నేను బతికే ఉన్నా: నెతన్యాహు – Visalaandhra

తెలఅవీవ్: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారానికి ఆయనే స్వయంగా తెరదించారు. తాను చనిపోలేదని నిరూపించుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టారు. ఇజ్రాయిల్‌కు అమెరికా రాయబారి మైక్ హక్కబీతో కలిసి ఉన్న ఓ వీడియోను తాజాగా విడుదల చేశారు. అందులో నెతన్యాహుతో మైక్ మాట్లాడుతూ ‘మీరు చనిపోయారని వార్తలు వస్తుండటంతో వెళ్లి చూసి రమ్మని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నన్ను పంపారు’ అని అనడం… అందుకు నేను బతికే…

Read More

పాలకుల ప్రజా వ్యతిరేఖ విధానాలపై పోరాటాలకు విద్యార్థులు సిద్దం కావాలి ….సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య

విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : భారత దేశ స్వాతంత్రోధ్యమం కోసం పోరాటం చేసిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎసఎఫ్ అని నాడు రవిఅస్తమించని బ్రిటీష్ సాంమ్రాజ్యంతో పోరాటాలు చేసిన విద్యార్థిసంఘం అని అటువంటి సంఘంలో పనిచేయడం గొప్పవిషయంగా భావించాలని ఏఐఎసఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. బుధవారం పందిపాడు గ్రామంలోని టీజీఆర్ ఫంక్షన్ హాలు జులై 1 నుండి 4 వరకు జరుగు ఏఐఎసఎఫ్ రాష్ట్రస్థాయి విద్యావైజ్ఞానిక రాజకీయ శిక్షణా…

Read More

సజ్జలదిన్నెలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి…

11 మంది అరెస్ట్.. నగదు, సెల్‌ఫోన్లు, బైక్‌లు స్వాధీనం విశాలాంధ్ర-తాడిపత్రి: మండల పరిధిలోని సజ్జలదిన్నె గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో 11 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, పేకాట ఆడుతున్న వారిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.44,820 నగదు, 7 సెల్‌ఫోన్లు, 6 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి…

Read More

ఇక ధరల దరువే! – Visalaandhra

నిత్యావసరాలపై ఇంధన ధరల పెంపు ప్రభావం. పెరగనున్న రవాణా ఖర్చులు. రాబోయే రెండు నెలల్లో మరింత తీవ్రం. క్రిసిల్ నివేదిక వెల్లడి న్యూదిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దీని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం ంగా పెరిగిపోయి…అంతిమంగా పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడనుంది. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా, వినియోగ వస్తువుల తయారీ ఖర్చుల పెరగడం…ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తిరిగి పెంచవచ్చని, దీని…

Read More

హాకీ క్రీడలు 75 వసంతాలపై ముమ్మర ఏర్పాట్లు.. సూర్య ప్రకాష్

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మాంబా హాకీ అసోసియేషన్ ఏర్పాటు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వేడుకలను ముమ్మరంగా జరిపించుటకు అన్ని ఏర్పాట్లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సూర్య ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధర్మవరంలో జరుగు 16వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్ గూర్చి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సభ్యుల ద్వారా చర్చించడం జరిగిందని తెలిపారు….

Read More

అన్నాడీఎంకేకు మరో దెబ్బ

ఎమ్మెల్యే పదవికి విజయభాస్కర్ రాజీనామాచెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐడీఎంకే ఎమ్మెల్యేల రాజానామా పరంపర కొనసాగుతోంది. కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకేకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. విజయభాస్కర్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. నిబంధనలను పరిశీలించిన అనంతరం విజయభాస్కర్ రాజీనామాను స్పీకర్ ఆమోదించినట్లు…

Read More

అమరావతి ‘జరీబు’వివాదానికి తెర

5 గ్రామాలపై ప్రత్యేక దృష్టిఐదుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ విశాలాంధ్ర-సచివాలయం :అమరావతి రాజధాని ప్రాంతంలో కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న జరీబు, మెట్ట భూముల వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కమిటీని నియమించడమే కాకుండా, పక్కాగా నివేదిక సమర్పించాల్సిన సమయ పరిమితిని కూడా నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన…

Read More

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి సన్మానం

రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నీలకంఠాపురం తిప్పేస్వామివిశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా నీల కాంటాపురం తిప్పేస్వామి ఎన్నికైన సందర్భంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కలిసి ఘనంగా సత్కరించారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నీలకంఠాపురం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం స్టేట్ ఎస్సీ సెల్ కార్యదర్శి ఎమ్.చౌడప్ప, స్టేట్ ఎస్టీ సెల్ జాయింట్ సెక్రెటరీ దేవరకొండ రమేష్,ధర్మవరం పట్టణ ఎస్.ఎస్సి సెల్ అధ్యక్షులు నరసింహులు, సాకే రాంగోపాల్ రామాంజనేయులు,మడకశిర తాలూకా క్రిస్టియన్…

Read More

Minister Nara Lokesh | స్కూల్లో మధ్యాన్న భోజనం తిన్న మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మైలవరంలోని దేవునిచెరువు పాఠశాలలో సందడి చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.#naralokesh #andhrapradesh #apnews Source link

Read More

Godavari River Tragedy | సరదా కోసం ఈతకు వెళ్తే.. ప్రాణం పోయింది | #local18V

ఆ ప్రాంతంలో చూడటానికి అందమైన గోదావరి,కానీ దిగితే ప్రాణాలు మింగేస్తుంది, ఇలాఇప్పటి వరకు పదులసంఖ్యలో ఆ ప్రాంతంలో ప్రాణాలు పోయిన పరిస్థితి నెలకొంది. దీనిపై పోలీసులు సంబంధించిన అధికార యంత్రాంగం ఎట్టు పరిస్థితుల్లో ఈనీటిలో దిగొద్దు దిగొద్దు అని చెబుతున్నప్పటికీ, ఆకతాయి నేపథ్యంలో ఎండలుపెరిగిన కారణంగా నీటిలో దిగిన నలుగురు నీటిలోనే గల్లంతయ్యారు. అదృష్టవశాత్తు ఒకరిని స్థానికులు కాపాడుగా ముగ్గురు ఆచూకీ లభ్యం కాలేని పరిస్థితి నెలకొంది. ముగ్గురిలో ఇద్దరు చనిపోయినట్లుగా దాదాపుగా అధికారులు నిర్ధారించారు. ఏ…

Read More