తలొగ్గేది లేదు

ఇరాన్ స్పష్టీకరణ…ట్రంప్ హెచ్చరికల బేఖాతరు . ఇజ్రాయిల్, అమెరికా స్థావరాలపై దాడులు. యూఏఈ, కువైట్‌పైకి డ్రోన్లు. మాపై క్షిపణులతో దాడి: ఇజ్రాయిల్. ఇరాన్‌ను చిత్తు చేశాం: ట్రంప్ తెహ్రాన్/వాషింగ్టన్: అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్‌ను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకునే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది. ఇరుగు పొరుగు దేశాల్లోని ఇజ్రాయిల్అమెరికా స్థావరాýపై విరుచుకుపడింది. డ్రోన్లతో తీవ్ర దాడులు సాగించింది. యూఏఈ, కువైట్…

Read More

Mobile Phones Recovery: రూ.9 కోట్లు 55 లక్షల 40 వేలు విలువైన 4607 సెల్ ఫోన్లను రికవరీ.. మన పోలీసులు వాటిని ఏం చేశారో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 23, 2026 10:58 AM IST Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. + Mobile Phones Recovery Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి…

Read More

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్గా పంకజ్ త్రిపాఠి

ముంబైఫ భారతదేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటైన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠిని బ్రాండ్ అంబాసిడర్గాప్రకటించింది. ‘చునియే భరోసా, అప్నో సా’ అనే ఇంటిగ్రేటెడ్ బ్రాండ్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. విశ్వసనీయత, ప్రామాణికతకు పేరుగాంచిన వ్యక్తిత్వాన్ని నమ్మకం,పారదర్శకతలో పాతుకుపోయిన బ్రాండ్తో అసోసియేషన్ ఏకం చేస్తుంది. పంకజ్ త్రిపాఠి స్థిరపడిన వ్యక్తిత్వం అతన్ని బ్రాండ్ ప్రధాన వాగ్దానం – “నమ్మకం” సహజస్వరూపంగా చేస్తుంది, ఇది వ్యక్తిగత, భరోసానిస్తుంది. బ్రాండ్ తన ‘చునియే భరోసా, అప్నో…

Read More

చెరువు నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు…

విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని గుంజేపల్లి గ్రామంలో కొనసాగుతున్న చెరువు నిర్మాణ పనులను మంగళవారం ప్రత్యేకాధికారి నారపరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ సురేష్, విఆర్ఓ పెద్దన్న, గౌతమి తదితరులు పాల్గొన్నారు. చెరువు తవ్వకం, బండ బలం, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని పనులు నిర్వహిస్తున్న తీరును…

Read More

monsoon update in ap | జోరుగా నైరుతి రుతుపవనాలు .. ఏపీకి వర్షాలు ఎప్పుడంటే | #local18S

ఏపీకి జోరుగా నైరుతి రుతుపవనాలు రానున్నాయి. మే 26 వ తేదీకి కేరళ తీరానికి తాకనున్నాయి. వచ్చేనెల జూన్ 5వ తేదీకి రాయలసీమకు కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలకు 10వ తేదీ నాటికి విస్తరిస్తాయి. జూన్ 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరిస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. #aprains #apweather #monsoon Source link

Read More

Tirumala Temple: తిరుమలలో వైభవంగా భాష్యకార్ల సాత్తుమొర.. భక్తిశ్రద్ధల మధ్య శ్రీరామానుజుల వారి వేడుకలు! |

Last Updated:Apr 24, 2026 1:37 PM IST తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల సాత్తుమొర వేడుకలు వైభవంగా జరిగాయి, ఊరేగింపులు, అభిషేకం, సహస్రదీపాలంకార సేవలో భక్తులు, జీయర్ స్వాములు పాల్గొన్నారు Source link

Read More

Gold Silver Rates: పసిడి ప్రియులకు భారీ ఊరట.. పెరిగినట్లే పెరిగి మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుత ధరలు ఇవే |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,120 తగ్గి రూ. 1,46,670 నుంచి రూ.1,44,550కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.1,950 తగ్గి రూ.1,34,450 నుంచి రూ.1,32,500కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1600 తగ్గి రూ.1,10,010 నుంచి రూ.1,08,410కి చేరింది. Source link

Read More

Mega Job Mela: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. మే 22న మెగా జాబ్ మేళా.. టాప్ కంపెనీల్లో ఉద్యోగం పక్కా.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 16, 2026 7:58 AM IST Mega Job Mela: చిత్తూరు జిల్లాలో పి.కొత్తకోట వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో 22న ఉదయం 9 గంటలకు APSSDC మెగా జాబ్ మేళా, 40కి పైగా MNCs, 18-35 ఏళ్ల నిరుద్యోగులకు అవకాశం News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) జిల్లా ఉపాధి కార్యాలయం…

Read More

నెతన్యాహూ యుద్ధ పిపాసకు బాల్యం బలి

“గజా అంతా తీవ్రవాదులే. అక్కడ పుట్టిన ప్రతి పిల్లా పుట్టుకతోనే తీవ్రవాది.”ఇవి నిస్సిం వటూరీ మాటలు. “గజాలో ప్రతి పిల్లా, ప్రతివాడూ మనకు శత్రువే. మనం గజాను ఆక్రమించి వలసరాజ్యంగా మార్చాలి. అక్కడ బాలలు ఎవరూ మిగలకూడదు. అంతకంటే విజయం ఏమీ లేదు.” ఇది ఇస్రాయెల్ మాజీ పార్లమెంటు సభ్యుడు మోషే ఫెగ్లిన్ అభిప్రాయం. “నా చిన్నప్పుడు నేను మా పాఠశాలను పేల్చేయాలనుకునే వాడిని. ఈ రోజు ఓ పాఠశాలను పేల్చేస్తున్నాను” ఈ మాటలన్నది ఓ ఇస్రాయెలీ…

Read More

కదిరి కొండపై శ్రీ ఖాద్రి లక్ష్మీనారసింహస్వామి జ్యోతి.. పున్నమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

అనంతపురం: కదిరి కొండపై శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి ఆధ్వర్యంలో అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. పున్నమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా, కొమ్మరవాండ్లపల్లి గ్రామంలోని కదిరి కొండపై జరిగింది. క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ఇక్కడ కొండల లక్ష్మీ నారసింహుడు, కాటమ రాయుడుగా స్తోత్రాద్రిపై మొదటగా పాదం మోపారని, అందుకే ఈ ప్రాంతానికి ఖాద్రీ పురం అనే పేరు వచ్చిందని పేర్కొన్నారు. భక్త ప్రహ్లాదుడు…

Read More