ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కెదురు

పొరపాటుగా ఇచ్చిన స్టేతో ఎంజాయ్ చేశారు… సరిచేస్తున్నాం . ట్రయల్ కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందే. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. డిశ్చార్జి పిటిషన్ తిరస్కరించిన సుప్రీం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలైన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని (డిశ్చార్జ్) ఆమె పెట్టుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. గతంలో…

Read More

Andhra News: ఏపీలో సంచలనం.. ఏడేళ్ల అమ్మాయిని దారుణంగా చంపి డ్రమ్ములో పెట్టాడు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 17, 2026 10:11 PM IST ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్‌తో కలిసి బాధిత చిన్నారి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఎలాంటి రాజీ ఉండదని, నిందితుడిని వదిలిపెట్టబోమని తెలిపారు. Madanapalle Child Murder Case Madanapalle Child Murder Case: ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో చోటుచేసుకున్న బాలిక హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కుదిపేసిన ఈ…

Read More

మోదీపై పోరుకు తరుణమిదే!

. రూపాయితోపాటు మోదీ గ్రాఫ్ పతనం. ఈయూ, అమెరికాతో ఒప్పందాలు భారత్‌కే నష్టం. ఎన్‌డీఏ పాలనలో అప్ప్పులపాలైన దేశం. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో రామకృష్ణ. ఎలాంటి పోరాటానికైనా రైతులు సిద్ధం: వెంకయ్య. సమస్యను గాలికొదిలేసి లడ్డూ రాజకీయం. మత విభజన రాజకీయాలపై పోరాడతాం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో – కాకినాడ : ఆరఎసఎస్, బీజేపీ, ప్రాని మోదీకి వ్యతిరేకంగా పోరాడటానికి సరైన తరుణమిదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. దేశంలో…

Read More

చిన్నారి హత్యపై కఠిన చర్యలు.. మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు..! |

Last Updated:Feb 17, 2026 8:27 PM IST అన్నమయ్య జిల్లా మదనపల్లి చిన్నారి హత్యపై వంగలపూడి అనిత, నారా లోకేష్ స్పందించారు. కులవర్ధన్ విచారణలో ఉన్నాడు. ప్రజా సంఘాలు కఠిన శిక్ష, వేగవంతమైన న్యాయం డిమాండ్ చేశాయి. Source link

Read More

ఉత్తరాంధ్ర ఇలవేల్పు జాతరకు ఘన ఏర్పాట్లు

అమ్మవారి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ విశాలాంధ్ర – రాజాం : ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో జరుగనున్న 100వ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను రాజాం ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ శ్రద్ధగా పరిశీలించారు.జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసర ప్రాంతాలు, రహదారులు, తాగునీటి సదుపాయం, పారిశుధ్య ఏర్పాట్లు, విద్యుత్ వెలుగులు తదితర అంశాలను ఆయన సమీక్షించారు. అదేవిధంగా వినోద కార్యక్రమాల…

Read More

Road Safety Awareness: నో హెల్మెట్ నో పెట్రోల్..! రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీసుల రూల్ |

Last Updated:Feb 17, 2026 2:59 PM IST Road Safety Awareness: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది”, “No Helmet – No Petrol” మరియు “No Helmet – No Ride” వంటి బలమైన నినాదాలతో ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్‌పై చైతన్యం పెంచడానికి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది. + తిరుపతిలో నో హెల్మెట్ నో పెట్రోల్..! Road Safety Awareness: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు…

Read More

ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ కోర్టులో బలమైన వాదనలు వినిపించింది. మైనింగ్ నిబంధనల్లోని క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని…

Read More

Tirumala Temple: తిరుమల శ్రీవారి సన్నిధిలో యుఎస్ఏ క్రికెటర్లు.. వరల్డ్ కప్ విజయమే లక్ష్యం..! |

Last Updated:Feb 17, 2026 1:13 PM IST USA క్రికెట్ జట్టు సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించి, మోనాంక్ పటేల్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడి ఘన సత్కారం, ICC, BCCI, ACA సహకారం గుర్తించారు. + శ్రీవారి సన్నిధిలో యుఎస్ఏ క్రికెటర్లు.. వరల్డ్ కప్ విజయమే లక్ష్యం..! తిరుమల కొండపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోర్కెలు తీర్చే వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల…

Read More

యూనస్‌ నోట మళ్లీ ‘సెవెన్‌ సిస్టర్స్‌.. వెళ్లిపోతూ యూనస్ సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటివరకు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అయితే, అందులో ఆయన మరోసారి భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారు. మన ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్‌ సిస్టర్స్‌ (Sవఙవఅ Sఱstవతీs)్ణను ప్రస్తావిస్తూ అక్కసు వెళ్లగక్కారు. ‘తన ప్రసంగంలో యూనస్ ఁబంగ్లాదేశ్ ఇకపై విధేయతతో కూడిన విదేశాంగ విధానాన్ని అనుసరించే దేశం కాదు. ఇతర దేశాల సూచనలు, సలహాలపై ఆధారపడదుఁ…

Read More

Actress Eesha Rebba Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ ఈషా రెబ్బా

టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా నేడు ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆమె, మొక్కులు చెల్లించుకున్నారు.#eesharebba #tirumalatemple #tollywood Source link

Read More