బండ్లపల్లి బహిరంగ సభను జయప్రదం చేయండి.

విశాలాంధ్ర-తాడిపత్రి: ఉపాధి హామీ చట్టం పేరు మార్పును నిరసిస్తూ సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నార్పల మండలం బండ్లపల్లి గ్రామం సమీపంలో ఈనెల 12వ తేదీ జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, మండల కార్యదర్శి నాగరంగయ్య పిలుపునిస్తూ, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ…

Read More

ఆ జిల్లాలో వర్షాల విలయం.. రోడ్లు జలమయం, కూలిన వృక్షాలు.. రైతులకు టెన్షన్, ప్రజలకు ఇబ్బందులు..! Andhra Pradesh heavy rains. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 08, 2026 7:22 PM IST ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనంతో భారీ వర్షాలు, తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ అనకాపల్లి పశ్చిమగోదావరిలో జనజీవనం దెబ్బతింది, రైతుల పంటలు నష్టంలో, విద్యుత్ అంతరాయం కొనసాగుతోంది + ఏపీలో కుంభవృష్టి వర్షాలు రహదారిపై కూలిపోతున్న వృక్షాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎండాకాలం మధ్యలోనే వర్షాల విలయం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎండల నుంచి ఉపశమనం లభించినప్పటికీ,…

Read More

ఎన్టీఆర్ వైద్య సేవలో రావలసిన బకాయిలకు ప్రభుత్వం స్పష్టమైన హామీ..

ప్రైవేట్ ఆసుపత్రుల సమ్మె విరమణ.. డాక్టర్ బషీర్విశాలాంధ్ర ధర్మవరం;; ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించవలసిన బకాయిల్లో సుమారు 1000 కోట్ల రూపాయలను 10 రోజుల్లో చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు విరమించడం జరిగిందని డాక్టర్ బషీర్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యవర్గం తెలిపిన మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలుతీరులు ఆశా ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం…

Read More

Tribal Welfare: గిరిజన ప్రాంతాల అభివృద్దికి వందల కోట్ల నిధులు.. అక్కడ రూ.490 కోట్లతో పనులకు శ్రీకారం |

Last Updated:Apr 08, 2026 5:22 PM IST Tribal Welfare: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రూ. 490 కోట్లతో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. + 490 కోట్లతో సాలూరు అభివృద్ధికి శ్రీకారంగిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రా Tribal Welfare: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ…

Read More

గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు సహకరించాలి: ఎంపీడీవో

విశాలాంధ్ర-​రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఎంపీడీవో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గ్రామంలో తలెత్తే త్రాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు వంటి ఇతరత్రా ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు వెంటనే సోషల్ మీడియా గ్రూపుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా డ్రైనేజీలు చెత్తతో పేరుకుపోయినా, పంచాయతీ పారిశుధ్య కార్మికులు నిర్ణీత ప్రాంతాలకు రాకపోయినా లేదా వేసవి దృష్ట్యా ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఏర్పడితే…

Read More

పోస్టల్ శాఖలో ఉద్యోగాలు… హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా ఖాళీలు… జీతం ఎంతంటే | India Post Announces CEPT Recruitment 2026 for 20 posts |

ఎంపికైన వారు మైసూరు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పాట్నా, కోచి, విశాఖపట్నం వంటి దేశవ్యాప్తంగా ఉన్న సీఈపీటీ యూనిట్లలో పని చేయవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మే 23, 2026 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేయవచ్చు. ఆసక్తి ఉన్న వారు సీఈపీటీ అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి, అప్లికేషన్ ఫారం నింపాలి. అవసరమైన ఎడ్యుకేషనల్, టెక్నికల్, సర్వీస్ డాక్యుమెంట్స్ స్వయంగా సైన్ చేసి అప్లోడ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)…

Read More

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. సిఐటియు నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం;; మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద సిఐటియు నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లాఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, మున్సిపల్ కార్మిక సంఘం పట్టణ అధ్యక్ష ,కార్యదర్శులు మేకలబాబు, ముకుంద, కోశాధికారి లక్ష్మీ ఓబులేసు, రెగ్యులర్ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, పుల్లన్న, మాట్లాడుతూ మునిసిపల్ పారిశుద్ధ్య విభాగానికి చెందిన అప్కాస్ కార్మికులకు మార్చి నెలకు సంబంధించిన జీతాన్ని ఇవ్వాలని, చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి…

Read More

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. రన్‌వేపై ఒక్కసారిగా నిలిచిపోయిన ఫ్లైట్.. భయాందోళనకు గురైన ప్రయాణికులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 08, 2026 4:08 PM IST విశాఖ నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E7063 టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపంతో రన్‌వేపై ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విశాఖపట్నం నుంచి తిరుపతి బయలుదేరిన ఇండిగో విమానం (6E7063)లో అనూహ్యంగా సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా ఈ సమస్య ఎదురుకావడంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని రన్‌వేపైనే సురక్షితంగా నిలిపివేశారు. ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు…

Read More

కేసీఆర్, హరీశ్ పిటిషన్లు.. పీసీ ఘోష్ కమిషన్ పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు

తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల కేసును విచారించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కమిషన్ భవితవ్యం ఏమిటన్నది తేల్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం మరికొంత సమయం తీసుకుంది. ఈరోజు ఈ వ్యవహారంపై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ధర్మాసనం, తుది తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.ఈ వివాదం 2024 మార్చిలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 6తో…

Read More

YS Jagan: అమరావతి వద్దు.. ‘మావిగన్’ ముద్దు.. రాజధానిపై జగన్ సరికొత్త అస్త్రం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాజధాని నిర్మాణ వ్యయం, వాస్తవికత విషయంలో జగన్ ఒక స్పష్టమైన లెక్కను ప్రజల ముందు ఉంచారు. అమరావతి నిర్మాణానికి అంచనా వేస్తున్న లక్షల కోట్ల రూపాయల వ్యయంలో కేవలం 10 శాతం నిధులను మావిగన్‌పై వెచ్చిస్తే అద్భుతమైన సదుపాయాలు కల్పించవచ్చని ఆయన వివరించారు. అమరావతిలో కేవలం 50 వేల ఎకరాల విస్తీర్ణంలో కనీస మౌలిక సదుపాయాలు (రోడ్లు, కరెంటు, డ్రైనేజీ తదితరాలు) కల్పించడానికే తొలివిడతలో ఏకంగా లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ఒక ఎకరానికి కనీసం…

Read More