అస్వస్థతలో యనమల.. ఫోన్ చేసిన చంద్రబాబు.. ఆరోగ్యంపై కీలక అప్‌డేట్..!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరి స్టంట్ చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుండగా, పార్టీ నేతలు, అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. Source link

Read More

Vadapalli Temple | వాడపల్లి వెంకన్న స్వామివారి కల్యాణ మహోత్సవాలు! | #local18V

ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన ఆవెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా దశమి రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఐదు రోజులకు పైగా జరిగే కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా లక్షలాదిగా వచ్చే భక్త జనులు కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే స్థిరవారం వచ్చిందా ప్రతిరోజు ఒక కళ్యాణం మాదిరిగా పెద్దఎత్తున భక్తులు చేరుకుంటూ ఉంటారు, ఇక స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సంబంధించి తొలిరోజు రికార్డ్ స్థాయిలో భక్తులు చేరుకున్నారు. #Vadapalli #VenkannaSwamy #KalyanaMahotsavam Source…

Read More

మా టార్గెట్ మాత్రం మిస్ కాదు..మొజ్తాబా ఎక్కడున్నా అంతం చేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei)  ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవారు ఎప్పుడూ తమ టార్గెట్‌లోనే ఉంటారని, మా టార్గెట్ మాత్రం మిస్ కాదని ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్సెస్‌ (IDF) వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఖమేనీ ఎక్కడున్నారనే దానిపై ప్రస్తుతం తమ వద్ద సమాచారం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు ఐడీఎఫ్ ప్రతినిధి ఎఫీ డెప్రిన్ సమాధానమిచ్చారు. ‘‘ఆయన ఎక్కడున్నారన్న దానిపై…

Read More

AP News Updates: ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై వడ్డీ మాఫీ.. ఇవీ షరతులు!

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Best Egg Laying Chicken Breeds: సంవత్సరం అంతా గుడ్లు పెట్టే కోళ్లు ఇవే.. లాభాలు బాటలో అక్కడి రైతులు | బిజినెస్

Last Updated:Apr 09, 2026 4:18 PM IST తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే కోళ్ల పెంపకం + Best Egg Laying Chicken Breeds Best Egg Laying Chicken Breeds: సంవత్సరం పొడవునా గుడ్లు పెట్టే కోళ్లను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అంతే కాకుండా కుటుంబానికి అవసరమైన పౌష్టికాహారాన్ని కూడా సులభంగా అందించవచ్చు.శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన పశుసంవర్ధన శాఖ , మత్యశాఖ శాస్త్రవేత్త…

Read More

సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి

యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం;; సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, తద్వారా మానవతా విలువలను పెంపొందించవచ్చునని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, వైకే శ్రీనివాసులు, కోటేశ్వరరావు, కౌన్సిలర్ కేత లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సహాయకులకు దాదాపు 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు షీలా నాగేంద్ర మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలను తమ ఫౌండేషన్ గత కొన్ని…

Read More

భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ రిఫండ్ నిబంధనల్లో మార్పులు

భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇది ముఖ్య గమనిక. రైలు టికెట్ల రద్దు, రిఫండ్ విధానంలో కీలకమైన మార్పులు నేటి (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు కన్ఫర్మ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే ప్రయాణికులకు ఎలాంటి రిఫండ్ లభించదు. గతంలో ఈ గడువు 4 గంటలుగా ఉండేది. ప్రయాణానికి 8 గంటల నుంచి 24 గంటల మధ్యలో టికెట్‌ను రద్దు చేస్తే టికెట్ ధరలో 50 శాతం మాత్రమే…

Read More

Tomato Rates Collapse | కుప్పకూలిన టమాటా ధరలు.. కిలో రూ.8 మాత్రమే | #local18V

టమాటా ధరలు రోజురోజుకు పడిపోతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు ఎర్రబంగారంగా భావించిన టమాటా ఇప్పుడు కిలోకు రూ.8 లోపే విక్రయమవుతోంది. రైతు బజార్లలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొన్నిచోట్ల కిలో టమాటా రూ.5కే కాకుండా అంతకంటే తక్కువ ధరకు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. అధిక ఉత్పత్తి, మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో ధరలు కుప్పకూలాయి.#TomatoPrices #vizag #vizag Source link

Read More

Weather: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఈదురుగాలులతో వర్షం

తెలంగాణ ఏపీలో 35 నుంచి 37 డిగ్రీల వేడి, మధ్యాహ్నం ఎండ తీవ్రం, అక్కడక్కడా జల్లులు ఈదురు గాలులు, రోడ్ల రద్దీ తగ్గి ప్రజలు ఇళ్లలోనే, అధికారులు అప్రమత్తంగా ఉండమని సూచన Source link

Read More

Heavy Rains Alert: రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, వడగళ్లు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 06, 2026 9:23 AM IST Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనము , తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించిన ద్రోణి ప్రభావంతో  రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడతాయి అని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఏపీ ప్రజలకు శుభవార్త…! మూడు రోజులు పాటు ఆ జిల్లాలకు వర్షాలు Heavy Rains Alert: బంగాళాఖాతంలో…

Read More