Visakhapatnam: బర్త్ డే పార్టీకి పిలిచి యువతిపై దాడి.. ఆ అర్ధరాత్రి లాడ్జీలో అసలు ఏం జరిగిందంటే..? | ట్రెండింగ్

Last Updated:Apr 16, 2026 4:07 PM IST Visakhapatnam: విశాఖపట్నం విశాలాక్షినగర్‌లో యువతి మృతి కేసులో మిస్టరీ వీడుతోంది. విశాలాక్షినగర్‌లోని బి-స్క్వేర్ లాడ్జిలో శాంతికుమారి అనే యువతి సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులకు వచ్చిన సమాచారంతో వివరాలు సేకరించారు. Visakhapatnam Visakhapatnam: విశాఖపట్నం విశాలాక్షినగర్‌లో యువతి మృతి కేసులో మిస్టరీ వీడుతోంది. విశాలాక్షినగర్‌లోని బి-స్క్వేర్ లాడ్జిలో శాంతికుమారి అనే యువతి సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులకు వచ్చిన సమాచారంతో వివరాలు సేకరించారు. అయితే శాంతి కుమారి పుట్టిన రోజు…

Read More

Yogi Vemana Jathara 2026: యోగి వేమన అక్కడి వాళ్లకు దేవుడు.. 3రోజుల పాటు ప్రజాకవి పేరుతో జాతర |

ఈ సంవత్సరం మార్చి29,30,31 మూడు రోజులపాటు బ్రహ్మాండంగా జరుగుతుంది. జాతర విశేషాలు మహాశక్తి పూజ (కుంభము పోయుట) తో ప్రారంభమై బండ్లు తిరుగుట, పానక వందర్యము, ఉట్ల తిరునాళ్ల, అగ్ని సేవ,గొడుగుల మెరువునతో ముగుస్తుంది. గ్రామదేవతలు, గ్రామదేవుళ్లకు జరిపించినట్లుగా ఘనంగా ఈజాతరను నిర్వహిస్తారు. Source link

Read More

నిబంధనలకు పాతర

ఇష్టారాజ్యంగా ప్రైవేటు కళాశాలల నిర్వహణ*కార్పొరేట్ మాఫియా గుప్పిట్లో విద్యావ్యవస్థ*నిద్రమత్తులో అధికార యంత్రాంగం (విశాలాంధ్ర-చిత్తూరు) జిల్లాలో ప్రైవేటు జూనియర్ కళాశాలల ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. విద్యను సేవా భావంతో కాకుండా లాభదాయక వ్యాపారంగా మార్చిన కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో దాదాపు 80 శాతం సంస్థలు కనీస అనుమతులు లేకుండానే దర్జాగా కార్యకలాపాలు సాగిస్తుండటం గమనార్హం. ప్రతి కళాశాలకు అగ్నిమాపక, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉండాలన్న నిబంధన ఉన్నా మెజారిటీ కళాశాలలు వీటిని…

Read More

apikondalu Tour: తక్కువ ధరకే పాపికొండల టూర్.. అదిరిపోయే నాన్-వెజ్ ఫుడ్, బోటింగ్ ప్యాకేజీ! ఈ సమ్మర్ టూర్ మిస్ అవ్వకండి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 23, 2026 6:51 PM IST సమ్మర్ లో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. రాజమండ్రి, దేవీపట్నం నుంచి బోటు ప్రయాణం, ఫుడ్ ప్యాకేజీ, లైఫ్ జాకెట్ తప్పనిసరి, అధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. + సమ్మర్ ప్రారంభం ప్రతిరోజు వీకెండ్ మాదిరిగా కనిపిస్తున్న పాపికొండల విహారయాత్ర సమ్మర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమ్మర్ లో ఒకవైపు భానుడి ప్రతాపం చూపిస్తున్నా చల్లని నీటిలో…

Read More

కదిరి కొండపై శ్రీ ఖాద్రి లక్ష్మీనారసింహస్వామి జ్యోతి.. పున్నమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

అనంతపురం: కదిరి కొండపై శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి ఆధ్వర్యంలో అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. పున్నమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా, కొమ్మరవాండ్లపల్లి గ్రామంలోని కదిరి కొండపై జరిగింది. క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ఇక్కడ కొండల లక్ష్మీ నారసింహుడు, కాటమ రాయుడుగా స్తోత్రాద్రిపై మొదటగా పాదం మోపారని, అందుకే ఈ ప్రాంతానికి ఖాద్రీ పురం అనే పేరు వచ్చిందని పేర్కొన్నారు. భక్త ప్రహ్లాదుడు…

Read More

Tirumala Temple Fraud: శ్రీవారి దర్శనం పేరుతో మోసం.. టీటీడీ బోర్డు మెంబర్ పేరుతో రూ.36 వేలు వసూలు చేసిన కేటుగాడు అరెస్ట్! |

Last Updated:Apr 27, 2026 8:33 AM IST తిరుమలలో టీటీడీ బోర్డు మెంబర్ పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు తయారు చేసి అనిత నుంచి 36 వేల రూపాయలు దోచుకున్న చాగంటి నవీన్ కుమార్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్ టీటీడీ బోర్డు మెంబర్ పేరుతో రూ.36 వేలు వసూలు చేసిన కేటుగాడు..! తిరుమల పుణ్యక్షేత్రంలో సామాన్య భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న మరో ‘కేటుగాడి’ బాగోతాన్ని తిరుపతి పోలీసులు రట్టు చేశారు….

Read More

ఏపీ రాజకీయాల్లో AI కలకలం: మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఇంటర్ కుర్రాడు..! AI forgery scandal. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 30, 2026 11:12 PM IST శ్రీ సత్యసాయి జిల్లాలో తండ్రీకొడుకులు ChatGPT తో మంత్రి సత్యకుమార్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ బదిలీ ఉత్తర్వులు సృష్టించి నర్సును మోసం, ఇద్దరూ అరెస్ట్ News18 అతి తెలివి అట్టడుగుకు తొక్కుతుంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి వాడాల్సింది పోయి, నేరాలకు ఉపయోగిస్తే ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన తండ్రీకొడుకుల ఉదంతం నిరూపించింది. ఆంధ్రప్రదేశ్…

Read More

క్లిష్ట హృదయ చికిత్సలో అద్భుతం.. కిమ్స్ డాక్టర్‌కు భారీ గుర్తింపు..! interventional cardiology award. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 8:56 PM IST India Live 2026లో డా. గణేష్ కాశీనాథుని KIMS Hospital తరఫున టాప్ 5 బెస్ట్ కేసెస్ అప్రీషియేషన్ అవార్డు సాధించి విశాఖ గుండె చికిత్స ప్రతిష్ఠను పెంచారు. డా. గణేష్ కాశీనాథునికి జాతీయ స్థాయి గుర్తింపు.. దేశవ్యాప్తంగా వైద్య రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ మహాసభలో విశాఖకు గర్వకారణమైన ఘనత లభించింది. India Live 2026 లో KIMS Hospital కు చెందిన…

Read More

Viral Video: MLA అరవ శ్రీధర్‌పై ఫిర్యాదు చేసిన మహిళపై దాడి.. మరో వివాదంలో జనసేన నేత | ట్రెండింగ్

Last Updated:Apr 03, 2026 11:28 AM IST Viral Video: పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లును ఆమోదించిన అనంతరం జరిగిన సంబరాల్లో అలజడి నెలకొంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన ఒక మహిళపై జనసేన నాయకులు దాడి చేశారు. + Railway Koduru MLA Viral Video: పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లును ఆమోదించిన అనంతరం జరిగిన సంబరాల్లో అలజడి నెలకొంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్…

Read More

ఐటీఐ చదివి వ్యవసాయం వైపు అడుగులు..సేంద్రియ సాగుతో 23 రోజుల్లోనే భారీగా లాభాలు

రూ.ముప్ఫై వేల పెట్టుబడితో అద్భుతాలు..23 రోజుల్లో లక్షన్నర ఆదాయంయూపీకి చెందిన అఖిలేశ్‌ సక్సెస్‌ స్టోరీఖరీదైన చదువులు చదివి, నగరాల్లో ఐదంకెల జీతం కోసం క్యూ కట్టే రోజులివి. కానీ, ఆ యువకుడు మాత్రం కొలువుల కంటే సొంతూరి మట్టిలోనే ఎక్కువ లాభం ఉందని నమ్మాడు. కాలం చెల్లిన పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక సేంద్రియ సాగుతో కేవలం మూడు వారాల్లోనే ఊహించని విజయాన్ని అందుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మౌ ప్రాంతానికి చెందిన అఖిలేష్ మౌర్య ఐటీఐ…

Read More