ఏపీకి భారీగా పెట్టుబడులు

క్యారియర్ ఏసీ పరిశ్రమ శంకుస్థాపనలో మంత్రి లోకేశ్ విశాలాంధ్ర-సత్యవేడు :కూలింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ప్రపంచ దిగ్గజం ‘క్యారియర’ పరిశ్రమ ఏపీకి రావడం ఆనందదాయకమని రాష్ట్ర ఐటీ, ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బుధవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియో జకవర్గం శ్రీసిటీ పారిశ్రామిక పార్కులో క్యారియర్స్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ యÖనిట్‌కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రానికి అనేక దేశాల నుంచి పెట్టుబడులు…

Read More

మోడల్ కాలనీగా వెలుగుమట్ల – Visalaandhra

. మంత్రి తుమ్మల హామీ. భూదాన్ భూముల్లో 38 ఇళ్లకు భూమి పూజ. ఉగాదిలోపు విద్యుత్ సరఫరా పనుల పూర్తికి ఆదేశం విశాలాంధ్రబ్యూరో – ఖమ్మం: వెలుగుమట్లను మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్వాసితుల 38 ఇళ్లకు గురువారం మంత్రి తుమ్మల… ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి భూమి పూజ చేశారు. నిర్వాసితులకు…

Read More

పరశురాముడు తపస్సు చేసిన పర్వతం ఇదే.. మహేంద్రగిరిపై పురాణ గాథలు ఏంటో తెలుసా..?

మహేంద్రగిరి ఒడిశాలో రెండవ ఎత్తైన శిఖరం, పరశురాముని తపోభూమి, పాండవుల శివాలయాలు, మహాశివరాత్రి పాదయాత్ర, 2022 బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. Source link

Read More

విడుదలకు ముందే ‘డెకాయిట’ హంగామా

హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, ఇప్పుడు ‘డెకాయిట’ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటబోతున్నాడు. ఏప్రిల్ 10, 2026న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, శేష్ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమా సుమారు రూ. 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకుందట. అడివి శేష్ సినిమాలకు ఉండే…

Read More

Environmental Protection: సీడ్ బాల్స్‌తో పర్యావరణం సేఫ్..! సామాజిక వనాలు పెంచేందుకు ముందడుగు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

గ్రీన్ క్లైమెట్ టీమ్.. ఇండుగ, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, చింత, పొగడ, పనస, బాదం అడవి బాదం, నల్ల జీడి, గంగ రావి, జువ్వి , మారేడు, మేడి, మర్రి, మోదుగ, తురాయి, దేవకాంచన మూడు రకాలు, మామిడి, నేరేడు, వేప, ఈత, ఏనుగు గురివింద, కానుగ, మద్ది రెండు రకాలు, రేల, సీతాఫలం, రామాఫలం, లక్ష్మణా ఫలం, సపోటా, దిరిసెన, నిద్ర గన్నేరు, అడవి చింత ఇలా దేశీయ విత్తనాలు తో ఈ సీడ్ బాల్స్…

Read More

కాకాణికి షాక్.. పిటిషన్లు కొట్టివేసిన కోర్టు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీర్ఘకాలంగా సంచలనం సృష్టిస్తున్న కోర్టు ఫైళ్ల చోరీ, ఫోర్జరీ ఆరోపణల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరులోని 4వ అదనపు జిల్లా కోర్టు ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని (డిశ్చార్జ్ పిటిషన్), అలాగే ఈ కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయవద్దని కాకాణి కోరగా, న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చింది. కేసు వివరాల్లోకి…

Read More

International Job: ఐటీఐ, డిప్లొమా చేసిన వారికి విదేశీ జాబ్ ఆఫర్.. ఆస్ట్రేలియాలో నియామకాలు..!

శ్రీకాకుళం జిల్లా యువతకు APSSDC ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో ఆటోమోటివ్ స్ప్రే పెయింటర్, ప్యానెల్ బీటర్ ఉద్యోగాలు, నెలకు రూ.4 లక్షల వేతనం అవకాశంగా ఉంది. Source link

Read More

AP budget 2026 Atchannaidu Speech | రైతులకు పండగే.. రూ.6600 కోట్ల సాయం | N18V

AP Budget 2026 Live Video: నేడు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏపీ బడ్జెట్ సమావేశం జరుగుతుంది. ఈ బడ్జెట్‌లో ఎన్నికల హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు పోలవరం ప్రాజెక్టు, సాగునీటి విస్తరణ, అమరావతి అభివృద్ధి, రహదారులు, ఇతర మౌలిక వసతులపై ప్రధాన కేటాయింపులు ఉండే అవకాశముంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.#apbudget #farmers #Atchannaidu Source link

Read More

అమరావతి పనుల్లో వేగం పెంచండి..: సీఎం చంద్రబాబు

అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో ఉన్న రూ.57,821 కోట్ల…

Read More

Tirumala: శ్రీవారి కొండపై ఈ కోతి పనులేంటి.. దివ్వెల మాధురి వీడియో వైరల్ | ట్రెండింగ్

Last Updated:Mar 06, 2026 11:40 AM IST Tirumala: బిగ్‌బాస్ ఫేమ్, దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి తీరు ఇప్పుడు మరోసారి వివాదాస్పదమైంది. కోట్లాది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమలక్షేత్రాన్ని పుట్టినరోజు వేడుకలకు వేదికగా మార్చుకోవడం, అక్కడ నిబంధనలకు విరుద్దంగా వీడియోలు చిత్రీకరించి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేయడంపై పాలకమండలి మరోసారి ఆమెను తప్పుపట్టింది. Divvela Madhuri controversy Tirumala: బిగ్‌బాస్ ఫేమ్, దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి…

Read More