కిడ్నీ బాధితులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి..

ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం;; కిడ్నీ బాధితులు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధను వహించాలి అని ప్రభుత్వాసుపత్రి కమిటీ సభ్యులు సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోతుకుంట రోడ్డు వద్ద గల డయాలసిస్ ఆసుపత్రి కేంద్రంలో ప్రపంచ మూత్రపిండముల దినోత్సవం (వరల్డ్ కిడ్నీ డే) రోగుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణములో కిడ్నీ తో వేసిన ముగ్గులు, బొమ్మలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య…

Read More

Tiger: ఆ శివాలయంలో పెద్దపులి.. భయంతో వణికిపోతున్న గ్రామస్తులు.. అధికారులు అలర్ట్..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 13, 2026 3:10 PM IST గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం భయాందోళనలు రేపుతోంది. Sri Veera Venkata Satyanarayana Swamy Temple సమీపంలో కనిపించిన ఈ పులి, గ్రామాల్లో సంచరిస్తోంది. + అన్నవరం కు 20 కిలోమీటర్ల దూరంలో అందరూ చూస్తుండగా రోడ్డు దాటిన పెద్దపులి ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేపుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఈ పెద్దపులి కదలికలు కలకలం రేపుతున్నాయి. తాజాగా పట్టపగలు…

Read More

నెలసరి సెలవులు ఇస్తే మహిళలకు ఉద్యోగాలు ఎవరిస్తారు?

: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలునెలసరి సెలవును (Menstrual Leave) తప్పనిసరి చేస్తే అది మహిళల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనం అలాంటి చట్టాలు చేస్తే.. కంపెనీలు మహిళలను తీసుకోవని అభిప్రాయపడింది. ఇలాంటి సెలవులను చట్టబద్ధం చేయడం వల్ల మహిళా సాధికారతకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది. పీరియడ్స్ లీవ్ ఇవ్వాలని మేము చట్టం చేస్తే.. రేపు మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారు…

Read More

Development Works: శ్రీ సత్య సాయి జిల్లాలో అభివృద్ధి పర్వం.. రూ. 3,369 కోట్లతో మారుతున్న రూపురేఖలు! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 13, 2026 1:37 PM IST శ్రీ సత్య సాయి జిల్లా అభివృద్ధి కోసం రూ. 3,369 కోట్లతో ప్రాజెక్టులు వేగవంతం. కలెక్టర్ శ్యాం ప్రసాద్ నేతృత్వంలో మౌలిక సదుపాయాల కల్పన, పాడి రైతుల ఆదాయం పెంపు. రూ..3369 కోట్లతో శ్రీ సత్య సాయి జిల్లాలో అభివృద్ధి పనులు… శ్రీ సత్య సాయి జిల్లా సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన, రవాణా సౌకర్యాల మెరుగుదల, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా…

Read More

తణమూల్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని రాష్ట్రపతి

న్యూదిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరిన తృణమూల్ నేతలకు చుక్కెదురైంది. సమయాభావం వల్ల వారిని రాష్ట్రపతి కలవడం సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమబెంగాల్‌లో ఆదివాసీలకు అందుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రపతికి తెలియజేసేందుకు 12 మంది సభ్యులతో కూడిన టీఎంసీ బృందం అనుమతి కోరగా.. ఈ మేరకు సమాధానం వచ్చింది. అయితే, వచ్చే వారం అయినా తమకు రాష్ట్రపతి సమయం కేటాయించాలని కోరుతూ ఆ బృందం మరో లేఖను రాష్ట్రపతి భవన్‌కు పంపించినట్లు…

Read More

LPG Price Hike: గ్యాస్ సిలిండర్ ధరలు మరింత పెరుగుతాయా? కేంద్రం ప్లాన్ ఎలా ఉంది? |

ఇప్పుడు మన ఇళ్లలో సిలిండర్ కొంటే.. మన జేబుల్లోంచీ రూ.60లు అదనంగా వెళ్లిపోతున్నాయి. ఇది ఎవరి పాపం? దీనికి ఎవరు బాధ్యులు? ఇరాన్ మన పక్కన లేదు. మనకు దాదాపు 3వేల కిలోమీటర్ల అవతల ఉంది. కానీ మనకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు దొరకట్లేదు. మనం ఇప్పుడు ఏదైనా హోటల్‌కి వెళ్లి దోసె ఆర్డర్ ఇస్తే.. “సారీ సార్, గ్యాస్ లేదు” అని వినాల్సి వస్తోంది. సిలిండర్లకు ఇలా విపరీతంగా కొరత ఉన్నప్పటికీ.. గుడ్ న్యూస్ ఒకటుంది….

Read More

కాంగ్రెస్ నేతల మధ్య లేఖల యుద్ధం

పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకుంటున్న అయ్యర్, థరూర్ న్యూదిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నేతలు పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. సీనియర్ నేతలు మణిశంకర్ అయ్యర్, శశిథరూర్ బహిరంగ లేఖల రూపంలో తాజాగా పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. థరూర్‌తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకుంటున్నట్లు అయ్యర్ పేర్కొనగా.. ఆయన తీరును థరూర్ తీవ్రంగా తప్పుబట్టారు. థరూర్‌కు అయ్యర్ రాసిన బహిరంగ లేఖ ఓ మ్యాగజీన్‌లో ఇటీవల ప్రచురితమైంది. ఈ నెల 6న థరూర్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ… ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్…

Read More

Grah Gochar 2026: మార్చి 15 నుండి గ్రహాల రాజు ఈ 3 రాశుల పట్ల దయ చూపిస్తాడు.. వీళ్లకి అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది |

ఈ 3 రాశుల వారి జీవితాల్లో వెలుగు..మిథునం: ఈ రాశిలో సూర్యుని సంచారము చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సానుకూల ఫలితాలను తెస్తుంది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న విభేదాలు, వివాదాలు క్రమంగా పరిష్కారమవడం ప్రారంభమవుతుంది, ఇంట్లో ప్రశాంతమైన , ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరిగే సూచనలు ఉన్నాయి. భూమి లేదా ఆస్తి లాభాలు పొందే అవకాశం ఉండవచ్చు. కొత్త వాహనం కొనాలనే కోరిక కూడా నెరవేరవచ్చు. ప్రయాణ…

Read More

అమెరికా సామ్రాజ్యవాద దుశ్చర్యల్ని ఖండించండి – Visalaandhra

. ప్రపంచశాంతి ఉద్యమంలో ప్రజలు కలిసి రావాలి. వామపక్ష నేతల పిలుపు. ఇరాన్‌పై అమెరికా`ఇజ్రాయిల్ దాడులను వ్యతిరేకిస్తూ నిరసన విశాలాంధ్రవిజయవాడ: సామ్రాజ్యవాదంతో అనేక దేశాలపై దాడులకు పాల్పడుతున్న అమెరికా దుశ్చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, ప్రపంచ శాంతి కోసం వామపక్షాలు చేస్తున్న ఉద్యమాలకు ప్రజలు కలిసి రావాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు ఎగుమతులు చేస్తున్నాయని, అణుబాంబులు ఉన్నాయనే కుంటిసాకులతో స్వప్రయోజనాల కోసం అమెరికా విచక్షణారహితంగా చిన్న చిన్న దేశాలపై దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. ఇరాన్‌పై అమెరికా,…

Read More

Music Director Thaman And Director Bobby Visit Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో థమన్, బాబీ

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మరియు టాలీవుడ్ డైరెక్టర్ బాబీ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.#Thaman #DirectorBobby #TirumalaTemple Source link

Read More