ప్రాణం తీసిన బైక్ పొగ.. ఒకే ఇంట్లో నలుగురు మృతి.. అన్నమయ్య జిల్లాలో విషాదం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 15, 2026 12:24 PM IST Andhra Pradesh: బైక్ పొగ వల్ల ప్రాణాలు పోవడం ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఘటన మన అన్నమయ్య జిల్లాలోనే జరిగింది. ఏకంగా నలుగురి ప్రాణాలు పోవడం అంటే మామూలు విషయం కాదు. పెను విషాదం. ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రాణం తీసిన బైక్ పొగ ఆంధ్రప్రదేశ్.. అన్నమయ్య జిల్లా.. పుంగనూరులో ఈ విషాదం జరిగింది. ద్విచక్రవాహనం (బైక్) నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే…

Read More

లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి ముగింపు

పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం మెజారిటీ జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో 47 ఏళ్లుగా అమల్లో ఉన్న మద్యం నిషేధానికి తెరదించింది. కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి, నియంత్రిత పద్ధతిలో లైసెన్స్ పొందిన దుకాణాల ద్వారా మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది.ఈ నిర్ణయం వల్ల లక్షద్వీప్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఊతమిస్తుందని భావిస్తున్నారు. 1973 నుంచి…

Read More

Gooty Fort Utsav 2026: ఈనెల 14, 15న గుత్తి కోట ఉత్సవాలు.. పర్యాటకుల కోసం భారీ ఏర్పాట్లు | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 11, 2026 11:04 AM IST Gooty Fort Festival: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతన, చారిత్రక ప్రదేశమైన గుత్తికోటపై ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 14, 15 తేదీలైన శని, ఆదివారాల్లో గుత్తి కోట ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. Gooty Fort Utsav 2026 Gooty Fort Festival: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతన, చారిత్రక ప్రదేశమైన గుత్తికోటపై ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 14, 15 తేదీలైన శని, ఆదివారాల్లో…

Read More

రైతులకు ప్రకృతి వ్యవసాయం ఎంతో మంచి సేద్యం.. ఏ డి ఏ లక్ష్మనాయక్

విశాలాంధ్ర ధర్మవరం;; రైతులకు ప్రకృతి వ్యవసాయం ఎంతో మంచి సేద్యం అవుతుందని ఏడిఏ లక్ష్మానాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం ఆర్ డి ఓ కార్యాలయ ప్రాంగణం నందు ప్రకృతి వ్యవసాయం , వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పీఎండిఎస్ లో భాగంగా విత్తనాలకు పెల్లటైజేషన్ చేయడం పై ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.. ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ గారు క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి గారు , సీడ్ డైరెక్టర్ కాటమయ్య గారు…

Read More

Thursday: గురువారం సాయిబాబాని ఎందుకు పూజిస్తారో తెలుసా.. అసలు రహస్యం ఇదే..!

గురువారం శిర్డీ సాయిబాబా భక్తులకు ప్రత్యేక రోజు, విశాఖపట్నం ఆలయాల్లో భారీ రద్దీ, ఉపవాసాలు, సాయి సచ్చరిత్ర పఠనం, పసుపు దుస్తులు, దానం వంటి ఆచారాలు విస్తృతం Source link

Read More

Top 10 News: నేటి టాప్ పది వార్తలు.. కేవలం రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

Last Updated:May 23, 2026 10:58 PM IST తెలంగాణ కేబినెట్ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఆమోదం, గోదావరి పుష్కరాలకు నిధులు, వడదెబ్బ మృతులకు పరిహారం, చైనా బొగ్గు గని పేలుడు, ఇవాంకా ట్రంప్ హత్య కుట్ర బయటపడింది. News18 1. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఆమోదం తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల పనుల…

Read More

Bakrid Festival: బక్రీద్ స్పెషల్.. ఏకంగా రూ.1.10 లక్ష పలికిన ఖరీదైన మేకపోతు.. అంత ధర ఎందుకో తెలిస్తే షాక్.. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:May 24, 2026 7:03 AM IST Bakrid Festival: బక్రీద్ ముందు అనంతపురం మార్కెట్ యార్డులో నారాయణస్వామి తీసుకువచ్చిన ప్రత్యేక మేకపోతు 1.10 లక్షల ధరతో హాట్ టాపిక్, కొనుగోలుదారులు 80 వేలకే ఆగిపోతున్నారు News18 ముస్లింల పవిత్ర పండుగ ‘బక్రీద్’ (ఈద్-ఉల్-అజ్హా) సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లోని పశువుల సంతలు, మార్కెట్ యార్డులు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. పండుగకు సమయం దగ్గరపడుతుండటంతో గొర్రె పొట్టేళ్లు, మేకపోతులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో అనంతపురం…

Read More

పెరగనున్న బ్రిటన్ వీసా చార్జీలు – Visalaandhra

లండన్: బ్రిటన్ స్టూడెంట్, విజిటర్, వర్క్ వీసాలతో పాటు అన్ని రకాల వీసా రుసుములు పెరగనున్నాయి. ఈ మేరకు బ్రిటన్ హోమ్ ఆఫీస్ ప్రకటించింది. దీంతో విదేశీయులపై సుమారు ఆరు శాతం నుంచి ఏడు శాతం నుంచి వరకు అదనపు ఆర్థిక భారం పడనుంది. గతంలో 524 పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.65,730)గా ఉన్న విద్యార్థి వీసా రుసుము ఇప్ప్పుడు 558 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.69,814) పెరిగింది. మూడేళ్ల కాలపరిమితిగల…

Read More

Vijayawada Weather Forecast: విజయవాడలో విజ‌ృంభిస్తోన్న సూర్యుడు.. నేడు తీవ్రమైన ఎండలు.. వెదర్ రిపోర్ట్ ఇదే | విజయవాడ వార్తలు (Vijayawada News)

Last Updated:Feb 12, 2026 4:08 AM IST ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో నేడు (గురువారం, ఫిబ్రవరి 12, 2026) వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి ప్రతీకాత్మక చిత్రం Vijayawada Weather Forecast: ఫిబ్రవరి నెలలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నంతో పాటు…

Read More

ప్రభుత్వ ఆసుపత్రి మరింత అభివృద్ధి బాటలో నడిపేందుకు కృషి చేస్తాం

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ను మరింత అభివృద్ధి బాటలో నడిపేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ సోనియా, రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ సంకారపు నరసింహులు, పుల్లయ్య, డాక్టర్ హరి శ్రీనివాస్, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు….

Read More