ఘనంగా ప్రారంభమైన షాప్ జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు

వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో షాప్ జిల్లా సాయి సైక్లింగ్ ఎంపికలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా వచ్చిన వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ ,స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపికలు కాలేజీ సర్కిల్ నుంచి ప్రియదర్శిని స్కూల్ వరకు నిర్వహించామని తెలిపారు. గెలుపొందిన విజేతలకు ఈనెల 28…

Read More

ఈవీఎం గోడౌన్ తనిఖీ

విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్ పరిసరాలను వారు పరిశీలించారు. అనంతరం భద్రత, గోడానికి వేసిన తాళాల సీజ్ విధానం తదితర వాటిని వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల నడుమ పరిశీలించారు. అనంతరం గోడౌన్ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. తిరిగి రాజకీయ ప్రతినిధుల…

Read More

Gold Silver Rates: విజయవాడలో మరోసారి బంగారం ధరలు ఢమాల్.. భారీగా పడిన గోల్డ్ రేట్స్.. తాజా ధరలు ఇవే |

ఇక వెండి ధరలు కూడా పతనం అయ్యాయి. గురువారం కిలో వెండిపై రూ.5,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,75,000 ధరకు చేరుకుంది. తులం సిల్వర్ ధర రూ.2,750గా ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో ధరలు పెరిగాయి. గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 1.85 శాతం అంటే రూ.2,885 తగ్గి రూ.1,53,1000 వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ మే ఫ్యూచర్స్ 2.14 శాతం పడిపోయింది. అంటే రూ. 5,413 తగ్గి రూ. 2,47,700 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ…

Read More

Skill Training: నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. ఉచితంగా సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకోండి.. సొంతంగా ఎదగండి! | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Apr 01, 2026 8:57 PM IST అనంతపురం రూడ్‌సెట్ ఏప్రిల్ 5 నుంచి 30 రోజుల ఉచిత సెల్ ఫోన్ రిపేరింగ్ శిక్షణ, గ్రామీణ నిరుద్యోగ యువకులకు వసతి భోజనం ఉచితం, ప్రభుత్వ సర్టిఫికేట్ కూడా ఇస్తారు వచ్చే సమ్మర్ హాలిడేస్ ని ఇలా ఉపయోగించుకోండి సెల్ రేపేరి… ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో స్మార్ట్‌ఫోన్ అనేది మనిషికి ఒక విడదీయలేని భాగమైపోయింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనికీ…

Read More

మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై రేప్ కేసులో ఊహించని ట్విస్ట్!

పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచారం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని బాధితురాలు తొలుత ఫిర్యాదు చేయగా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. నిందితుడు ఆమెకు స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైన ప్రియుడేనని తేలింది. వివరాల్లోకి వెళితే.. మాచర్లలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న మహిళ, ఈ నెల 2న తనపై అత్యాచారం జరిగిందని పోలీసులను ఆశ్రయించింది. నీళ్లు తాగే నెపంతో ఇంట్లోకి వచ్చిన…

Read More

Peddi Movie: చరణ్ కటౌట్ చూసి ఫ్యాన్స్ పూనకాలు.. పెద్ది దెబ్బతో మెగా హీరోలు అందరూ మటాష్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 27, 2026 9:11 PM IST రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఏపీలో అభిమానులు సేవా కార్యక్రమాలు, భారీ కేక్ కటింగ్, పెద్ది మూవీ పోస్టర్లతో సందడి చేస్తూ మాస్ అవతార్ పై భారీ ఆశలు వ్యక్తం చేశారు. + News18 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఏపీలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన పేరుపై సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఆ జిల్లాలో నిర్వహించిన సేవాకార్యక్రమాలు…

Read More

Dadisetti Raja Criticizes Amaravati Capital Plans| అమరావతి రాజధాని అవ్వదు?

దాడిశెట్టి రాజా అమరావతి రాజధాని నిర్మాణాన్ని విమర్శిస్తూ, ఖర్చులు వృథా అవుతున్నాయని, ప్రజలకు అందుబాటులో ఉన్న నగరాన్ని రాజధానిగా చేయాలని వ్యాఖ్యానించారు. Source link

Read More

Chicken Rates Hike: మటన్‌ ధరతో నాటు కోడి పోటీ.. చికెన్ తిందామంటే కల్తీ భయం | బిజినెస్

Last Updated:Mar 27, 2026 4:18 PM IST Chicken Rates: చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలకు తోడు చికెన్ ధరలు కూడా పోటీ పడుతున్నాయి. భారీగా పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలు రుచి చూడాలంటేనే జంకుతున్నారు. + Chicken Rates వేసవి సీజన్‌లో మండిపోతున్న నాటుకోడి ధరలు పెరిగిన కోళ్ల దానా ధరలతో తగ్గిన కోళ్ల పెంపకం…

Read More

అత్యంత కనిష్ఠానికి రూపాయి పతనం

ముంబై: పశ్చిమాసియా యుద్ధం అన్నిరంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి పతనమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 86 పైసలు క్షీణించి 93.75 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 74,559.38 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో దాదాపు వెయ్యి పాయింట్ల మేర లాభపడి 75,286.39 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో సెన్సెక్స్ 325.72 పాయింట్ల లాభంతో 74,532.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం…

Read More

Srisailam Teppotsavam: శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! |

Last Updated:Feb 17, 2026 9:49 AM IST శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల తెప్పోత్సవం భక్తులను ఆకట్టుకుంది, కళాత్మక ఏర్పాట్లు విశేషం. + శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! title=శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! /> శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం, శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. భక్తిభావం ఉప్పొంగుతున్న ఈ…

Read More