అంతరిస్తున్న సంస్కృతి – క్రిస్టోఫర్ కాడ్వెల్ క్రాంతి

డా. జె. రవీంద్రనాథ్8978131585 క్రిస్టోఫర్ కాడ్వెల్ (1907-37) ఒక రచయిత, సాహితీ విమర్శకుడు, కమ్యూనిస్టు పోరాట యోధుడు. అతడి బహుముఖ ప్రజ్ఞ అనే ప్రసూనం కవితలు, కథలు, నవలలు, విమర్శనా గ్రంథాలలో విరిసింది. స్పానిష్ అంతర్యుద్ధంలో ప్రజాస్వామ్య శక్తులతరఫున అంతర్జాతీయస్ఫూర్తితో పాల్గొని తన సహచరులను కాపాడుతూ అసువులు బాసిన వీరుడు. క్రిస్టోఫర్ కాడ్వెల్ లండన్‌లో ఒక రోమన్ కేథలిక్ కుటుంబంలో జన్మించాడు. 15 ఏళ్ల వయసులో స్కూల్ చదువు మాని యార్క్ షైర్ అనే పత్రికా విలేకరిగా,…

Read More

రజత కాంతుల్లో ఒంటిమిట్ట.. బ్రహ్మోత్సవాల కోసం అద్భుత అలంకరణలు..!

ఒంటిమిట్ట Sri Kodandarama Swamy Temple బ్రహ్మోత్సవాలు విద్యుత్ అలంకరణలతో వెలుగుల హరివిలాసం సృష్టించి ఏప్రిల్ 1 Sri Sitaramula Kalyana Mahotsavamకు సిద్ధం. Source link

Read More

Potato Juice: ఆలుగడ్డ జ్యూస్‌తో అదిరిపోయే లాభాలు.. ఆ విషయంలో నిమ్మ, కొబ్బరి నీళ్లు వేస్ట్ |

బంగాళాదుంప రసం చర్మానికి సహజ బ్లీచింగ్‌ లాగా పనిచేస్తుంది. ఇది పిగ్మెంటేషన్, స్ట్రెచ్ మార్క్స్, సన్‌టాన్ , డార్క్ స్పాట్స్‌ను కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-C చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది, దీని కారణంగా చర్మం దృఢంగా, మెరుస్తూ ఉంటుంది. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముఖం శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మీరు రసాయన ఉత్పత్తులను నివారించాలనుకుంటే బంగాళాదుంప రసం సులభమైన, సురక్షితమైన ఎంపిక. Source link

Read More

Easter Celebrations: గోదావరి జిల్లాలో ఈస్టర్ వేడుకలు.. సమాధి తోటల వద్ద భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 05, 2026 1:31 PM IST ఏపీలో ఈస్టర్ వేడుకలు ఘనంగా, కాకినాడ రాజమండ్రి గోదావరి జిల్లాల్లో క్రిస్టియన్స్ సమాధులను పూలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలు నిర్వహించారు + ఏపీలో సమాధుల పండుగ అసలు విషయం ఇదే ఏపీ వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ సమాధి మందిరాలు వద్ద ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దల స్మృతులు గుర్తుచేసుకుంటూ సమూదుల్ని ఒక మందిరాలుగా అందంగా పువ్వులతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోక శాంతికోసం ప్రభువైన…

Read More

Pawan Kalyan: ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు గత పాలకులు ప్రణాళికాబద్ధంగా కుట్ర చేశారు: పవన్ కళ్యాణ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 24, 2026 5:00 PM IST Pawan Kalyan: తిరుమల లడ్డూ కల్తీపై పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తీవ్రంగా స్పందించారు. SIT నివేదికలో 20.10 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. News18 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు గత…

Read More

మా తదుపరి లక్ష్యం క్యూబా: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్‌పై ఇజ్రాయిల్‌తో కలిసి భీకర దాడులు కొనసాగిస్తున్న అమెరికా తమ తదుపరి లక్ష్యం క్యూబా అని ప్రకటించుకుంది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. అమెరికా భద్రతకు క్యూబా పెద్ద ముప్ప్పు అని ఆయనన్నారు. క్యూబా విదేశాంగ విధానం అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని అన్నారు. అమెరికాకు పక్కలో బల్లంలా క్యూబా తయారైందని, తమ పక్కనే ఉంటూ శత్రు దేశాలకు సహకరిస్తోందని ఆరోపించారు. ఇరాన్ తర్వాత లక్ష్యం కL్యబా అని ట్రంప్ స్పష్టంచేశారు. ‘ముందు ఇరాన్…

Read More

విశాఖ కేజీహెచ్ లో రూ.2 కోట్ల హార్ట్ మెషిన్.. గుండె శస్త్రచికిత్సలకు బిగ్ రిలీఫ్..! Visakhapatnam KGH 2 crore heart lung machine services launched | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 10:39 PM IST KGH AMCలో ఆధునిక హార్ట్ లంగ్ మెషిన్ హీమోథెర్మ్ యూనిట్ ప్రారంభం. ICICI ఫౌండేషన్ CSR తో సాధ్యమై ఎన్ టీఆర్ వైద్య సేవ పథకం కింద పేదలకు లాభం. గుండె వైద్య సేవల్లో మైలురాయి.. విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ లో ₹2 కోట్ల హార విశాఖపట్నంలో గుండె వైద్య సేవలకు మరో పెద్ద ముందడుగు పడింది. కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)లో సుమారు ₹2…

Read More

రఘురామకృష్ణమ రాజు – సునీల్ కుమార్ మధ్య వాగ్యుద్ధం

–సామాజిక మాధ్యమాల ద్వారా వ్యంగ్యాస్త్రాలు అమరావతి: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు, సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సామాజిక, ప్రసారమాధ్యమాల వేదికగా వాగ్ధానాలు సంధించుకుంటున్నారు. పరస్పరం వ్యంగ్యాస్త్రాలతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యేల క్రీడా పోటీల్లో రఘురామ రాజు క్రికెట్ ఆడుతూ కింద పడడంతో ఆయన చేతి మణికట్టుకు గాయం అయింది. దానిపై సునీల్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కస్టోడియల్ టార్చర్ కథ అబద్ధం ఆటలో పడి…

Read More

Deputy CM Bhatti Vikramarka Visits Tirumala Temple | శ్రీవారి సేవలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు.#BhattiVikramarka #tirumalatemple #tirumalanews Source link

Read More

H.D. Kumaraswamy | తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి కుమారస్వామి

కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.#HDKumaraswamy #tirumalatemple #tirumalanews Source link

Read More