భారతదేశ పౌర అణు ప్రస్థానంలో మరో ముందడుగు: సీఎం చంద్రబాబు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

మాజీ ‘మిస్ ఇండియా ఎర్త’ అదృశ్యం

పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు పూణె: మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సయాలీ సర్వే, ఆమె నలుగురు పిల్లలు అదృశ్యమయ్యారు. పుణెలోని పింప్రి-చించ్వాడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఆమె ఇస్తాంలోకి మారారు. ఇటీవలే తిరిగి హిందూమతంలోకి మారారు. హిందూమతంలోకి మారిన కొన్ని రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. భర్త, అత్తింటివారే సయాలీని కిడ్నాప్ చేశారంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి…

Read More

Helmet Campaign: హెల్మెట్ పెట్టుకొని బైక్ నడిపితే పోలీసులే డబ్బులిస్తారు.. ఇలా చేయండి చాలు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 07, 2026 12:56 PM IST Helmet Campaign: రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రజల్లో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. + హెల్మెంట్ పెట్టుకో…బహుమతి అందుకో  ఇది చిత్తూరు జిల్లాలో విన్నూతన కార్యక్రమం Helmet Campaign: రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రజల్లో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగహన పెంపొందించేందుకు చిత్తూరు…

Read More

పదవి ప్రధానం కాదు: ఎమ్యెల్యే ఆదినారాయణ రెడ్డి

అవసరమైతే రాజీనామా చేస్తాను జమ్మలమడుగు: పనులు జరగవంటే కుదరదు. పదవి తనకు ప్రధానం కాదని, ‘నేను అనుకున్నట్లు వ్యవస్థ సరిగా లేకపోతే పార్టీలోనే ఉండి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని ప్రభుత్వ విప్, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. నూరు రోజుల కిందటే నిర్ణయించుకున్నానని చెప్పారు. స్థానిక రిపబ్లిక్ క్లబ్‌లో సోమవారం జరిగిన ‘మన ఊరు – మన జెండా’ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ఎమ్మెల్యేగా నాలుగుసార్లు, మంత్రిగాను పనిచేశానని అన్నారు….

Read More

Lawyer Murder: అన్నమయ్య జిల్లాలో ఘోరం.. యువ న్యాయవాది ఎల్లయ్య దారుణ హత్య.. తల్లిదండ్రులపై దాడి! |

Last Updated:Apr 07, 2026 12:07 PM IST Lawyer Murder: అన్నమయ్య జిల్లాలో యువ న్యాయవాది ఎల్లయ్యను గుర్తు తెలియని దుండగులు వేటకొడవళ్లతో హత్య, తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో, పాత కక్షల కోణంలో కేసు దర్యాప్తు + వడ్డిపల్లిలో దారుణం  యువ లాయర్ ఎల్లయ్య హత్య..! అన్నమయ్య జిల్లా కలికిరి సమీపంలోని కె.వి. పల్లి మండలం వడ్డిపల్లి గ్రామంలో అత్యంత పాశవికమైన ఘటన చోటుచేసుకుంది. వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న ఎల్లయ్య (యువ లాయర్) అనే…

Read More

మా నుంచే గూఢచర్యం జరుగుతోంది – Visalaandhra

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌లో అసహనం పెరుగుతోంది. ఇరాన్ ప్రతిఘటనను చూసి మతిపోతోంది. అంచనాలు తారుమారవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదోనన్న అయోమయ స్థితిలో ఉన్నట్లుంది. తాజాగా ఆయన… మాలోనే ఒక గూఢచారి ఉన్నారు, ఇక్కడ నుంచి గూఢచర్యం జరుగుతోందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో ఒక గూఢచారి ఉన్నారని పేర్కొన్నారు. ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ పైలట్‌ను కాపాడేందుకు అమెరికా సైన్యం…

Read More

BJP MLA Adinarayana Reddy Comments | కూటమిలో ఇబ్బందులు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా| N18S

కూటమి రాజకీయాల్లో తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.#AdinarayanaReddy #BJP #AndhraPolitics Source link

Read More

Raakaasa Movie Team Visit Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో 'రాకాస' మూవీ టీమ్

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన కొత్త చిత్రం ‘రాకాస’ ఘనవిజయం సాధించడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక మరియు గెటప్ శ్రీను పాల్గొన్నారు. #NiharikaKonidela #SangeethSobhan #GetupSrinu Source link

Read More

Clean Andhra: రెండేళ్లలో చెత్త రహిత రాష్ట్రమే లక్ష్యం! ఏపీలో 6 కొత్త ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లు.. సీఎం గ్రీన్ సిగ్నల్.. |

త్వరలోనే నెల్లూరు, తిరుపతి, విజయవాడ, కాకినాడ, కర్నూలు, కడప పట్టణాల్లో ఈ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. వీటి ద్వారా రోజుకు సుమారు 7000 టన్నుల చెత్తను విద్యుత్తుగా మారుస్తూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అనంతరం మంత్రి శెట్టిపల్లి భూములను కూడా పరిశీలించారు. Source link

Read More

Tirumala: వివాహ తొలి శుభలేఖ తిరుమలకు పంపండి.. గిఫ్ట్ పొందండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Tirumala: వివాహ తొలి శుభలేఖ తిరుమలకు పంపండి.. గిఫ్ట్ పొందండి ఇంట్లో పెళ్లి ఫిక్స్ అయితే.. ఇప్పుడు తొలి శుభలేఖను తిరుమల శ్రీవారి చెంతకు పంపుకోవచ్చు. పెళ్లికి నెల ముందు ఇలా చెయ్యవచ్చు. అలా శుభలేఖ పంపాక, తిరుమల నుంచి ప్రత్యేక కానుక వస్తుంది. అందులో వధూవరుల కోసం చేతికి కట్టడానికి కంకణాలు, తలంబ్రాలలో కలిపే అక్షతలు, వివాహ గొప్పదనం చెప్పే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి వస్తుంది. అందుకోసం టీటీడీ…

Read More