పలమనేరు ప్రజలకు జడ్జ్ సీరియస్ వార్నింగ్.. చీటీలు వేస్తున్నారా? ఖాళీ బాండ్లపై సంతకాలు పెడితే ఇబ్బందులే..!

చిత్తూరు జిల్లా బేలుపల్లిలో న్యాయ సేవా సదస్సు, చీటీ మోసాలు, అధిక వడ్డీ అప్పులు, భూ వివాదాలపై హెచ్చరికలు, చట్ట సలహా తీసుకోవాలని న్యాయ నిపుణుల పిలుపు Source link

Read More

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నాం

– మంత్రి సత్యకుమార్ యాదవ్విశాలాంధ్ర ధర్మవరం; ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మరియు ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ మరోసారి మానవత్వాన్ని చాటిచెప్పారు. అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గానికి చెందిన మొత్తం 49 మంది…

Read More

యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.O ను జయప్రదం చేయండి

యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపువిశాలాంధ్ర ధర్మవరం;; యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రం నందు ఏప్రిల్ 1న పుట్టపర్తిలో నిర్వహించే రణభేరి 3.0 ను జయప్రదం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సేట్టిపి జయచంద్ర రెడ్డి, సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద…

Read More

Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

బండి సంజయ్ కుటుంబ వివాదం, భగీరథ్ పోక్సో కేసు, చంద్రబాబు విశాఖ అభివృద్ధి, తమిళనాడులో విజయ్ బలపరీక్ష విజయం, మోదీ కాన్వాయ్ తగ్గింపు, NEET పేపర్ లీక్ కలకలం. Source link

Read More

Job Mela 2026: ఆ జిల్లాలో మెగా జాబ్ మేళా.. నిరుద్యోగులు ఇకపై మేం ఎంప్లాయిస్ అని చెప్పుకునే ఛాన్స్

Job Mela 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24 న అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రిషి డిగ్రీ కళాశాల వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నర్సీపట్నం ఎమ్మెల్యే , రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఓ ప్రకటనలో తెలిపారు.. Source link

Read More

థాంక్యూ సీఎం సార్ అంటూ 108 ఉద్యోగుల కృతజ్ఞతలు

విశాలాంధ్ర – మండపేట : 108 ఉద్యోగులకు 2 వేల రూపాయల జీతం పెంచడంతోపాటు ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను ఆటోమేటిక్ స్లాబ్ అప్ గ్రేడేషన్ కిందకి తీసుకురావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రాజు తెలిపారు. ప్రభుత్వ చర్యల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం వద్ద ఉద్యోగులు…

Read More

శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ శివైక్యం తపోవనం ఆశ్రమ సేవలకు ముగింపు. Sri Sachchidananda Saraswati Swamiji Shivaykya Tapovanam Ashram in mourning. |

తపోవనం ఆశ్రమానికి సంబంధించి విస్తీర్ణమైన ఖాళీ ప్రదేశంలో గణపతి స్వామి ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, మహాదేవుని ఆలయం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, హోమశాల, గోశాల వంటివి ఏర్పాటుచేసి ప్రతినిత్యం ప్రజలు బాగుండాలనే కార్యక్రమాలు నిర్వహించేవారు. తదుపరి ఈ కార్యక్రమాలు శృంగేరి ఆధ్వర్యంలో జరిగే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. స్వామీజీకి ఎక్కువగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ అత్యంత శిష్యురాలు. Source link

Read More

మక్కా ప్రవేశంపై సౌదీ ప్రభుత్వం ఆంక్షలు: నేటి నుంచే కొత్త నిబంధనల అమలు

హజ్ యాత్ర సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం మక్కా నగర ప్రవేశంపై కీలక ఆంక్షలు విధించింది. ఈరోజు నుండి అధికారిక అనుమతి పత్రాలు లేని విదేశీయులు, స్థానిక నివాసితులు ఎవరూ మక్కాలోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. యాత్రికుల రద్దీని క్రమబద్ధీకరించడం, భద్రతను పర్యవేక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. కేవలం మక్కాలో పని చేసే వర్క్ పర్మిట్ ఉన్నవారు, అక్కడ జారీ చేసిన రెసిడెన్సీ ఐడీ (ఇఖామా) కలిగిన…

Read More

Heatwave Alert: in AP | బయటికి వెళ్లొద్దు.. ఏపీలో రికార్డ్ స్థాయిలో ఎండలు

ఏపీ వ్యాప్తంగా భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు.మే మాసం రావకముందే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏపీలో నమోదవుతున్నాయి అంటే ఇక ముందు ముందుకు 45 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది,గతంలో ఎన్నడూ లేని విధంగా గత 24 గంటల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి నెలకొన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.అంతకుమించి ఏపీలో విజయవాడ, గుంటూరు, తూర్పుగోదావరి, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి,…

Read More

పంజాబ్ కింగ్స్ పుంజుకునేనా?

నేడు ముంబైతో అమీతుమీముంబై: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఏడు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన జోరుమీదున్న పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్‌కి ముందు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఇప్ప్పుడు ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకుంది. 11 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ఉన్న ఆ జట్టుకు కనీసం రెండు విజయాలు అవసరం. ఇదీ ఐపీఎల్-19లో పంజాబ్ కింగ్స్ పరిస్థితి. ఆ జట్టు నేడు (గురువారం)ముంబయి ఇండియన్స్‌ను ఢీకొంటుంది. పరాభవ పరంపరకు పంజాబ్ ఎలా అడ్డుకట్ట వేస్తుందన్నది ఆసక్తికరం….

Read More