Severe Heatwave Grips Andhra Pradesh Districts |ఏపీలో భానుడి భగభగలు..బయటకు రావొద్దు..!?
పోలవరం సహా పశ్చిమగోదావరి జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎప్పుడూ లేనివిధంగా వడగాల్పులు ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాయి. Source link
పోలవరం సహా పశ్చిమగోదావరి జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎప్పుడూ లేనివిధంగా వడగాల్పులు ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాయి. Source link
మీన, సింహ రాశి వారికి పరిహారాలుమీన, సింహ రాశి వారు ప్రతిరోజూ ఉదయాన్నే త్వరగా నిద్రలేచి, ఉదయాన్నే వాకింగ్కు వెళ్లే పక్షులకు, ఆవులకు, కుక్కలకు ఆహారం పెట్టాలని పండిట్ దీప్లాల్ అన్నారు. దీనితో పాటు వారు తమ తల్లిదండ్రులకు, పేదలకు సేవ చేయాలి. ప్రతి సాయంత్రం శ్రీ హనుమాన్ ఆలయానికి వెళ్లి మల్లె నూనెతో దీపం వెలిగించాలి. దీంతో పాటు, కందిపప్పు , రెండు బెల్లం ఉండలు సమర్పించాలి. ఈ పరిహారంతో, హనుమంతుడు ప్రసన్నుడై, జీవితంలో వచ్చే…
Vizag Summer Best Places: విశాఖ అంటేనే సుందర సాగర తీరం గుర్తొస్తుంది. ఏ సీజన్లో వచ్చిన విశాఖ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా విశాఖకు సమ్మర్ టూరు ప్లాన్ చేసుకునే వారికి మంచి పర్యాటక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. Source link
Last Updated:Apr 19, 2026 3:36 PM IST చిత్తూరు దొడ్డిపల్లి జగనన్న లేఔట్లో గాయపడిన చిరుత పులి సంచారం కలకలం, కాలనీ భయంతో వణుకు, అటవీశాఖ అప్రమత్తం, తిరుపతి నుంచి రెస్క్యూ బృందం రానుంది + చిత్తూరు నగరంలో చిరుత కలకలం..! చిత్తూరు నగరంలో ఊహించని ఘటన కలకలం రేపుతోంది. నగర నడిబొడ్డునే చిరుత పులి సంచారం కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నగరానికి సమీపంలోని దొడ్డిపల్లి ప్రాంతంలోని జగనన్న లేఔట్లో గత మూడు…
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు అనారోగ్యంగా ఉండటంతో సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే కేసిరెడ్డి వెంకటరామిరెడ్డి స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇందులో సిద్దయ్య గుర్తుకు చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సదా వల్ల ప్రమాదవశాత్తు గాయపడడంతో, ఓదార్పు చేశారు. అదేవిధంగా పట్టణంలోని ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ కేతా లోకేష్ అనారోగ్యంతో బాధపడుతున్న వారి స్వగ్నానికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా శివరామ నగర్ ఓ చెందిన చందమూరి రాజగోపాల రెడ్డి తండ్రి అనారోగ్యంతో…
ముఖ్యమంత్రి రేసులో కేంద్రమంత్రిజేడీయూకు రెండు ఉపముఖ్యమంత్రి పదవులు? పట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళుతున్నారు. గురువారం రాజ్యసభకు ఆయన నామినేషన్ దాఖలు చేసేశారు. నితీష్ కుమార్ అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లిపోవడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి ముఖ్యమంత్రి పీఠం బీజేపీకే దక్కుతుందని జేడీయూ వర్గాలు తెలిపాయి. రెండు ఉపముఖ్యమంత్రి పదవులు మాత్రం జేడీయూకు దక్కుతాయని ఆ…
Last Updated:Feb 19, 2026 10:10 AM IST Government Schools: ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. PM SHRI Scheme Government Schools: ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అందుకు ప్రతిపాదనలు…
Last Updated:Mar 25, 2026 11:03 PM IST జీవీఎంసీ Waste to Wonder Championship ద్వారా స్క్రాప్తో శిల్పాలు సృష్టించి Brand Vizag Green Vizag లక్ష్యాలతో విశాఖ నగర సౌందర్యం పెంచే వినూత్న పోటీలు. జీవీఎంసీ “వేస్ట్ టు వండర్” ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం.. జీవీఎంసీ అన్ని జోన్లల విశాఖ నగరాన్ని సృజనాత్మకతతో పాటు పర్యావరణ పరిరక్షణలో ముందంజలో నిలిపే లక్ష్యంతో జీవీఎంసీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వేస్ట్ టు వండర్…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నో పోరాటాలు*వర్గ దృక్పథంతో ఉద్యమాలు*రేపటి నుంచి తిరుపతిలో 18వ రాష్ట్ర మహాసభలు (విశాలాంధ్ర-తిరుపతి) చరిత్ర అంటే కేవలం రాజుల విజయగాథలు మాత్రమే కాదు… చెమట చిందించి సమాజ చక్రాన్ని నడిపే శ్రామికుడి పోరాట పటిమ కూడా. ఉమ్మడి చిత్తూరు జిల్లా సామాజిక, రాజకీయ పరిణామ క్రమంలో ఏఐటీయూసీ నిర్వహించిన పాత్ర అద్వితీయం. దశాబ్దాల కాలంగా ఈ జిల్లాలో ఎర్రజెండా నీడన సాగిన కార్మికోద్యమాలు కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే కాకుండా, ఆత్మగౌరవం, సామాజిక…
Last Updated:Apr 22, 2026 2:30 PM IST తూర్పుగోదావరిలో నల్లజర్ల దగ్గర వీరవల్లి టోల్గేట్ వద్ద కారు 500 మీటర్ల బోర్డును ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన చాపర్ల రాజు సహా ముగ్గురు మృతి, ఒకరు తీవ్ర గాయాలు + ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి ఒక క్షణం నిద్రమత్తు.. జీవితాంతం మిగిలే విషాదంగా మారింది. గమ్యానికి చేరడానికి ఇంకో కొద్ది దూరమే మిగిలి ఉండగా, ఒక చిన్న నిర్లక్ష్యం ఒకే కుటుంబాన్ని…