తాగునీటి కొరత రానీయొద్దు – Visalaandhra

అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం విశాలాంధ్ర-హైదరాబాద్: వేసవి నేపథ్యంలో వచ్చే రెండు, మూడు నెలలు అత్యంత కీలకమని, ఈ సమయంలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణ జల సరఫరా శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి బుధవారం అధికారులతో మంత్రి సమీక్ష సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా అవసరానికి తగ్గట్టుగా వినియోగించేలా అవగాహన పెంచాలని సూచించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో తాగునీటి…

Read More

AC: ఏసీ ఇలా వాడితే.. కరెంట్ బిల్లు రూ.200 దాటదు.. 99% మంది చేసే పొరపాటు ఇదే..! use ac smartly in summer reduce electricity bill greatly |

Last Updated:Apr 08, 2026 11:04 PM IST తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరిగి ఏసీ వినియోగం అధికం, నిపుణులు 24 డిగ్రీ సెట్టింగ్, రెగ్యులర్ సర్వీసింగ్, స్లీప్ మోడ్, ఇన్వర్టర్ ఏసీతో బిల్లు తగ్గుతుందని సూచన Source link

Read More

బౌలర్లే కొంప ముంచారు

హార్దిక్ పాండ్యముంబై: సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. మంగళ వారం రాత్రి గువహతిలో రాజ స్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యనేతత్వంలోని ముంబై జట్టు పూర్తిగా తేలిపోయింది. ఈ ఓటమికి పూర్తి బాధ్యత బౌలింగ్ యూనిట్‌దేనని పాండ్య తెలి పాడు. కనీసం ఐదు మంచి బంతు లేసినా తమకు గెలిచే అవకాశం ఉండేదన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ “మా జట్టు ఓటమిలో బ్యాటర్ల తప్పేం లేదు. లక్ష్యం ఎక్కువగా ఉండటంతో మొదటి బంతి…

Read More

ఆరేళ్ల సర్వీస్.. 20 నెలల సస్పెన్షన్.. అయినా కోట్లలో ఆస్తులు.. ఏసీబీకి చిక్కిన అవినీతి లేడి.. వెనక ఉన్నది ఎవరంటే..!

దేవాదాయ శాఖ అధికారి కె శాంతి అవినీతి కేసులో ఏసీబీ సోదాలు, బంగారం వెండి విల్లాలు ఫ్లాట్లు బయటపడ్డాయి, శాంతి 21 వరకు రిమాండ్, రాష్ట్రంలో సంచలనం Source link

Read More

రామస్వామి గుడిలో వెండి కిరీటాలు మాయం..

అంబేద్కర్ నగర్ కాలనీలో కలకలం…. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : – మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న స్థానిక రామస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. తెలియని దుండగులు స్వామివారి వెండి కిరీటాలను అపహరించినట్లు సమాచారం. సుమారు 5 గ్రాముల బరువున్న వెండి కిరీటాలు మాయం అయినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు….

Read More

Road Safety Awareness: నో హెల్మెట్ నో పెట్రోల్..! రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీసుల రూల్ |

Last Updated:Apr 08, 2026 8:43 PM IST Road Safety Awareness: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది”, “No Helmet – No Petrol” మరియు “No Helmet – No Ride” వంటి బలమైన నినాదాలతో ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్‌పై చైతన్యం పెంచడానికి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది. + Road Safety Awareness Road Safety Awareness: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది”, “No…

Read More

ఉపాధి లక్ష్యాలను అధిగమించాలి: ఎంపీడీఓ బి. విజయలక్ష్మి

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా): మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యాలను నిర్దేశించిన సమయానికి చేరుకోవాలని ఎంపీడీఓ బి. విజయలక్ష్మి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో వారపు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోగ్రామాల్లో ఉపాధి అవసరమైన వారిని గుర్తించి, ప్రభుత్వం కల్పిస్తున్న పనుల గురించి వారికి వివరించి, వారు పనికి వచ్చేలా (లేబర్ మొబలైజేషన్‌)పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇటీవల మన రాప్తాడు…

Read More

Mobile Recovery: వామ్మో.. 1.10 కోట్ల విలువైన 650 ఫోన్లు రికవరీ.. ఆ జిల్లా పోలీసులు సూపర్..!

కాకినాడలో ఆపరేషన్ మొబైల్ ట్రాక్ ద్వారా పోలీసులు 11వ విడతలో 650 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు, మొత్తం 4001 ఫోన్లు తిరిగి ఇచ్చినట్టు ఎస్పీ తెలిపారు Source link

Read More

బండ్లపల్లి బహిరంగ సభను జయప్రదం చేయండి.

విశాలాంధ్ర-తాడిపత్రి: ఉపాధి హామీ చట్టం పేరు మార్పును నిరసిస్తూ సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నార్పల మండలం బండ్లపల్లి గ్రామం సమీపంలో ఈనెల 12వ తేదీ జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, మండల కార్యదర్శి నాగరంగయ్య పిలుపునిస్తూ, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ…

Read More

ఆ జిల్లాలో వర్షాల విలయం.. రోడ్లు జలమయం, కూలిన వృక్షాలు.. రైతులకు టెన్షన్, ప్రజలకు ఇబ్బందులు..! Andhra Pradesh heavy rains. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 08, 2026 7:22 PM IST ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనంతో భారీ వర్షాలు, తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ అనకాపల్లి పశ్చిమగోదావరిలో జనజీవనం దెబ్బతింది, రైతుల పంటలు నష్టంలో, విద్యుత్ అంతరాయం కొనసాగుతోంది + ఏపీలో కుంభవృష్టి వర్షాలు రహదారిపై కూలిపోతున్న వృక్షాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎండాకాలం మధ్యలోనే వర్షాల విలయం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎండల నుంచి ఉపశమనం లభించినప్పటికీ,…

Read More