మెస్సీ, రొనాల్డో సరసన భారత మహిళా క్రికెటర్.. స్మృతి మంధానకు అరుదైన గౌరవం
టైమ్ 100 అత్యంత ప్రభావశీలుర జాబితాలో స్మృతి మంధానఈ ఘనత సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా గుర్తింపుభారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రఖ్యాత ఃటైమ్ః మ్యాగజైన్ 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన ‘క్రీడారంగంలో 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల్ణ జాబితాలో ఆమెకు చోటు దక్కింది. ఈ జాబితాలో స్థానం పొందిన ఏకైక భారత క్రీడాకారిణిగా స్మృతి నిలవడం విశేషం. ఈ ఘనతతో ఆమె…


