POCSO Case: గోదావరి జిల్లాలో దారుణం.. 9వ తరగతి బాలికపై నలుగురు అత్యాచారం.. రెండేళ్లుగా నరకం చూపించిన కామాంధులు.. | వెస్ట్ గోదావరి వార్తలు (West Godavari News)

Last Updated:May 19, 2026 4:22 AM IST POCSO Case: పాలకోడేరు విస్సాకోడేరు మైనర్ బాలికపై వెంకట గణేష్, దుర్గ మహేష్, భోగేశ్వరరావు, లక్ష్మణుడు లైంగిక దాడులు, బాలిక ఐదు నెలల గర్భం, POCSO కేసులు నమోదు News18 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. రక్షణగా నిలవాల్సిన సమాజంలో కామాంధులు రెచ్చిపోయి, తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికపై వరుసగా అరాచకానికి ఒడిగట్టారు. పెళ్లి చేసుకుంటానని…

Read More

Pawan Kalyan: తన ఆరోగ్యంపై స్పందించిన పవన్ కళ్యాణ్.. ఏపీ డీసీఎం ఏమన్నారంటే..! | తెలంగాణ వార్తలు

ఇళ్లకే అంగన్‌వాడీ సరుకులు.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తెలంగాణలో ఎండలు బాగా పెరగడంతో.. ప్రభుత్వం మే 1 నుంచి 31 వరకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించింది. అందువల్ల ఆ నెలలో పోషకాహార సరుకులను లబ్ధిదారుల ఇళ్లకే డైరెక్టుగా పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల ఎండల తీవ్రత వల్ల అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలు సరిగా రావట్లేదు. అందుకే ప్రభుత్వం ఈ ప్లాన్ చేసింది. గర్భిణులు, బాలింతలు, 3 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకు.. నెలకు 30…

Read More

మనసులో కోరిక నెరవేరుతుందా లేదా? పువ్వు వేస్తే ఫలితం తెలిసిపోతుంది.. ఏపీలో ఆశ్చర్యకర ఆలయం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 12, 2026 11:20 PM IST అన్నమయ్య జిల్లాలోని బోయకొండ అమ్మవారి ఆలయం భక్తుల కోరికలకు పువ్వు ద్వారా సంకేతం ఇస్తుందని విశ్వాసం. ఈ ఆలయం పుంగనూరు నియోజకవర్గంలో ఉంది. + పువ్వు మీ మనసులోని కోర్కెలను క్షణాల్లో  చెప్పేస్తుంది title=ఆ ఆలయంలో చెండు మల్లెపువ్వు మీ మనసులోని కోర్కెలను క్షణాల్లో  చెప్పేస్తుంది /> ఆ ఆలయంలో చెండు మల్లెపువ్వు మీ మనసులోని కోర్కెలను క్షణాల్లో  చెప్పేస్తుంది మనసులో ఒక కోరిక తలచుకుంటే అది…

Read More

నిప్పుల కొలిమిలా రాప్తాడు.. మారుతున్న వాతావరణం.. పెరుగుతున్న ముప్పు!

​ విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా): రాప్తాడు గడ్డపై భానుడు భగభగలాడుతున్నాడు. సాధారణంగా మే నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలోనే రికార్డు స్థాయికి చేరుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు వేడి గాలులు వీస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం…

Read More

రాష్ట్రాలకు కిరోసిన్ కేటాయింపు

ఇంధన మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో గణనీయంగా వంట గ్యాస్ కొరత పెరిగింది. దీనికి ప్రత్యామ్యాయాలపై కేంద్రం దష్టి సారించింది. వంట గ్యాస్ సమస్య తగ్గించే లక్ష్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రాలకు ‘సుపీరియర్ కిరోసిన’ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రాతిపదికన రాష్ట్రాలకు కిరోసిన్‌ను కేటాయించింది. హోర్మూజ్ జలసంధిలో చమురు రవాణాకు అంతరాయం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం…

Read More

Jaggery Tea Recipe: పాలు విరిగిపోకుండా బెల్లం టీ తయారి.. ఇంట్లోనే ఇలా చేసుకోండి

Jaggery Tea Recipe: టీని తియ్యగా మార్చడానికి చక్కెరను ఉపయోగిస్తారు. కాని మనలో చాలా మంది చక్కెరతో చేసిన టీని ఇష్టపడతారు. అయితే ఈ రోజుల్లో ప్రజలు చక్కెరకు బదులుగా బెల్లంతో చేసిన టీని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దాని అద్భుతమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాల కారణంగానే బెల్లం టీ తాగడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మరి బెల్లం టీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి. Source link

Read More

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ-దిశ

ప్రజా సాధికారత, సంపద సృష్టే లక్ష్యం. బిల్ గేట్స్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలుపై గేట్స్ ప్రశంస. డిజిటల్ విప్లవంలో సీఎం పాత్ర కీలకమంటూ కితాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ-దిశ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి రాక చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల సాధికారతకు ఇది…

Read More

Thursday: గురువారం సాయిబాబాని ఎందుకు పూజిస్తారో తెలుసా.. అసలు రహస్యం ఇదే..!

గురువారం శిర్డీ సాయిబాబా భక్తులకు ప్రత్యేక రోజు, విశాఖపట్నం ఆలయాల్లో భారీ రద్దీ, ఉపవాసాలు, సాయి సచ్చరిత్ర పఠనం, పసుపు దుస్తులు, దానం వంటి ఆచారాలు విస్తృతం Source link

Read More

హోర్మూజ్ దిగ్బంధం కొనసాగుతుంది: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్‌తో ఒప్పందం కోసం తామేమీ తొందరపడటం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. అమెరికా అధికారులు చర్చల కోసం తగినంత సమయం తీసుకోవాలని సూచించారు. హోర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధం ఒప్పందం ఓ కొలిక్కి వచ్చేవరకు కొనసాగుతోందని వెల్లడించారు. వాస్తవానికి ఇరాన్-అమెరికా ఒప్పందం దిశగా ముందడుగు వేసినట్లు వార్తలు వస్తున్నా… అవి కుదిరేసరికి ఎన్నాళ్ల సమయం పడుతుందో చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే…

Read More

Vijayawada: అర్చకులే దొంగలైతే.. సీసీ కెమెరాలు ఆపేసి.. మరీ లూటీ! విజయవాడలో ఘోరం!

వీరు ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి, ఎవరికీ అనుమానం రాకుండా హుండీలోని డబ్బును దోచుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. హుండీలకు ఉండే అసలు తాళాలను పోలిన డూప్లికేట్ తాళాలను వీరు రహస్యంగా తయారు చేయించారు. Source link

Read More