దాతృత్వాన్ని చాటుకున్న గొల్లపల్లి మాష్టారు

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, మురమండ గ్రామానికి చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గొల్లపల్లి సత్యనారాయణ, రత్నం దంపతులు పిచ్చుక కోటయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుని ఎంపిసి లో 913/1000 మార్కులు సాధించిన గాదంశెట్టి వర్షిత వీరవేణి కి ఐదువేల రూపాయలను అందజేశారు. మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన వర్షిత తండ్రి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్య కారణం చేత మరణించారనే సంగతి తెలుసుకుని, తన పుట్టినరోజు…

Read More

టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం కు మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు

విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రంలోని టిడిపి పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దిశగా ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో 44 ఏళ్ల రాజకీయ ప్రస్తానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న టిడిపి నాయకులకు కార్యకర్తలకు వారు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో నిలిచి ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తున్న సాగుతున్న ఈ…

Read More

BIG ALERT: 5 నెలలు.. 3 జిల్లాలు.. ఇప్పుడు ఆ కొండపై పులి.. ఏ క్షణమైనా పంజా విసిరే ఛాన్స్..! tiger movement near rajahmundry fear in four villages. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 24, 2026 3:19 PM IST రాజమండ్రి సమీప మునగాల కొండపై పెద్దపులి సంచారం, నాలుగు గ్రామాల్లో భయం, అటవీశాఖ ట్రాంక్విలైజర్ గన్స్, పూణే నిపుణులతో ఆపరేషన్, 24 గంటల పర్యవేక్షణ + రాజమండ్రిలో హైఅలర్ట్ కొండ దిగువకు వచ్చిన పెద్దపులి ఐదు నెలలుగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు ప్రాంతాల్లో భయాందోళనలు సృష్టించిన పెద్దపులి ఇప్పుడు రాజమండ్రి పరిసరాల్లో మళ్లీ ప్రత్యక్షమవడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. బుట్టాయిగూడెం నుంచి ప్రారంభమైన దాని…

Read More

Amaravati Capital: మూడు ముక్కలాటపై గెలిచిన ఏకైక రాజధాని.. కాణిపాకంలో మొక్కులు తీర్చుకున్న అమరావతి రైతన్నలు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 12:46 PM IST అమరావతి రైతుల దీర్ఘ పోరాటం ఫలించి, కొత్త కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేసింది, రైతులు కానిపాకంలో మొక్కులు తీర్చుకున్నారు + స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో అమరావతి రైతన్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు సుస్థిరమైన రాజధాని లేకపోవడం అనేది ఒక చారిత్రక లోటుగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది….

Read More

కరువును జయించే వరి.. చైనా శాస్త్రవేత్తల కీలక ఆవిష్కరణ

ప్రపంచ జనాభాలో సుమారు సగం మంది ప్రజలకు వరి ప్రధాన ఆహార వనరు. అయితే వరి సాగుకు అధిక పరిమాణంలో నీరు అవసరమవుతుంది.ప్రస్తుతం వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం అస్థిరంగా మారడం వల్ల వరి దిగుబడులు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయగలిగే, కరువు పరిస్థితులను తట్టుకునే వరి రకాలను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేశారు….

Read More

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు..

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో చెన్నై పోర్ట్ నుంచి ఆగిన ఎగుమతులుఉత్పత్తికి తగ్గ ధర లేక పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇప్పుడు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 100 కోడిగుడ్ల హోల్‌సేల్ ధరను రూ.420గా నిర్ణయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడమే ఈ…

Read More

మరో కేసులో అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న ఆయనకు, పాత కేసు ఒకటి ఇప్పుడు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. పట్టాభిపురం పోలీసులు గతంలో నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. పీటీ వారెంట్‌పై గుంటూరుకు.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును…

Read More

Music Director Thaman And Director Bobby Visit Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో థమన్, బాబీ

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మరియు టాలీవుడ్ డైరెక్టర్ బాబీ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.#Thaman #DirectorBobby #TirumalaTemple Source link

Read More

Today Top 10 News: మద్యం దుకాణాలపై విజయ్ సంచలన నిర్ణయం | తెలంగాణ వార్తలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రంలో కీలక మార్పులు చేపట్టారు. ప్రార్థనా మందిరాలు, స్కూళ్లు, బస్టాండ్‌ల దగ్గర ఉన్న 717 మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించారు. 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలన్నీ ఇకపై పని చేయవు. సామాజిక సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2. టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదు: ఎగ్జిబిటర్లు తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది. అయినా సరే ప్రేక్షకులకు భారం వేయకూడదని…

Read More

పట్టువీడని వైసీపీ

. ముందుకు రాని ప్రభుత్వం. పోడియం చుట్టుముట్టిన ప్రతిపక్ష సభ్యులు. ఈలలు, నినాదాలతో గందరగోళం. టీడీపీ సభ్యుల నిరసనలు. ఇందాపూర్ నెయ్యిపై ఆగని రగడ. వాయిదాలతో నడిచిన మండలి. అచ్చెన్నాయుడు వర్సెస్ బొత్స విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: తిరుపతి లడ్డూ తయారీకి ఇందాపూర్ నెయ్యి సరఫరాపై శాసనమండలిలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. చర్చకు ప్రతిపక్ష వైసీపీ పట్టుబడుతుండగా… అధికార పక్షం మాత్రం ససేమిరా అంటున్నది. ఈ వివాదంపై మాటలయుద్ధం జరిగింది. విమర్శలు, ప్రతివిమర్శలతో శాసనమండలి దద్దరిల్లింది. శాసనమండలి సమావేశాలు గురువారం…

Read More