Miracle Bull: కలియుగాన్ని షేక్ చేస్తున్న ఎద్దు ప్రవర్తన.. ఇది సైన్స్‌కే సవాల్, అంతు చిక్కని మహిమ | ట్రెండింగ్

Last Updated:Mar 08, 2026 1:42 PM IST Viral News: సాధారణంగా రైతుల పొలాల్లో బోరు వెయ్యాలంటే పాతకాలం పద్ధతి లాగా టెంకాయ తీసుకువచ్చి పొలాల్లో ఎక్కడ బోర్ పాయింట్ ఉంటుందో చూస్తారు. లేకపోతే జియాలజిస్టును  తీసుకొని వచ్చి కంప్యూటర్ ద్వారా భూగర్భంలో జలాలు ఎక్కడున్నాయి గుర్తిస్తారు. + చిత్తూరు జిల్లాలో కలియుగాన్ని షేక్ చేస్తున్న కర్ణాటక వింత దృశ్యం…ఇది సైన్స్ కే Viral News: సాధారణంగా రైతుల పొలాల్లో బోరు వెయ్యాలంటే పాతకాలం పద్ధతి…

Read More

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.. – Visalaandhra

నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎండి ఇచ్చిన మెమరాండంలోని సమస్యలను పరిష్కారం కొరకు రెండు రోజులు డిమాండ్స్ డే భాగంగా మొదటి రోజున ఎన్ఎంయూ ఏ డిపో సెక్రటరీ మధుసూదన్ ఆధ్వర్యంలో ఉదయం మొదటి సర్వీస్ నుండి డిమాండ్స్ బ్యాడ్జిను ధరించి నిరసన, గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం జోనల్…

Read More

Pawan Kalyan: గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన.. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 9:55 AM IST రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదీ తీర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. News18 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో పర్యటనలు ప్రారంభించారు. ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ప్రజల్లోకి వచ్చిన ఆయన, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదీ తీర…

Read More

Macherla Suicide: సాగర్ కాల్వలో తేలిన మృతదేహాలు.. ఒకే చున్నీతో కట్టబడి ఉన్న తల్లీబిడ్డలు.. అసలేం జరిగింది? |

Last Updated:Apr 09, 2026 10:52 AM IST మాచర్లలో విషాదం, అనారోగ్యంతో చిన్న కూతురు యశ్విక మృతితో మానసిక వేదనకు గురైన అమరేశ్వరి, మూడేళ్ల లలితశ్రీతో కలిసి సాగర్ కుడి కాల్వలో దూకి ఆత్మహత్య ప్రతీకాత్మక చిత్రం జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భరించవచ్చు కానీ, కళ్ళముందే కన్నబిడ్డ ప్రాణాలు విడవడం ఏ తల్లికైనా నరకప్రాయం. అప్పటివరకు పాలుతాగిన పసికందు అనారోగ్యంతో అనంతలోకాలకు వెళ్లిపోతే, ఆ కడుపుకోతను భరించడం ఎవరికైనా అసాధ్యం. అచ్చం అటువంటి మానసిక…

Read More

యాపిల్ సీఈఓగా జాన్ టర్నెస్

కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ తన నాయకత్వంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. 15 ఏళ్లుగా కంపెనీకి సీఈఓగా సేవలు అందించిన టిమ్ కుక్ ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ‘జాన్ టర్నెd’tకు కొత్త సీఈఓగా పగ్గాలు అప్పగించింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆయన ఈ పదవిని చేపడతారు.ఇక ఇప్పటివరకు సీఈఓ స్థానంలో ఉన్న టిమ్ కంపెనీ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఈఓగా కుక్ 2011లో…

Read More

Gold and Silver Prices: బిగ్ షాక్ భారీగా పెరిగిన గోల్డ్ ధర.. విజయవాడలో తులం ఎంతంటే? |

ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.191గా పెరిగింది. ఇక 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.1910 పెరిగింది. దీంతో రూ.1,59,280కు చేరుకుంది. అంతకుముందు రూ.1,57,370గా ఉంది. అలాగే ఎక్కువగా ఆభరణాల కోసం వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,750 పెరిగి రూ.1,46,000 వద్దకు చేరుకుంది. అంతకుముందు రూ.1,44,250గా ఉండేది. ఇంకోవైపు 18…

Read More

చిత్తూరు స్పీడ్‌కు మిగతా జిల్లాలు షాక్.. ఓటర్ల జాబితా క్లీనప్‌లో టాప్.. రాష్ట్రానికి ఆదర్శం..! chittoor district tops in state in voter list revision. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 29, 2026 3:59 PM IST ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ముందంజ, 15,79,996 ఓటర్లు, బోగస్ తొలగింపు, కొత్త యువ ఓటర్ల నమోదు వేగంగా సాగుతోందని కలెక్టర్ తెలిపారు News18 రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో చిత్తూరు జిల్లా ముందంజలో నిలవడం విశేషం. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అధికారులు తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 15,79,996 మంది ఓటర్లు ఉన్నట్లు…

Read More

ఏయూలో ఉద్రిక్తత.. ఆర్ఎస్ఎస్ కవాతుతో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 20, 2026 10:53 PM IST ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ మధ్య ఉద్రిక్తత, పోలీసులు భద్రతా చర్యలు, క్యాంపస్‌లో కట్టుదిట్టమైన నియంత్రణ. + ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు ఆందోళన ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమం చుట్టూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్…

Read More

AP Weather: రాష్ట్రంలో పిడుగుల వాన.. భారీ ఈదురుగాలుల ప్రభావం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 26, 2026 4:56 AM IST రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు, మరోవైపు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ద్వంద్వ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రజలు వాతావరణ సూచనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను తగ్గించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు గత కొన్ని రోజులుగా తీవ్ర మార్పులకు లోనవుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వారం రోజులుగా కొనసాగుతున్న వర్షాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతుండగా,…

Read More

తీరని రైతు గోస! – Visalaandhra

. మైక్రో ఇరిగేషన్‌లో అగ్రగామిగా ఏపీ. అయినా తప్పని తిప్పలు. పరిష్కారం లేని సాంకేతిక సమస్యలు. నిర్వహణ భారంతో అల్లాడుతున్న అన్నదాత విశాలాంధ్ర-సచివాలయం: నవ్యాంధ్రప్రదేశ్ వ్యవసాయ ముఖచిత్రం మారుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.26 లక్షల హెక్టార్లను మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చి, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి ఏపీ రికార్డు సృష్టించింది. గుజరాత్ వంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి, రూ. 1030 కోట్ల భారీ సబ్సిడీతో హార్టికల్చర్ హబ్‌గా అవతరించింది. అయితే రైతుల పరిస్థితి పేరు…

Read More