మళ్లీ వచ్చేసిన ఐబొమ్మ.. టాలీవుడ్‌కు మళ్లీ టెన్షన్

టాలీవుడ్ కి మరోషాక్. తెలుగు సినీ పరిశ్రమను కొన్నేళ్లుగా పీడిస్తున్న పైరసీ భూతం ఐబొమ్మః మళ్లీ ప్రత్యక్షమైంది. ఈ నెట్‌వర్క్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడంతో అంతా సద్దుమణిగిందని భావించిన టాలీవుడ్ పెద్దలకు ఈ పరిణామం పెద్ద షాక్ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు ఐబొమ్మ కీలక సూత్రధారి రవిని అరెస్ట్ చేసినప్పుడు, పైరసీకి అడ్డుకట్ట పడిందని సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. కానీ, ఆయన బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే సైట్…

Read More

అక్రమ మట్టి తవ్వకాల పై మండిపడ్డ మాజీ మంత్రి వేణు

విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలం, పొట్టిలంక గ్రామంలోని అక్రమ మట్టి త్రవ్వకాలపై జిల్లా వైసిపి అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. మంగళవారం ఆయన పార్టీ క్యాడర్ తో కలిసి మట్టి త్రవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. సర్వే నెంబర్ 147 లో అక్రమంగా నది గర్భంలోని నల్లమట్టిని తవ్వుతూ నిబంధనలకు పాతర వేస్తూ తరలిస్తున్న మట్టి లారీలను జెసిబిలను ఈ బృందం గమనించింది. ఎన్జీటీ ప్రమాణికాల ప్రకారం నది తీర ప్రాంతాల్లో…

Read More

Amaravati Capital: తిరుపతిలో అమరావతి సంబరాలు.. దేవతల రాజధాని అంటూ టీడీపీ నేతల వేడుకలు |

Last Updated:Apr 03, 2026 9:56 AM IST Amaravati Capital: అమరావతి చట్టబద్దత బిల్లు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందడంతో తిరుపతిలో టీడీపీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహించాయి. + Amaravati Capital Tirupati: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉండాలని అందుకు చట్టబద్ధత కల్పించాలని ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం చేయడంతో ఏపీలో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ని స్వర్ణాంధ్రగా మార్చేందుకు కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం సాధించిన విజయంతో అన్నీ వర్గాల ప్రజలు…

Read More

చెరువు నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు…

విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని గుంజేపల్లి గ్రామంలో కొనసాగుతున్న చెరువు నిర్మాణ పనులను మంగళవారం ప్రత్యేకాధికారి నారపరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ సురేష్, విఆర్ఓ పెద్దన్న, గౌతమి తదితరులు పాల్గొన్నారు. చెరువు తవ్వకం, బండ బలం, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని పనులు నిర్వహిస్తున్న తీరును…

Read More

Amaravati Farmers Visit Kanipakam Temple | కాణిపాకంలో మొక్కులు తీర్చుకున్న అమరావతి రైతులు

అమరావతి రాజధానికి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో అమరావతి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ మొక్కుల ప్రకారం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.#KanipakamTemple #AmaravatiFarmers #andhrapradesh Source link

Read More

ఉగ్రముప్ప్పు – అప్రమత్తం

హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో కుట్రదేశవ్యాప్త దాడులకు లష్కరే తోయిబా ప్రణాళికనిఘా వర్గాల హెచ్చరిక ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) దాడికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశరాజధాని దిల్లీ, హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు ములాఖత్‌లో ఉగ్రకుట్రకు పథక రచన జరిగినట్లు తెలుస్తోంది. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. న్యూదిల్లీ/హైదరాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారతదేశంపై మరో కుట్రకు…

Read More

Visakhapatnam Crime: మౌనిక మర్డర్ కేసులో మరో ట్విస్ట్.. రవీంద్రను తప్పించే ప్రయత్నమా..? |

గాజువాక మౌనిక మర్డర్ కేసులో రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో పూర్తి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని బుధవారం కలెక్టరెట్ దగ్గర నిరసన తెలిపారు. ఈ నిరసనలో డి. లలిత వెంకటలక్ష్మి, కొత్తపల్లి వెంకటరమణ, కె.చిన్నారావు, చింతాడ సూర్యం, సయ్యద్, సారయ్య పాల్గొన్నారు. మరి ఈకేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష విధిస్తారు.. మృతురాలి కుటుంబానికి ఎలాంటి న్యాయం చేస్తారనే సందిగ్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. Source link

Read More

Tirupati: తిరుపతి జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురు బలి.. నాన్న చనిపోవద్దు అని వేడుకున్న పిల్లలు.. మిస్టరీగా మారిన మరణాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 23, 2026 10:38 AM IST కన్నతల్లిని, కట్టుకున్న భార్యను హతమార్చిన ఓ వ్యక్తి, ఆపై తన ఇద్దరు బిడ్డలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఈ ఐదు మరణాలు యావత్ జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేశాయి. మోహన్ భార్య, బిడ్డలు Tirupati: తిరుపతి జిల్లాలో బుధవారం ఒక భయంకరమైన విషాదం చోటుచేసుకుంది. ఏ పాపం తెలియని ఒక కుటుంబం మొత్తాన్ని మృత్యువు కబళించింది. కన్నతల్లిని,…

Read More

Tiger: ఒక్క అడుగు దూరంలో ప్రమాదం.. పర్యాటక ప్రాంతంలో పులి సంచారం..! Tiger movement sparks fear at Papikondalu in East Godavari. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 29, 2026 3:46 PM IST తూర్పుగోదావరి లో పెద్దపులి సంచారం గండి పోచమ్మ ఆలయం పాపికొండలు బోటింగ్ పాయింట్ వద్ద భయాందోళనలు పెంచి ఫారెస్ట్ పోలీసులు కట్టుదిట్టమైన నిఘా. + గోదావరి పాపికొండలు వద్ద పెద్దపులి.. పర్యాటకుల్లో అలజడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కనిపించదు.. దాడి మాత్రం ఆపదు అన్న విధంగా.. ఈ పెద్దపులి అడవుల్లో తిరుగుతూ అధికారులు, స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలకు…

Read More

వీడిన రెండాకులు

రెండుగా చీలిన అన్నాడీఎంకేసీఎం విజయ్‌కు మద్దతు తెలిపిన షణ్ముగం వర్గం చెన్నై: తమిళనాడు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి అన్నాడీఎంకేలు అలజడి నెలకొంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే పళనిస్వామికి, షణ్ముగంనకు వర్గ పోరు మొదలైంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందు క్యాంపు రాజకీయాలకు దారితీసింది. 30 మంది ఎమ్మెల్యేలతో షణ్ముగం క్యాంపు రాజకీయాలు నడిపించారు. ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌పార్టీతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే…అప్ప్పుడు విజయ్ అందుకు సుముఖంగా లేరని తెలిసింది. అనంతరం…

Read More