Murder Case: ఆరిలోవ మహిళ హత్య కేసులో విస్తుపోయే విషయాలు! 10 రోజుల పోలీసుల వేటలో దొరికిన అసలు దొంగ! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 23, 2026 7:55 PM IST ఆరిలోవ దుర్గా నగర్‌లో కాపు లక్ష్మి హత్య, దోపిడీ కేసును విశాఖపట్నం పోలీసులు పది రోజుల్లో ఛేదించి వంజరాపు శివ గంగరాజు అలియాస్ టాటా శివను అరెస్ట్ చేశారు. + వ్యసనాలు , బెట్టింగ్లో చేసిన అప్పులు తీర్చేందుకు మహిళను హత్య చేసిన యువకుడు విశాఖపట్నం నగరంలో సంచలనం సృష్టించిన ఆరిలోవ మహిళ హత్య, భారీ దోపిడీ కేసును పోలీసులు అత్యంత వేగంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి…

Read More

మార్కాపురం బస్సు ప్రమాదం కేసు… బస్సు యజమాని అరెస్ట్

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. 14 మంది ప్రాణాలను బలిగొన్న ఈ విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలడంతో, బస్సు డ్రైవర్ యువరాజుతో పాటు యజమాని హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్‌ను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు.ప్రస్తుతం వీరిద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ ముగిసిన అనంతరం కోర్టులో…

Read More

Sri Prasanna Venkateswara Swami Teppotsavam Accident in Nellore | తెప్పోత్సవంలో అపశృతి

నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం జరుగుతున్నప్పుడు భారీ అపశృతి చోటుచేసుకుంది. ఒకేసారి 80 మందికి పైగా భక్తులు తెప్పపైకి ఎక్కడంతో సామర్థ్యానికి మించి తెప్ప ఒకపక్క మునిగిపోయింది. భక్తులు నీళ్లలోకి పడిపోయారు, కానీ సన్నద్ధతతో మరియు ఒకరిని ఒకరు సహాయం చేస్తూ స్వామివారిని చేతులతోనే ఊరేగింపులో మోసుకున్నారు. Source link

Read More

Crime News: దారుణం.. 14 ఏళ్ల అమ్మాయిపై ఇద్దరు డ్రైవర్లు లైంగిక దాడి.. రాష్ట్రంలో మరో సంచలన కేసు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 5:47 PM IST ఈ ఘటనలో నిందితులు బాలికను ఒంటరిగా చూసుకుని దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. తరచూ వేధింపులు కొనసాగడంతో ఆమె గర్భవతి అయింది. ఇటీవల ఆరోగ్యం బాగాలేకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా…. News18 కర్నూలు జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. రోజూ పాఠశాలకు వెళ్లే 14 ఏళ్ల విద్యార్థినిని తీసుకెళ్లే ఆటోడ్రైవర్ ఆమెపై కోరికను పెంచుకుని, తరువాత తన…

Read More

Ugadi Brahmotsavam 2026: మలన్న దర్శనం కోసం ఎండలో వందల కిలో మీటర్ల కాలినడక.. శ్రీశైలంకి కన్నప్పలు |

Last Updated:Mar 14, 2026 10:54 PM IST Ugadi Brahmotsavam 2026: ఏపీలోని ద్వాదశ జ్యోతిర్గింగ క్షేత్రంగా శ్రీభ్రమరాంభిక మల్లికార్జునస్వామి కొలువైన ఆలయంగా విరాజిల్లుతోంది. అయితే ఏటా శివరాత్రి ఉత్సవాలతో పాటు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉగాది మహోత్సవాలు ఈఏడాది మార్చి 16 నుండి 20వ తేది వరకు కొనసాగుతాయి. + Ugadi Brahmotsavam 2026 Ugadi Brahmotsavam 2026: ఆంధ్రప్రదేశ్‌లోని ద్వాదశ జ్యోతిర్గింగ క్షేత్రంగా శ్రీభ్రమరాంభిక మల్లికార్జునస్వామి కొలువైన ఆలయంగా…

Read More

కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఘనారంభం.. ధ్వజారోహణంతో మొదలైన మహోత్సవాలు..! Sri Kadiri Lakshminarasimhaswami Temple 2026 Brahmotsavam begins. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Feb 28, 2026 10:51 PM IST శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. కందికుంట వెంకటప్రసాద్, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలు లోకకల్యాణం కోసం. + ధ్వజారోహణ కార్యక్రమం… శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 సంవత్సరానికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలకు శుభారంభం పలికారు. వేద మంత్రాల మధ్య అర్చకులు…

Read More

PM SHRI Scheme: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ న్యూస్.. వారికి రూ.10లక్షలు | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Feb 19, 2026 10:10 AM IST Government Schools: ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. PM SHRI Scheme Government Schools: ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అందుకు ప్రతిపాదనలు…

Read More

Special Bangles Tradition | లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆ గాజులు ప్రత్యేకం..| #local18V

భారతీయ సంస్కృతిలో గాజులు సౌభాగ్యానికి శుభానికి చిహ్నంగా భావిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు లేదా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు గాజులు ధరించడం ఒక ఆచారంగా వస్తోంది. ఇవి స్త్రీ శక్తికి గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయి.గాజులు మహిళల జీవితంలో కేవలం ఒక అలంకరణ వస్తువు మాత్రమే కాదు, వాటి వెనుక లోతైన సాంప్రదాయ, శాస్త్రీయ భావోద్వేగ కారణాలు ఉన్నాయి సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న మహిళలు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు గాజులు వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది…

Read More

శ్రీకాకుళంలో సేంద్రియ సంత.. రైతుల నుంచి నేరుగా ప్రజలకు ఆరోగ్యకర ఆహారం..! Srikakulam Sikkolu Haritha Mahotsavam Organic Fair Attracts Public. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 15, 2026 10:28 PM IST శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్‌లో సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో వారాంతపు సేంద్రియ సంత ప్రజలను ఆకట్టుకుంది. సంతలో రైతులు స్వయంగా పండించిన పంటలను నేరుగా ప్రజలకు అందించారు. + రెడ్ రైస్, బ్లాక్ రైస్, మిల్లెట్స్ ఉత్పత్తులతో ఆకట్టుకున్న సేంద్రియ మార్కెట్  శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్‌లో సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వారాంతపు సేంద్రియ…

Read More

ఇజ్రాయిల్ దాడిలో13 మంది పలస్తీనియన్ల మృతి

గజా: ఇజ్రాయిల్ వైమానిక దళం గజాపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 13 మంది పలస్తీనియన్లు మృతి చెందారు ఇద్దరు బాలురు, ఓ గర్భిణీ మహిళ, 9మంది పోలీసు అధికారులతో సహా 13 మంది చెందినట్లు తాజాగా గజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఆదివారం రాత్రి సెంట్రల్ గాజాలోని నుసెయిరాత్ పట్టణ శరణార్ధి శిబిరంలోని ఒక ఇంటిపై ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడిలో నలుగురుమతిచెందారు. వీరిలో 30 ఏళ్ల వయసున్న జంట, వారి పదేళ్ల కుమారుడు…

Read More