాన్ పాలన, దాని సైనిక స్థావరాలను కూలదోయడమే లక్ష్యమని పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి నేటి వరకు ఇరాన్‌పై ఐదు వేలకుపైగా బాంబులతో దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం గురువారం ప్రకటించింది. ఇరాన్ సైనికులు వేలాది మంది చనిపోయినట్లు వెల్లడించింది. తెహ్రాన్‌లోని అతిపెద్ద మిలిటరీ స్థావరంపై ఇజ్రాయిల్ 100కు పైగా యుద్ధ…

Read More