News Updates: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

News Updates Today: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. 1,123 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్.. 385 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ఉంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. అలాగే డాలర్ విలువ పెరిగింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను కుదిపేస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. తాజా గణాంకాల ప్రకారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు…

Read More

Upanayan Sanskar Muhurat 2026: ఉపనయన సంస్కారానికి చాలా శుభ సమయాలు.. ఏ రోజు, ఏ ముహుర్తం బలంగా ఉందో చూసుకోండి | ఆస్ట్రాలజీ

రెండు రకాలు.. యూనివర్సిటీ పంచాంగ్ డైరెక్టర్ డాక్టర్ కునాల్ కుమార్ ఝా ప్రకారం బ్రాహ్మణులలో ఛాందోగ , వాజసనేయి అనే రెండు ప్రధాన శాఖలు ఉన్నాయి. పంచాంగంలో ఛాందోగకు ‘ప్రాధాన్యత’ గల ముహూర్తంలో, వాజసనేయి శాఖకు చెందిన పిల్లలు కూడా ఉపనయన సంస్కారాన్ని చేయవచ్చు. సాధారణంగా శుభప్రదమైన తిథులలో అన్ని వర్గాల వారు ఈ సంస్కారాన్ని చేయవచ్చు, కానీ కొన్ని తిథులు ఛాందోగ, క్షత్రియ మరియు వైశ్య తిథులకు ప్రత్యేకంగా మంచివిగా పరిగణించబడతాయి. ఛాందోగ్ బ్రాహ్మణులకు ఉత్తమ…

Read More

తల తిరుగుడు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు

డాక్టర్ పి ఎస్ ఎన్ మూర్తి విశాలాంధ్రవిజయవాడ: తల తిరుగుడు లేదా వెర్టిగో సమస్యను చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని వైద్య చికిత్స తీసుకుంటే ఈ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చని ప్రముఖ చెవి, ముక్కు, గొంతు శస్త్ర వైద్యులు పి.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు.విజయవాడలోని వాసవ్య నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ జి. సమరం అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 1358వ వారాంత ఆరోగ్య సదస్సులో ఆయన తల తిరుగుడు అంశంపై ప్రసంగించారు. ఈ…

Read More

Home Minister Anitha Mass warning to YCP | రప్పా..రప్పా అంటే.. ఊరుకోం..తాటతీస్తాం! | Ap News | N18V

ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్‌ రేటు 6 శాతం తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రోడ్లపైకి వచ్చి కత్తులు పట్టుకుని, కేకులు కట్ చేస్తూ “రప్పా రప్పా” అంటూ హడావిడి సృష్టించే ఘటనలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని, అలాంటి చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఆమె స్పష్టం చేశారు.#vangalapudianitha #ycp #Appolitics Source link

Read More

ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలాఖరులోగా ఏటీఎం, యూపీఐతో పీఎఫ్‌ విత్‌డ్రా?

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తన డిజిటల్‌ సేవలను మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేస్తోంది. ఈపీఎఫ్‌వో 3.0 కింద పీఎఫ్‌ ఖాతాదారులు యూపీఐ యాప్‌లు, పీఎఫ్‌కు అనుసంధానమైన ఏటీఎంల ద్వారా నేరుగా తమ నిధులను ఉపసంహరించుకునే సౌకర్యాన్ని ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) సహకారంతో రూపొందించిన ఈ వ్యవస్థకు సంబంధించిన టెస్టింగ్‌ ఇప్పటికే పూర్తయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం…

Read More

ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించండి

-సి.పి.ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ ​విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : నియోజకవర్గ కేంద్రం రాప్తాడు మండల తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న పి. విజయకుమారికి డిప్యూటీ కలెక్టరుగా పదోన్నతి (ప్రమోషన్) పొందడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విజయకుమారిని కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ​ఈ సందర్భంగా సి. జాఫర్ మాట్లాడుతూ… పి. విజయకుమారి రాప్తాడు తహశీల్దారుగా ప్రజలకు ఎనలేని…

Read More

Sri Rama Navami: పాండవులు సందర్శించిన రామతీర్థం క్షేత్రం ఇది.. శ్రీరామనవమి ఇక్కడ చాలా స్పెషల్ |

Last Updated:Mar 25, 2026 5:59 PM IST Sri Rama Navami: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన రామ తీర్థాలు క్షేత్రానికి సంబంధించిన పురాణ ప్రాశస్త్యం విశేషమైనది. ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించగా, శ్రీకృష్ణుడిని తమతో రావలసిందిగా కోరినట్లు చెబుతారు. + పాండవులతో అనుబంధం ఉన్న రామతీర్థం క్షేత్ర విశిష్టత శ్రీరామనవమి ఇక్కడ ప్రత్యేకత ఇద Sri Rama Navami: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన రామ తీర్థాలు క్షేత్రానికి సంబంధించిన పురాణ ప్రాశస్త్యం విశేషమైనది. ద్వాపరయుగంలో…

Read More

Vadapalli Venkanna Swamy Temple | రికార్డు స్థాయిలో వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం | #local18V

ఏపీలో మరోతిరుపతిగా పేరుగాంచిన కోనసీమ వాడపల్లి చందన రూపుడైన వెంకటేశ్వరస్వామికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది, గత 27 రోజులకు గాను 1 కోటి 80 లక్షలకు పైగా ఆదాయం సమకూర్నట్లుగా దేవస్థానం అధికారులు వెల్లడించారు, నిజానికి మహాలక్ష్మిదేవి స్వామి వారికి సిరులు కురిపిస్తుంది అన్నవిధంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆదాయం ప్రతి మాసానికి పెరిగిపోతూ వస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఆదాయ వివరాలు, బంగారం, వెండి, వివరాలు ఏవిధంగా ఉన్నాయి భక్తులు ఏమంటున్నారు ఒకసారి క్లుప్తంగా చూద్దాం…

Read More

Shani Dev Blessings: 30 ఏళ్ల తర్వాత శని దేవుడి అద్భుత రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదు..!

శని కుంభం నుంచి మీనంలోకి మారడంతో అరుదైన రాజయోగం, వృషభ మిథున తులా రాశులకు ఆర్థిక లాభాలు, గౌరవం, ఆరోగ్య మెరుగుదల, ధనుస్సు మకర కుంభ మీన రాశులకు జాగ్రత్త సూచన Source link

Read More

హోటళ్ల మాయాజాలం – Visalaandhra

తిరుపతిలో కుళ్లిన జీవాలతో పదార్థాల తయారీ రూ.99కే బిర్యానీ అంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆరోగ్యశాఖ తనిఖీలు… టన్నుల కొద్దీ పొట్టేలు తలకాయలు, కాళ్లు స్వాధీనం నెలల తరబడి డీప్ఫ్రీజర్లలో నిల్వ ఉంచి ఆహార తయారీ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట సీపీఐ భారీ ఆందోళన కళకళలాడే ఆధ్యాత్మిక, రాజకీయ, విద్యా కేంద్రమైన తిరుపతి నగరానికి పర్యాటకుల తాకిడీ ఎక్కువ. చిన్నా పెద్ద భోజన హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లకు ఎల్లవేళలా గిరాకీ ఉంటుంది. ఒకనాడు వేళ్లపై లెక్కపెట్టే…

Read More