QR Codes for Every House: ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. టెక్నాలజీని వాడేస్తోందిగా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 28, 2026 9:14 AM IST QR Codes for Every House: సీఎం చంద్రబాబు ఇదివరకు తాను మాత్రమే టెక్నాలజీ గురించి ఆలోచించేవారు. ఇప్పుడు రూట్ మార్చారు.. ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇదీ మంచిదే. ప్రజలు టెక్నాలజీని వాడేసుకొని.. ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. మరి కొత్త ప్లాన్ ఏంటి? ఇంటింటికీ క్యూఆర్ కోడ్ సీఎం చంద్రబాబు తాను తినేందుకు ఆహారం, నీరు లేకపోయినా ఏమాత్రం ఫీలవ్వరు కానీ టెక్నాలజీ లేకపోతే చాలా…

Read More

మాకు ఎవరి అవసరమూ లేదు..

: ట్రంప్ ఇరాన్ ఆక్రమణలో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత సన్నిహిత మిత్రదేశాలు సైతం ఈ యుద్ధంలోకి నేరుగా దిగేందుకు ఇష్టపడటం లేదు. దీనిపై స్పందించిన ట్రంప్,మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు ఎవరి అవసరం లేదు. ప్రపంచంలో మాదే అత్యంత శక్తిమంతమైన దేశం అని వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ఈ యుద్ధంలోకి తమ దేశాన్ని లాగడం…

Read More

అస్వస్థతలో యనమల.. ఫోన్ చేసిన చంద్రబాబు.. ఆరోగ్యంపై కీలక అప్‌డేట్..!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరి స్టంట్ చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుండగా, పార్టీ నేతలు, అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. Source link

Read More

జలధారతో సంగాల చెరువుకు నీరందేలా చేద్దాం..పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర ధర్మవరం : జల ధారతో సంఘాల చెరువుకు నీళ్లు అందేలా చేస్తామని పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు చిత్రావతి నాలాను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాలాలో పూడికతీత పనులు చేపట్టే విధంగా ప్రతిపాదన చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ఇలాంటి మేలు జరుగుతాయని వారు స్పష్టం చేశారు. జలధార కార్యక్రమం ద్వారా ఈ సారి సంగాల చెరువుకు ఖచ్చితంగా నీరందించేలా చూస్తామని తెలిపారు. పరిజలధార-నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత…

Read More

ఆర్బీఐ డెడ్‌లైన్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి

ఇవాళ‌ ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ బలపడింది. ఉదయం రూపాయి దాదాపు 10 పైసలు లాభపడి 92.57 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం ముగింపు ధర 92.66గా ఉంది. బ్యాంకులు తమ ఆర్బిట్రేజ్ పొజిషన్లను రద్దు చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధించిన గడువు నేటితో ముగియనుండటమే ఇందుకు ప్రధాన కారణం.ఆఫ్‌షోర్ నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ (ఎన్‌డీఎఫ్‌) మార్కెట్‌లో బ్యాంకుల మితిమీరిన లావాదేవీలను నియంత్రించేందుకు ఆర్బీఐ గత నెలలో కీలక…

Read More

Fan Tips: వేసవిలో ఫ్యాన్ నుంచి వేడి గాలి వస్తోందా..? ఈ సింపుల్ చిట్కాలతో మీ గది కూల్ అవుతుంది..!

వేసవిలో ఏసీకి బదులుగా ఫ్యాన్ గాలి చల్లగా రావాలంటే రెక్కల శుభ్రత, కోణం, కండెన్సర్, క్రాస్ వెంటిలేషన్, ఐస్ ట్రిక్ వంటి చిట్కాలు కూన దాసు సూచనలు. Source link

Read More

Srisailam Temple: మయూర వాహనంపై శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునుల విహారం.. విశేషాలివే.. |

Last Updated:Feb 12, 2026 10:21 AM IST శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మయూర వాహన సేవ, కళాకారుల ప్రదర్శనలు, భక్తుల ఉత్సాహం, రమేష్ నాయుడు, శ్రీనివాసరావు పాల్గొనడం విశేషం. + మయూర వాహనంపై భ్రమరాంబా మల్లికార్జునుల విహారం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో పులకించిపోతోంది. లోకారాధ్యుడైన శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబా దేవి అమ్మవార్ల దివ్య సన్నిధిలో బ్రహ్మోత్సవాలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. బుధవారం రాత్రి అత్యంత వైభవంగా…

Read More

క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం:: క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ శ్రేయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల అవగాహన కొరకు పట్టణములో పలుచోట్ల ర్యాలీనిర్వహించారు. తదుపరి వారు మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా క్షయ వ్యాధి అనుమానితులను ప్రభుత్వ ఆసుపత్రికి మందుల కొరకు పంపాలని,…

Read More

AP Ugadi 2026: ఏపీలో పేదలకు ఉగాది కానుక.. 2.5 లక్షల ఇళ్లు.. 6 శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు

AP Ugadi 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీదీ ఓ ప్లాన్ ప్రకారం చేస్తోంది. తెలుగువారి పండుగ అయిన ఉగాది నాడు ఏదైనా గొప్ప పని చేస్తే.. అది అందరికీ నచ్చుతుంది. అందుకే ప్రభుత్వం ఉగాదిని ఉపయోగించుకొని.. ఆరు మంచి పనులు చెయ్యడానికి రెడీ అయ్యింది. అవేంటో చూద్దాం. Source link

Read More

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి సన్మానం

రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నీలకంఠాపురం తిప్పేస్వామివిశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా నీల కాంటాపురం తిప్పేస్వామి ఎన్నికైన సందర్భంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కలిసి ఘనంగా సత్కరించారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నీలకంఠాపురం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం స్టేట్ ఎస్సీ సెల్ కార్యదర్శి ఎమ్.చౌడప్ప, స్టేట్ ఎస్టీ సెల్ జాయింట్ సెక్రెటరీ దేవరకొండ రమేష్,ధర్మవరం పట్టణ ఎస్.ఎస్సి సెల్ అధ్యక్షులు నరసింహులు, సాకే రాంగోపాల్ రామాంజనేయులు,మడకశిర తాలూకా క్రిస్టియన్…

Read More