మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో కాకతీయ స్విమ్మింగ్ క్రీడాకారుల ప్రతిభ….

విశాలాంధ్ర నందిగామ:-రాష్ట్రస్థాయి మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో నందిగామ కాకతీయ హెల్త్ క్లబ్ స్విమ్మింగ్ అకాడమీ క్రీడాకారులు తమ సత్తా చాటి 11 పథకాలను దక్కించుకున్నారని కాకతీయ హెల్త్ క్లబ్ చైర్మన్ కాపా రవీంద్రనాథ్ తెలిపారు స్విమ్మింగ్ కోచ్ గోపీచంద్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు అలాగే విజయతలగా పథకాలను గెలుచుకున్న వారికి పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలిపారు ఆదివారం జగ్గయ్యపేట లో జరిగిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాస్టర్ స్విమ్మింగ్ పోటీలకు జగ్గయ్యపేట డ్రీమ్ అసోసియేషన్…

Read More

రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

అసైన్డ్ భూముల బిల్లు.. గ్రామ, వార్డు సచివాలయాల బిల్లులకు ఆమోదం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రెండు కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు, ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ బిల్లులను మండలి ఆమోదించింది. అసైన్డ్ భూముల సవరణ బిల్లు – 2026 మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో వివరించిన ప్రకారం, ఈ సవరణ ద్వారా ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు (సౌర, పవన విద్యుత్ వంటివి) లీజుకు…

Read More

ఐదు రోజుల జోరుకు బ్రేక్… భారీ నష్టాల్లో మార్కెట్లు

గత ఐదు రోజులుగా లాభాల జోరు చూపిన దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపగా, సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి.వివరాల్లోకి వెళితే, సెన్సెక్స్ 931.25 పాయింట్లు పతనమై 76,631.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 222.25 పాయింట్లు నష్టపోయి 23,775.10 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సెషన్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. జియో…

Read More

ఎల్‌డీఎఫ్‌ను అదశ్య హస్తం నిర్ధేశిస్తోంది: రాహుల్ గాంధీ

అలప్ప్పుళ: కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానంగా ఎల్‌డీఎఫ్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. ఎల్‌డీఎఫ్, బీజేపీలపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘ఎల్‌డీఎఫ్‌ను ఒక అదృశ్య హస్తం పథనిర్దేశం చేస్తోంది. ఆ అదృశ్య హస్తానిది భారత రాజ్యాంగాన్ని అంగీకరించని మతత్వం. ప్రజల్ని విభజించి విద్వేషాలను రెచ్చగొట్టడం దాని నైజం’ అని రాహుల్ పరోక్షంగా ఎల్‌డీఎఫ్, బీజేపీల మధ్య అనుబంధం ఉందని చెప్పారు. దేశంలోని ఇతర ప్రదేశాల్లో మైనారిటీలపై దాడులకు పాల్పడే శక్తులతో కేరళ ముఖ్యమంత్రి, ఎల్‌డీఎఫ్…

Read More

ఘనంగా ప్రారంభమైన షాప్ జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు

వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో షాప్ జిల్లా సాయి సైక్లింగ్ ఎంపికలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా వచ్చిన వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ ,స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపికలు కాలేజీ సర్కిల్ నుంచి ప్రియదర్శిని స్కూల్ వరకు నిర్వహించామని తెలిపారు. గెలుపొందిన విజేతలకు ఈనెల 28…

Read More

చొరబాటుదారుల పేరుతో బీజేపీ రాజకీయాలు – Visalaandhra

ఇంత వరకు వారిని ఎందుకు పంపలేకపోయారు: ఖడ్గే సిల్చర్ (అసోం): రాష్ట్రంలో చొరబాటుదారుల పేరు చెప్పి బీజేపీ కాలయాపన చేసి రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే విమర్శించారు. పదేళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రం నుంచి చొరబాటుదారులను బీజేపీ చొరబాటుదారులను ఎందుకు వెనక్కి పంపలేకపోయిందని ప్రశ్నించారు. బీజేపీ, కేంద్రమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కచార్ జిల్లాలోని బోర్ఖోలాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘అసోంకు…

Read More

ఇరాన్ లో ఆమ్ల వర్షం – Visalaandhra

తెహ్రాన్ : అమెరికా, ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులకు సతమతమవుతున్న ఇరాన్ వాసులకు మరో దెబ్బ తగిలింది. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు… ఆమ్ల వర్షం రూపంలో ప్రకృతి మరో దెబ్బతీసింది. వైమానిక దాడులతో ఇరాన్ వాసులు ఇప్పటికే భయాందోళనలు చెందుతున్నారు. అమెరికా వైమానిక దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో నల్లటి ఆమ్ల వర్షం కురిసినట్టు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ వర్షం కారణంగా ఇరాన్ వాసులు పలు ఆరోగ్య…

Read More

Traffic Awareness Program: రూల్స్ పాటిద్దాం ప్రాణాలు కాపాడుదాం.. రోడ్డు ప్రమాదాలపై విద్యార్ధుల వినూత్న కార్యక్రమం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 19, 2026 6:02 PM IST Traffic Awareness Program: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అతివేగంగా వాహనాలు నడుపుతూ ఎదుటి వాళ్ల ప్రాణాలు కొందరు తీస్తుంటే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా మరికొందరు ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటున్నారు. + రోడ్డు ప్రమాదాల నివారించేందుకు విద్యార్థుల విన్నోతా కార్యక్రమం Traffic Awareness Program: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అతివేగంగా వాహనాలు నడుపుతూ ఎదుటి వాళ్ల…

Read More

షాంపూ స్నానం నుంచి హెయిర్ కట్ వరకు.. పెంపుడు జంతువులకు ప్రత్యేక స్పా..! Special spa services for pets in Visakha receive good response from owners | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 14, 2026 7:15 PM IST విశాఖపట్నంలో కార్తీక్ నిర్వహిస్తున్న పెట్ స్పా సెంటర్‌లో కుక్కలు, పిల్లులకు స్నానం, హెయిర్ కట్, గోళ్లు కత్తిరించడం వంటి సేవలు అందిస్తున్నారు. హోమ్ స్పా సదుపాయం కూడా ఉంది. + పెంపుడు జంతువులకు ప్రత్యేక స్నానం.. ప్రత్యేక షాంపూ, సబ్బులతో ఇటీవల కాలంలో పెంపుడు జంతువులపై ప్రేమ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా కుక్కలు, పిల్లులను ఇంట్లో పెంచుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వాటిని కుటుంబ సభ్యుల్లా…

Read More

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం..! ఈ జిల్లాల్లో వర్షాలు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 25, 2026 4:46 PM IST Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రెండు రోజులు నుండి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఫిబ్రవరి నెలలోనే వేసవి కల్పిస్తున్న నేపథ్యంలో చల్లటి వాతావరణం ఏర్పడింది.  తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం…!  ఈ జిల్లాలకు వర్షాలు Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రెండు రోజులు నుండి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఫిబ్రవరి నెలలోనే వేసవి కల్పిస్తున్న నేపథ్యంలో చల్లటి…

Read More