భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గిపోవడం ఖరీదైన లోహాలపై ఒత్తిడిని తగ్గించింది. అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల పాటు యుద్ధ విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. దీనితో బంగారం, వెండి అనూహ్యంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.3,650 పెరగగా, కిలో వెండి రూ.10 వేలకు పైగా పెరిగింది.హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం నిన్నటితో పోలిస్తే రూ.1,53,800కు, 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.2,999 పెరిగి రూ.1,41,000కు…

Read More

Tirupati Trains: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… తిరుపతికి మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు… టైమింగ్స్ తెలుసుకోండి |

ఇవి కాకుండా చర్లపల్లి, పాట్నా మధ్య మరో 30 ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 8 నుంచి మే 29 వరకు అందుబాటులో ఉన్నాయి. పాట్నా-చర్లపల్లి రైలు సోమవారం, బుధవారం, చర్లపల్లి-పాట్నా రైలు బుధవారం, శుక్రవారం అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు దారిలో కాజీపేట్, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, నాగ్‌పూర్, గోండియా, దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, జార్సుగూడ, రూర్కెలా, హతియా, రాంచీ, బొకారో స్టీల్ సిటీ, గోమో, పరస్‌నాథ్, కోడెర్మా, గయా, జెహనాబాద్, తారేగ్ స్టేషన్లలో…

Read More

ఇరాన్‌ను వెంటనే వీడండి

: భారతీయులకు కేంద్రం మరోసారి కీలక అడ్వైజరీ ఇరాన్ దేశంలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశం నుంచి వెంటనే బయటపడాలని భారత పౌరులకు సూచించింది. ఈ మేరకు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా పోస్టును పంచుకుంది. కేంద్ర ప్రభుత్వం సూచనల ఆధారంగా ఇరాన్ నుంచి బయటపడాలని కోరింది.ఇరాన్‌లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించకుండా లేదా వారితో సమన్వయం చేసుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోకి రావొద్దని హెచ్చరించింది. ఈ…

Read More

SC Commission Chairman K.Jawahar at Kanipakam | కాణిపాకంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కె జవహర్ | #local18v

చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కే జవహర్ భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందేలా సహకరించారు.#KJawahar #Kanipakam #vinayakatemple Source link

Read More

వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ గవర్నర్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేటును మార్చడం లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనూహ్య సవాళ్లు ఎదురవుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చమురు…

Read More

College Students Fight: ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో ఫైట్.. తాగి తన్నుకున్న స్టూడెంట్స్ |

Last Updated:Apr 08, 2026 11:28 AM IST Viral Video: నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని ఆది శంకర ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఉద్రిక్తంగా మారాయి. మంగ్లీ సాంగ్‌తో ఉత్సాహంగా ప్రారంభమైన ఈవెంట్ క్రమంగా అదుపు తప్పి స్టూడెంట్స్ కొట్టుకునే వరకు వెళ్లింది. + Viral Video Viral Video: ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లాలో ఓ ఇంజనీరింగ్ కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో స్టూడెంట్స్ గొడవపడటంతో రచ్చ రచ్చగా మారింది. నెల్లూరు…

Read More

ఎన్నికల బరిలో సంపన్నురాలు లీమారోస్ – Visalaandhra

లాల్గుడి అన్నాడీఎంకే అభ్యర్ధి కుటుంబ ఆస్తుల విలువ రూ.ఆరు వేల కోట్లు ఆర్కేనగర్ (చెన్నై): రాజకీయాలు చాలా ప్రియం అవుతున్నాయి. సామాన్యులు అందుకోలేనంత స్థాయికి చేరాయి. దేశంలోని రాజకీయ పార్టీలు ధనవంతులవైపే మొగ్గు చూపుతున్నాయి. బయటకి చెప్పకపోయినా నీ ఆస్థి ఎంత, నీవెంత ఖర్చు చేయగలవు అనే అంటున్నాయి దాదాపు అన్ని పార్టీలు… ఒక్క వామపక్ష పార్టీలు తప్పా. అందుకు తగ్గట్టుగానే కార్పొరేట్‌లు, సంపన్నులే రాజకీయాల్లోకి వస్తున్నారు. తాజాగా తమిళనాడులోని తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి…

Read More

Indian Railway: మన రైల్వే స్టేషన్‌లకు మహర్దశ.. ఎయిర్‌పోర్టులు కూడా పనికిరావంతే | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 08, 2026 11:01 AM IST Indian Railway: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్‌ల ఆధునీకరణ రెండో దశ పనులను కేంద్ర ప్రభుత్వం చకచక చేపడుతోంది. అమృత్ భారత్ పేరుతో రైల్వేస్టేషన్‌లు అద్దాల మేడల్లా మెరిసిపోతున్నాయి. + Indian Railway Indian Railway: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్‌ల ఆధునీకరణ రెండో దశ పనులను కేంద్ర ప్రభుత్వం చకచక చేపడుతోంది. అమృత్ భారత్ పేరుతో రైల్వేస్టేషన్‌లు అద్దాల మేడల్లా మెరిసిపోతున్నాయి. ముఖ్యంగా…

Read More

యుద్ధానికి ముగింపు కాదు: మొజ్తాబా ఖామేనీ

తెహ్రాన్: అమెరికా- ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీం మొజ్తాబా కీలక ప్రకటన చేశారు. ఈ కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదని స్పష్టంచేశారు. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం మొజ్తాబా విడుదల చేసిన ప్రకటనను ఆ దేశ మీడియా వెళ్లడించింది. ‘ఇది యుద్ధం ముగింపునకు సంకేతం కాదు. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. శత్రుదేశాలు ఏవిధంగానైనా దురాక్రమణకు పాల్పడితే… పూర్తి బలంతో ధీటుగా స్పందిస్తాం’…

Read More

Heavy Rain Alert: ఓవైపు వర్షాలు మరోపక్క ఎండలు.. వాతావరణ శాఖ వార్నింగ్ ఇదే | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. వీటి ప్రభావంతో  బుధవారం (08-04-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. బాపట్ల, పల్నాడు, మర్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,…

Read More