Tirupati: తిరుపతి జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురు బలి.. నాన్న చనిపోవద్దు అని వేడుకున్న పిల్లలు.. మిస్టరీగా మారిన మరణాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 23, 2026 10:38 AM IST కన్నతల్లిని, కట్టుకున్న భార్యను హతమార్చిన ఓ వ్యక్తి, ఆపై తన ఇద్దరు బిడ్డలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఈ ఐదు మరణాలు యావత్ జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేశాయి. మోహన్ భార్య, బిడ్డలు Tirupati: తిరుపతి జిల్లాలో బుధవారం ఒక భయంకరమైన విషాదం చోటుచేసుకుంది. ఏ పాపం తెలియని ఒక కుటుంబం మొత్తాన్ని మృత్యువు కబళించింది. కన్నతల్లిని,…

Read More

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ‘హై అలర్ట్’.. రాబోయే 72 గంటలు బీభత్సమే! |

భారతీయ వాతావరణ కేంద్రం, desweather.ap.gov.inలో తెలిపిన ప్రకారం, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆకాశం మేఘామృతమై వర్షం కురిసే సూచనలు కనిపించాయి. అనకాపల్లి, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో చెదురుమదురు వర్షం పడింది. ఈ అకాల వర్షాలకు కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బ తినే అవకాశం ఉందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. Source link

Read More

రూ.250 కోట్ల విలువచేసే పంచాయతీ భూముల కేటాయింపులపై లోకాయుక్త గర్జన

తీర్మానాల పేరుతో దోపిడీ? ఉరవకొండలో భారీ భూకుంభకోణం వెలుగులోకి ఫోటో వివరాలు వెల్లడిస్తున్న ఎంపీడీవో రవి ప్రసాద్ విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా): ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపుల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. గ్రామపంచాయతీ సమావేశాల్లో తీసుకున్న తీర్మానాలను ఆధారంగా చేసుకుని, 1995 నుంచి 2021 వరకు సుమారు రూ.250 కోట్ల విలువ చేసే భూములను నిబంధనలకు విరుద్ధంగా కేటాయించినట్లు సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.ఈ భూములను వివిధ…

Read More

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన శ్రీ చరణ్ తేజ్

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నార్పల మండలానికి చెందిన “ఆంధ్రజ్యోతి” రిపోర్టర్ శంకర్ కుమారుడు శ్రీ చరణ్ తేజ్ ప్రతిభావంతుడిగా నిలిచారు. మొత్తం 1000 మార్కులకు గాను 963 మార్కులు సాధించి అత్యుత్తమ ఫలితాన్ని నమోదు చేశారు.చిన్నప్పటి నుంచే చదువుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, క్రమబద్ధమైన ప్రణాళికతో సిద్ధమవుతూ వచ్చిన శ్రీ చరణ్ తేజ్ తన కృషితో ఈ విజయాన్ని సాధించారు. ప్రతిరోజూ క్రమశిక్షణతో చదవడం, ఉపాధ్యాయులు సూచించిన…

Read More

Free Embroidery Training: ఉచిత మగ్గం వర్క్ శిక్షణ.. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు |

Last Updated:Mar 09, 2026 11:03 AM IST Free Embroidery Training: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న జీఎంఆర్ నైరెడ్ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉచితంగా మగ్గం వర్క్ శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు. + ఉచిత మగ్గం వర్క్ శిక్షణ – గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు Free Embroidery Training: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న జీఎంఆర్ నైరెడ్ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ…

Read More

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్.. విజయవాడ, సికింద్రాబాద్, విశాఖపట్నం, కాకినాడ మార్గాల్లో 20 ట్రైన్స్ రద్దు!

రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! ఏప్రిల్ 28 నుండి ఈ రైళ్లు బంద్.. మీ టికెట్ క్యాన్సిల్ అయిందేమో చూసుకోండి! Source link

Read More

Gangamma Temple Mystery: ఈ గ్రామ దేవత గుడి జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి లాంటిదే.. స్పెషాలిటీ తెలిస్తే వెంటనే అక్కడికి వెళ్తారు |

Last Updated:May 21, 2026 3:46 PM IST Gangamma Temple Mystery: రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. గ్రామదేవత పేరుతో వెలిసిన ఈ ఆలయంలో భక్తులు మొక్కుల పేరుతో జంతువులను బలిస్తారు. తీర్థ, ప్రసాదాలు, పూజా విధానం, ఆలయ చరిత్ర తెలిస్తే తప్పకుండా వెళ్లి వస్తారు. + Gangamma Temple Mystery Gangamma Temple: అది జిల్లాలోనే అతి పెద్ద గ్రామ దేవతగా పేరొందిన ఆలయం. ఉమ్మడి చిత్తూరు…

Read More

సీఎం పదవికి రాజీనామా

అల్పాహార విందులో సిద్ధరామయ్య వెల్లడిబెంగళూరు: కర్ణాటక రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. అనుకున్నట్లుగానే నాయకత్వ మార్పు ఎట్టకేలకు ఖరారైంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ మేరకు తన నివాసంలో గురువారం ఉదయం జరిగిన అల్పాహార విందులో సిద్ధూ తన నిర్ణయాన్ని క్యాబినెట్ మంత్రులకు వివరించారు. తదుపరి సీఎం ఎవరనేదానిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని సిద్ధరామయ్య చెప్పినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత ఆయన రాజీనామా చేయనున్నారు. అయితే… ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాత్…

Read More

సర్వర్లలో సాంకేతిక లోపం… తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రధాన సర్వర్లలో సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయి. స్లాట్ బుక్ చేసుకున్నవారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియతో పాటు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.స్లాట్లు బుక్ చేసుకున్నవారు, కొనుగోలుదారులు, విక్రేతలు ఉదయం నుంచి రిజిస్ట్రేషన్…

Read More

ప్లాన్ బీ లేదు..

ఇరాన్‌తో చర్చలకు ముందు ట్రంప్ సంచలన వ్యాఖ్యలుప‌శ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉన్నతస్థాయి చర్చలు ఇవాళ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ప్రారంభమయ్యాయి. అయితే, ఈ చర్చలు విఫలమైతే తమ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక (ప్లాన్ బీ) లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక శక్తిని తాము పూర్తిగా దెబ్బతీశామని, అందుకే ప్లాన్ బీ అవసరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చర్చల…

Read More