Hindu Rituals: గుడికి వెళ్లొచ్చిన తర్వాత కాళ్లుచేతులు కడగవచ్చా, కడగకూడదా? పండితులు ఏమంటున్నారంటే…

వేద పండితుడు నేతేటి బాల సూర్య సుబ్రమణ్య శర్మ ప్రకారం దేవాలయం నుంచి వచ్చాక ఇలా చేస్తే దైవిక శక్తి నిలుస్తుందని అంటున్నారు. Source link

Read More

పాడి రైతుల కోసం గోకులం షెడ్ల నిర్మాణం

టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలో పాడి రైతుల అభివృద్ధి కోసం టి.డి.పి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు, టీడీపీ మండలఇంచార్జి ధర్మవరపు మురళీ అన్నారు. మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం కింద రూ.2.30లక్షల అంచనా వ్యయం ఉండగా 90శాతం సబ్సిడీతో కుమ్మర మల్లికార్జున, సుబ్బరత్నమ్మ దంపతులు నిర్మించుకున్న గోకులం షెడ్డును సోమవారం అయన డ్వామా విజిలెన్స్ అధికారి జల్లా శ్రీనివాసులు, ఎంపీడీఓ బి.విజయలక్ష్మి, డిప్యూటీ…

Read More

Ice Flower Cultivation Tips: తక్కువ ఖర్చుతో లక్షల్లో ఆదాయం..! రైతులను ధనవంతులు చేస్తున్న ఐస్ పూల సాగు

Ice Flower Cultivation Tips: తక్కువ ఖర్చులు, తక్కువ నీరు, కనీస సంరక్షణను అందిస్తూ మంచు పువ్వుల సాగు లాభదాయకమైన ఎంపికగా మారుతోంది. ఈ మొక్క ఒకే సీజన్‌లో వేలాది పువ్వులను ఉత్పత్తి చేస్తుంది.మీరు ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటే ఈ సాగు విధానం బెస్ట్ ఛాయిస్. Source link

Read More

పాస్టర్ ఓపిడి సేవ లు ద్వారా మరింత సరిత గతిన సేవలు అందుతాయి

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్రనాయక్విశాలాంధ్ర ధర్మవరం; ప్రభుత్వ ఆసుపత్రిలో టెక్నాలజీతో రోగులకు వైద్య సేవలను మరింత త్వరితగతంగా అందించేందుకు ఫాస్టర్ ఓపిడి సేవలను అమలు పరచడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పేంద్ర నాయక్ తెలిపారు. వారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి స్లిప్పు కావాలి అంటే గంటలకొద్దీ క్యూలో రోగులు నిలబడవాల్సి వచ్చిందని, అలా గాకుండా స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఓపిడి సేవలో స్కానర్ క్యూఆర్ ను తీసుకుంటే ఓపి నెంబర్ వస్తుందని, తద్వారా…

Read More

సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో ఆర్థిక సహాయం

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని దుర్గా నగర్ కు చెందిన హరికిషోర్ రామగిరి సోలార్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ మార్చి 31న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు బులోరా ఓనర్ మేడాపురం నారాయణ అంతక్రియల కోసం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో మరో 50 వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి సోలార్ కంపెనీ ఉద్యోగులు అండగా ఉంటామని వారు హామీ…

Read More

రక్తహీనత భయపెడుతోంది – Visalaandhra

*ఆకలి తీరని పేదరికం*అందని పౌష్టికాహారం (విశాలాంధ్ర – చిత్తూరు) ఒకవైపు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పాలకులు గంభీర ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పేదవాడి పరిస్థితి మాత్రం ‘అడియాస’గానే మారుతోంది. చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మహిళలు, పసిపిల్లలను రక్తహీనత భూతం నీడలా వెంటాడుతోంది. పౌష్టికాహార లోపం, పేదరికం తోడై పేదల జీవితాలను చిదిమేస్తోంది. ఇటీవల వెలువడిన 2025-26 గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోంది. గణాంకాలు చెబుతున్న చేదు నిజాలివీ… జిల్లా వైద్య…

Read More

బెదిరిన ట్రంప్

దాడులు 5 రోజులు ఆపేస్తున్నట్లు ప్రకటన . తెహ్రాన్‌తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి. ట్రంప్ భయపడి పారిపోయారు… చమురు ధరల తగ్గింపు కోసమే నాటకాలు: ఇరాన్. చర్చలు జరగలేదని స్పష్టీకరణ. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులు వాషింగ్టన్/తెహ్రాన్: హోర్మూజ్ జలసంధిని 48గంటల్లోగా తెరవని పక్షంలో విద్యుత్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని అల్టిమేటం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకంజ వేశారు. రెండురోజులుగా ఇరాన్‌తో చర్చలు ఫలవంతంగా జరగడంతో విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను…

Read More

AP and Telangana News Live: ఈదురుగాలుల బీభత్సం.. రేకుల షెడ్డు కూలి ముగ్గురు మృతి | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

2029 నాటికి బలమైన శక్తి గా ఇండియా కూటమి

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు 2029 నాటికి ఇండియా కూటమి బలమైన శక్తిగా ఎదుగుతుంది అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి లోని గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా సమితి సమావేశం కె రాధాకృష్ణ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో బిజెపి లేని ప్రభుత్వం నిర్మించడం ఖాయం అన్నారు. నరేంద్ర మోడీ…

Read More

Srinivasa Mangapuram Brahmotsavams: మంగాపురంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు!

తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 8న ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ వేడుకలు నేడు (ఫిబ్రవరి 11) నాలుగో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షంపై శ్రీనివాసుడి దర్శనం కోసం భారీగా జనం తరలివచ్చారు. రాత్రికి స్వామివారు సర్వభూపాల వాహనంపై విహరించనున్నారు. రేపు (ఫిబ్రవరి 12) బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడ సేవ జరగనుంది….

Read More