మెస్సీ, రొనాల్డో సరసన భారత మహిళా క్రికెటర్.. స్మృతి మంధాన‌కు అరుదైన గౌర‌వం

టైమ్ 100 అత్యంత ప్రభావశీలుర జాబితాలో స్మృతి మంధానఈ ఘనత సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా గుర్తింపుభారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రఖ్యాత ఃటైమ్ః మ్యాగజైన్ 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన ‘క్రీడారంగంలో 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల్ణ జాబితాలో ఆమెకు చోటు దక్కింది. ఈ జాబితాలో స్థానం పొందిన ఏకైక భారత క్రీడాకారిణిగా స్మృతి నిలవడం విశేషం. ఈ ఘనతతో ఆమె…

Read More

ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను నిలిపివేసిన ట్రంప్

ఇరాన్‌తో చర్చల్లో పురోగతి సాధించామని, పాకిస్థాన్ వంటి దేశాల అభ్యర్థన మేరకు కీలక నిర్ణయం తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హర్మూజ్ జలసంధిలో అమెరికా నేతృత్వంలో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు. అయితే, ఇరాన్‌పై విధించిన దిగ్బంధనం మాత్రం పూర్తిస్థాయిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్‌తో తుది ఒప్పందం దిశగా గణనీయమైన పురోగతి సాధించాం. పాకిస్థాన్,…

Read More

Drama at Collectorate | “23 ఏళ్లుగా తిరుగుతున్నా.. ఇంకెన్నాళ్లు?” అధికారులపై కారం చల్లిన వృద్ధురాలు!

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో లక్ష్మీతులసి అనే వృద్ధురాలు అధికారులపై కారం చల్లి నిరసన తెలపడం సంచలనం సృష్టించింది. నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన ఆమె భూమిని 2003లో రోడ్ల విస్తరణ కోసం ప్రభుత్వం తీసుకుంది. అయితే, గత 23 ఏళ్లుగా నష్టపరిహారం అందకపోవడంతో ఆమె కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం భూసేకరణ విభాగం అధికారులు ఆమెను పిలిపించి మాట్లాడారు. రికార్డులు పరిశీలించిన అధికారులు.. ఈ పరిహారం NHAI (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) చెల్లించాలని,…

Read More

తిరుపతిలో దారుణం.. నగల కోసం వృద్ధురాలి హత్య.. సొంతవాళ్లే చేశారని అనుమానాలు..! K Lakshmamma murder case in Tirupati police probe jewelry robbery. |

Last Updated:Mar 02, 2026 6:47 PM IST తిరుపతిలో కె. లక్ష్మమ్మ హత్య, 100 గ్రాముల బంగారు నగల దోపిడీ, కుటుంబ సభ్యులపై అనుమానాలు, పోలీసుల దర్యాప్తు, స్థానికుల్లో భయాందోళనలు కలిగించాయి. News18 తిరుపతిలో ఓ ఘటన తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. నగల కోసం ఓ వృద్ధురాలిని అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవపల్లె వీధిలో నివసిస్తున్న టీటీడీ రిటైర్డ్…

Read More

Deputy CM Bhatti Vikramarka Visits Tirumala Temple | శ్రీవారి సేవలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు.#BhattiVikramarka #tirumalatemple #tirumalanews Source link

Read More

Mini Mart: ఏపీ ప్రజల కోసం మినీ మార్టులు.. చౌకగా నాణ్యమైన సరుకులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మినీ మార్టులు అంటే ఏమిటి? ఇవి సాధారణ రేషన్ షాపుల కంటే ఆధునిక, చిన్న సైజు రిటైల్ అవుట్‌లెట్లు. నిత్యావసరాలు, పప్పులు, మిల్లెట్స్ అయిన రాగి, జొన్న, సజ్జలు ఇంకా ఆర్గానిక్ ఉత్పత్తులు, రైతు ఉత్పత్తులు తక్కువ ధరల్లో అందుబాటులో ఉంచే దుకాణాలు. మార్కెట్ ధరల కంటే భారీగా తక్కువ ధరల్లో కందిపప్పు, మినపపప్పు లాంటి నాణ్యమైన సరుకులు లభించేలా NCCF ద్వారా సరఫరా జరుగుతుంది. ఇవి ప్రజల రోజువారీ అవసరాలను సమర్థవంతంగా తీర్చే చిన్న సూపర్…

Read More

గుర్తు తెలియని దొంగల గుట్టు రట్టు.. రాజాం జంట చోరీ కేసులో మధ్యప్రదేశ్ నిందితుల అరెస్ట్..! Police Solve Twin Robbery Cases in Vizianagaram Rajam. |

Last Updated:Mar 06, 2026 2:19 PM IST విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 470 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. + రాజాంలో జంట చోరీ కేసులు ఛేదించిన పోలీసులు  విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో సంచలనం సృష్టించిన జంట చోరీ కేసులను పోలీసులు చివరకు ఛేదించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి…

Read More

Vizag: మాట్లాడాలని పిలిచి మట్టుబెట్టాడు.. సోదరిని వేధిస్తున్నాడనే కోపంతో బావను హతమార్చిన తమ్ముడు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 25, 2026 6:21 AM IST . “మాట్లాడుకుందాం రా” అని పిలిచి, అందరూ చూస్తుండగానే బావ గుండెల్లో కత్తి దింపి ప్రాణాలు తీసిన దారుణ ఘటన విశాఖలోని కైలాసపురంలో కలకలం సృష్టించింది. ప్రతీకాత్మక చిత్రం Vizag: కుటుంబ కలహాలు, సోదరిపై ఉన్న మితిమీరిన మమకారం ఒక వ్యక్తిని హంతకుడిగా మార్చింది. తన సోదరిని నిత్యం వేధిస్తూ, శారీరకంగా హింసిస్తున్నాడనే కోపంతో తమ్ముడు కన్నెర్ర చేశాడు. “మాట్లాడుకుందాం రా” అని పిలిచి, అందరూ చూస్తుండగానే…

Read More

మాది రైతు పక్షపాత ప్రభుత్వం : పొంగులేటి

తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండలో జరిగిన మెగా రైతు మేళాలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు పక్షపాత ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి గత ప్రభుత్వం పదేళ్ల సమయం తీసుకుందని… కానీ తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తూనే, రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేసిందని గుర్తుచేశారు.గత హయాంలో వరి వేస్తే…

Read More

Simhachalam: చందనోత్సవం వెళ్తున్నారా..? దర్శనం త్వరగా కావాలంటే ఇలా చేయండి..!

సింహాచలం చందనోత్సవం ఏప్రిల్ 20న, రాత్రి 1 గంటల నుంచి పూజలు, ఉచిత బస్సులు, ప్రత్యేక పార్కింగ్, లడ్డు ప్రసాదం, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు పూర్తయ్యాయి Source link

Read More