HJ Dora Passes Away: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఇకలేరు.. చంద్రబాబు,రేవంత్ సంతాపం |

Last Updated:Mar 13, 2026 5:13 PM IST HJ Dora Passes Away: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీగా సేవలందించిన ప్రముఖ ఐపీఎస్ అధికారి. Srikakulam జిల్లాకు చెందిన ఆయన పోలీసు సేవల్లో నిజాయితీ, నిబద్ధతతో పేరు పొందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పోలీసు శాఖకు, శ్రీకాకుళం జిల్లాకు తీరని లోటుగా భావిస్తున్నారు. ఆయన సేవలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. Source link

Read More

కోనసీమలో మహిళల వాలీబాల్ సందడి.. ఫైనల్‌లో ఐసిఎఫ్ విజయం..! womens volleyball tournament. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 22, 2026 6:01 PM IST కోనసీమ తూర్పుపాలెం లో అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన మహిళల వాలీబాల్ టోర్నీలో ICF జట్టు విజయం సాధించగా రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ సత్కరించారు. + గోదావరి జిల్లాలో మహిళల వాలీబాల్ పోటీలు సత్తా చాటిన మహిళలు గ్రామీణ ప్రాంతంలో మహిళల క్రీడా స్పూర్తి ఏ స్థాయిలో ఉందో చాటి చెప్పేలా కోనసీమలో నిర్వహించిన వాలీబాల్ పోటీలు ఐదు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగాయి. రాష్ట్రం నలుమూలల…

Read More

Chit Fund Fraud | చీటీ పేరుతో 13 కోట్లు దోచేసి పరార్..రోడ్డున పడ్డ 400 కుటుంబాలు! |

Last Updated: Feb 21, 2026, 21:15 IST 13కోట్లకు ఐపి వేసి పరారైన వ్యక్తి… ఇంటికి తాళం వేసి లబోదిబో అంటున్న బాధితులు… పోలీసుల ఎంట్రీపెద్ద మొత్తంలో పేదోళ్ల సొమ్మును కాజేయడం,నమ్మించడం,రోజులు గడపడం అందినికాడికి నమ్మబలికి డబ్బులను ఉడాయిo చుకొని ఐ పి పెట్టడం ఇది ఒక ఫ్యాషన్ గా మారింది. చిత్తూరు జిల్లాలో ఇదే క్రమమే దిన సరీ కూలీలు, పూల వ్యాపారులు, చిరు వ్యాపారులు, పశువులు, గోర్రెలు కాపరులు,రైతన్నలు వెంకట్రావ్ అనే చీటీల…

Read More

సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్.. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు సంబంధించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. పురుష అధికారులతో సమానంగా మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్ (పర్మనెంట్ కమిషన్) పొందే అర్హత ఉందని స్పష్టం చేసింది. శారీరక సామర్థ్యం లేదా ఇతర సామాజిక కారణాలను చూపి వారికి ఈ అవకాశాన్ని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ద్వారా సైన్యంలో చేరిన మహిళా అధికారులు కూడా…

Read More

Vadapalli Temple | వాడపల్లి వెంకన్న స్వామివారి కల్యాణ మహోత్సవాలు! | #local18V

ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన ఆవెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా దశమి రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఐదు రోజులకు పైగా జరిగే కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా లక్షలాదిగా వచ్చే భక్త జనులు కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే స్థిరవారం వచ్చిందా ప్రతిరోజు ఒక కళ్యాణం మాదిరిగా పెద్దఎత్తున భక్తులు చేరుకుంటూ ఉంటారు, ఇక స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సంబంధించి తొలిరోజు రికార్డ్ స్థాయిలో భక్తులు చేరుకున్నారు. #Vadapalli #VenkannaSwamy #KalyanaMahotsavam Source…

Read More

CM Chandrababu: పిల్లలు కనేవారికి ప్రోత్సాహకం.. రూ.25 వేలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో IVF సేవలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 4:39 PM IST ఇప్పటి వరకు దేశంలో కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చినా, ప్రస్తుత పరిస్థితుల్లో “పాపులేషన్ కేర్” అనే కొత్త దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన జనాభా నిర్వహణ విధానాన్ని సభ ముందుకు తీసుకొచ్చామని, దీనిపై ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు ఒక నెల పాటు విస్తృత చర్చ జరగాలని కోరారు. News18 సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ జనాభా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం…

Read More

ఉత్తరాంధ్రలో పెరుగుతున్న ఆందోళన.. విశాఖ ఆశలు నీరుగారుతున్నాయా..? Andhra Pradesh capital issue. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Apr 04, 2026 3:59 PM IST అమరావతిని ఏకైక రాజధానిగా చేసే ప్రక్రియ వేగం, విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఆశలు మందగింపు, ఉత్తరాంధ్రలో నిరాశతో పాటు సమాన అభివృద్ధి డిమాండ్ పెరుగుతోంది + అభివృద్ధి మాటల్లోనేనా… ఉత్తరాంధ్ర భవిష్యత్తు ఏ వైపు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా వేగంగా జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ…

Read More

జూన్ 2న ఆదిలాబాద్‌లోఇందిరమ్మ ఇళ్లు రెండో విడత ప్రారంభం

. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై ప్రత్యేక కార్యక్రమం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచన మేరకు రాష్ట్ర…

Read More

watermelon: పుచ్చకాయ ఇలా తింటున్నారా.. వైద్యులు చెప్పే షాక్ ఇచ్చే నిజాలు ఇవే..! very cold watermelon harms digestion doctor warning. |

Last Updated:Apr 08, 2026 11:31 PM IST విశాఖపట్నం పద్మశ్రీ హాస్పటల్ డాక్టర్ రామ్ కుమార్ హెచ్చరిక, ఫ్రిజ్ లో అతి చల్లని పుచ్చకాయ జీర్ణక్రియ, గొంతు సమస్యలు పెంచుతుందని, తాజాగా స్వల్ప చల్లదనంతో తినాలని సూచన Source link

Read More

AP News Updates: పెన్షనర్లకు అలర్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ నెలకు ఇవ్వాల్సిన పెన్షన్‌ను ఈసారి ఏప్రిల్ 1న ఇవ్వబోతోంది. ఆ రోజు బుధవారం కాబట్టి.. సచివాలయ ఉద్యోగులకు సెలవు లేదు. ఐతే.. పెన్షన్లపై తాజాగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారులపై సీరియస్ అయిన ఆయన.. ఇకపై “పెన్షన్ల పంపిణీ అంశంలో రియల్ టైమ్‌ మానిటరింగ్ చేస్తానని అన్నారు. ఇది మంచి నిర్ణయమే. దీని వల్ల పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుంది. ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీలో భారీ తేడా ఎందుకు…

Read More