Tirupati: తిరుపతి జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురు బలి.. నాన్న చనిపోవద్దు అని వేడుకున్న పిల్లలు.. మిస్టరీగా మారిన మరణాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 23, 2026 10:38 AM IST కన్నతల్లిని, కట్టుకున్న భార్యను హతమార్చిన ఓ వ్యక్తి, ఆపై తన ఇద్దరు బిడ్డలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఈ ఐదు మరణాలు యావత్ జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేశాయి. మోహన్ భార్య, బిడ్డలు Tirupati: తిరుపతి జిల్లాలో బుధవారం ఒక భయంకరమైన విషాదం చోటుచేసుకుంది. ఏ పాపం తెలియని ఒక కుటుంబం మొత్తాన్ని మృత్యువు కబళించింది. కన్నతల్లిని,…


