Adulterated Milk: పసివాడి ప్రాణం తీసిన కల్తీ పాలు.. రాజమండ్రిలో 12కి చేరిన మృతుల సంఖ్య

Adulterated Milk: ఏపీలో తీవ్రవిషాదకరమైన ఘటనగా రాజమండ్రి కల్తీ పాలు వ్యవహారం నిలిచిపోయింది. ప్రాణాలు పోయాల్సిన పాలు కాలకూట విషంగా మారి పది మందికిపైగా ప్రాణాలు తీసేసింది. Source link

Read More

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుక్లా అనూహ్యంగా తెలుగులో ప్రమాణం చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈయన తెలంగాణకు నాల్గవ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం…

Read More

Rice Mill 2.0 Webinar: వరి సాగు నుంచి ప్రపంచ మార్కెట్ వరకు.. రైస్ మిల్ టెక్నాలజీపై వెబినార్

Rice Mill 2.0 Webinar: శ్రీకాకుళం జిల్లాలోని రైతులు, రైస్ మిల్ యజమానులు, వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ వెబినార్ ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయ ఆధారిత వ్యాపారాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకునే మంచి వేదికగా ఇది నిలుస్తుంది. Source link

Read More

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. విడతల వారీగా పెరగనున్న విమాన ఛార్జీలు

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడంతో తమ దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఫ్యూయల్ సర్ ఛార్జ్‌ను విడతల వారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకోవడం విచారకరమని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ భారాన్ని మోపాల్సి వస్తోందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం వాటా…

Read More

Tirupati: గరుడ వారధిపై ఇక నుంచి టూ వీలర్స్, హెవీ వెహికల్స్‌కి నో ఎంట్రీ.. కారణం ఇదే |

Last Updated:Mar 11, 2026 11:32 AM IST గరుడ వారధి పైన ఇక పైన ద్విచక్ర వాహనాలు మరియు భారీ  వాహనాలు నిషేధం..! గరుడ వారధి పైన ఇక పైన ద్విచక్ర వాహనాలు మరియు భారీ  వాహనాలు నిషేధం..! Tirupati Garuda Varadhi: ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుపతి పట్టణ వాసులతో పాటు నిత్యం ఇక్కడకు వచ్చే వేలాది మంది భక్తులకు ఇది ఒక విధంగా అసౌకర్యమే అయినప్పటికి…

Read More

జల్ జీవన్ మిషన్ కాలపరిమితి పెంపు

2028 వరకు పొడిగించిన కేంద్ర క్యాబినెట్ న్యూదిల్లీ: ఇంటింటికీ కొళాయి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకం అమలు కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. 2028 డిసెంబరు వరకు పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2019-2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలుకాని విషయాన్ని ప్రభుత్వం పరిగణనలో తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దీనిపై నిర్ణయం తీసుకుంది….

Read More

Rotten Eggs: కోడిగుడ్ల ధరలు తగ్గినా పిల్లలకు కుళ్లినవే పెడుతున్నారు.. ఎక్కడో ఈ వీడియో చూడండి | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 11, 2026 9:59 AM IST Rotten Eggs: రాష్ట్రంలో ఒక పక్క కోడిగుడ్ల ధర ఒక్కసారిగా పడిపోయిన పరిస్థితులు నెలకొంటుంటే, మరోపక్క అదే రాష్ట్రంలో వసతిగృహాల్లో విద్యార్థులకు కుళ్లిపోయిన కోడిగుడ్లు అందుతున్నాయి? దీంతో విద్యార్థులు ముందే చూసి మేల్కొన్నారు. + Rotten Eggs Rotten Eggs: రాష్ట్రంలో ఒక పక్క కోడిగుడ్ల ధర ఒక్కసారిగా పడిపోయిన పరిస్థితులు నెలకొంటుంటే, మరోపక్క అదే రాష్ట్రంలో వసతిగృహాల్లో విద్యార్థులకు కుళ్లిపోయిన కోడిగుడ్లు అందుతున్నాయి? దీంతో విద్యార్థులు…

Read More

Vijayawada: విజయవాడ, గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఇంటికి సరుకులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 11, 2026 7:02 AM IST మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అత్యంత వేగంగా, అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ క్విక్ కామర్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన సేవలను మరింత వేగవంతం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని కీలక నగరాలైన విజయవాడ, గుంటూరులలో సరికొత్త ‘ఫ్లిప్‌కార్ట్ మినిట్స్’ (Flipkart Minutes) సేవలను అధికారికంగా ప్రారంభించింది. మారుతున్న కాలానికి…

Read More

Fake Notes: వైజాగ్‌లో భారీగా నకిలీ నోట్ల పట్టివేత.. రూ. 36 లక్షల నకిలీ కరెన్సీ సీజ్.. 10 మంది అరెస్ట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 11, 2026 7:15 AM IST జగదాంబకూడలి ప్రాంతంలోని ఒక హోటల్‌ను వేదికగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. ఈ దాడిలో సుమారు రూ. 36 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ ముఠాకు చెందిన 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Fake Notes: విశాఖ నగరంలో నకిలీ నోట్ల చలామణి చేస్తున్న ఒక పెద్ద ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్…

Read More

Telangana News Updates: వడదెబ్బ పరిహారం పెంచిన ప్రభుత్వం.. బాధితులకు రూ.4లక్షలు |

AP News Updates: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వీరు దాదాపు 6 నెలల పాటూ పాలన సాగిస్తారు. లేదా ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యేవరకు ఈ విధుల్లో ఉంటారు. తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది. ఇందుకు సంబంధించి…

Read More