Vijayawada Weather Forecast: విజయవాడలో భానుడి ప్రతాపం.. మంగళవారం వాతావరణం ఎలా ఉందంటే?

వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, ఫిబ్రవరి 17, మంగళవారం నాడు విజయవాడలో ఎండ తీవ్రత గణనీయంగా పెరగనుంది. దీనికి తోడు గాలి నాణ్యత కూడా క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. Source link

Read More

విజయ్-రష్మికపెళ్లి ముహూర్తం ఖరారు

హైదరాబాద్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నల పెళ్లి గురించి కొన్నాళ్లుగా వరుస వార్తలు వైరల్ అవుతున్న సంగతి విదితమే. అయితే ఈ సారి ఏకంగా వారి వివాహ నిశ్చయ తాంబూలాల ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వెడ్డింగ్ కార్డ్ ప్రకారం, వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26, 2026న అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒక ప్రైవేట్ వేడుకగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సినీ రాజకీయ ప్రముఖుల కోసం…

Read More

Konaseema | ఆ పెన్‌తో పరీక్ష రాస్తే ఖచ్చితంగా పాస్ కావాల్సిందే..! |

Last Updated: Feb 16, 2026, 21:56 IST ఏపీలో అక్కడ అమ్మవారికి లక్ష పెన్నులు, లక్షపుష్పాలతో పూజలు నిర్వహిస్తారు, ప్రతియేటా విద్యార్థులు రాయబోయే పదవతరగతి పరీక్షలు,ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు, ఈ పెన్నులు అక్కడఅమ్మవారి సన్నిధిలో అందిస్తారు,ఇలా పెన్నులు అందుకున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని విశ్వాసంతో అక్కడ అర్చక స్వాములు గ్రామస్తులు సైతం పేర్కొంటున్నారు.ప్రధానంగా వ్యాపారులు కూడా ఈపెన్నులు ఉపయోగించడం ద్వారా వారివ్యాపారం అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు.ఇంతకీ ఆ లక్షపెన్నల పూజోత్సవం…

Read More

‘ఫౌజీ’ షూటింగ్‌లోప్రభాస్‌కు స్వల్ప గాయాలు – Visalaandhra

హైదరాబాద్: హను రాఘవపూడి దర్శ కత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఫౌజీ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీక రిస్తుండగా గుర్రం నుంచి అదుపు తప్పి ప్రభాస్ కింద పడ్డాడు. దీంతో చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వార్త తెలియ గానే అభిమానులు ఆందోళన చెందారు. కానీ ఇది చిన్న గాయమేనని, ప్రభాస్ త్వరలోనే కోలుకుని షూటింగ్ కొనసాగిస్తా రని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ…

Read More

Spectacular Chariot Festival at Dakshina Kashi | దక్షిణ కాశీలో ఘనంగా రథోత్సవం.. | #local18V

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరుని రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ ఘనోత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణలతో మార్మోగుతూ, శివనామ జపాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. రథోత్సవాన్ని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూలలో నిలబడి ఉత్సాహంగా పాల్గొన్నారు.రథోత్సవానికి ముందుగా ఆలయంలోని అలంకార మండపంలో స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించిన శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని ఉత్సవంగా రథాల…

Read More

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ-దిశ

ప్రజా సాధికారత, సంపద సృష్టే లక్ష్యం. బిల్ గేట్స్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలుపై గేట్స్ ప్రశంస. డిజిటల్ విప్లవంలో సీఎం పాత్ర కీలకమంటూ కితాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ-దిశ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి రాక చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల సాధికారతకు ఇది…

Read More

Srikalahasti | మొన్న శ్రీశైలం..నేడు శ్రీకాళహస్తి | శివభక్తులపై ఎందుకు మీకు ఇంత కోపం?

మొన్న శ్రీశైలంలో శివస్వాములపై లాఠీఛార్జ్, నేడు శ్రీకాళహస్తిలో భక్తులపై భౌతిక దాడులు.. అసలు శివభక్తులపై చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకింత కోపం అంటూ బాధితులు నిలదీస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ మొదటి గేటు వద్ద సర్వదర్శనం క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. సమయానికి క్యూలైన్లు కదపకపోవడం, నీరు వంటి కనీస వసతులు లేకపోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు భక్తులపై విరుచుకుపడ్డారని, పలువురు కిందపడిపోయినా కనికరం చూపలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శైవక్షేత్రాల్లో భక్తుల భద్రతను బాబు…

Read More

మొబైల్ రీఛార్జ్ కు డబ్బులు ఇవ్వలేదని … మనస్తాపంతో పురుగుల మందు తాగి యువకుడు మృతి

విశాలాంధ్ర, డీ.హి.రేహాల్.. మండలం లోని కల్యాం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్ రీఛార్జ్ కోసం డబ్బులు ఇవ్వలేదనే మనస్తాపంతో 17ఏళ్ల బాలుడు పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు.గ్రామానికి చెందిన రైతు రామకృష్ణ, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు నవీన్ (17) ఉన్నారు. కుటుంబం వ్యవసాయ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. నవీన్ కూడా తల్లిదండ్రులతో కలిసి పొలం పనుల్లో చేస్తూ జీవనం కొనసాగించేవాడు.ఇటీవల తన మొబైల్ రీఛార్జ్ చేయించుకోవడానికి డబ్బులు కావాలని నవీన్…

Read More

AP News: ఏపీలో బిల్ గేట్స్‌ పర్యటన.. రైతులతో ముచ్చటించిన ఐటీ దిగ్గజం..

రాష్ట్ర స్థాయిలో డిజిటల్ గవర్నెన్స్, విపత్తు నిర్వహణలో సాంకేతిక వినియోగాన్ని అభివృద్ధి చేసినందుకు సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని బిల్ గేట్స్ ప్రశంసించారు. Source link

Read More

జీహెచ్‌ఎంసీ : ఐటీ కారిడార్ ట్రాఫిక్‌కు చెక్‌: రూ.800 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్

హైదరాబాద్ లోని ఐటీ కారిడార్‌లో వాహనదారులకు రోజూ తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు జీహెచ్‌ఎంసీ కీలక అడుగులు వేస్తోంది.గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్‌ను సిగ్నల్‌ ఫ్రీ కారిడార్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో బహుళస్థాయి ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను వేగంగా కొనసాగిస్తోంది.ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్‌ను నిర్మిస్తుండగా, ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.ట్రిపుల్ ఐటీ, ఖాజాగూడ, విప్రో జంక్షన్ల వద్ద రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం…

Read More