కార్మికులు రాజకీయ చైతన్యంతో ఉద్యమించాలి – Visalaandhra

తిరుపతిలో జరిగే ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం పోరాడుతూనే రాజకీయ చైతన్యంతో ప్రభుత్వాల తీరుపై ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ తిరుపతి నగర పదవ మహాసభలు స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో కె వై రాజా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ…

Read More

Tribal Welfare: ఏపీలో ఆదర్శ కలెక్టర్.. ఆయన వస్తే గిరిపుత్రులు ఎదురెళ్లి మళ్లీ స్వాగతం పలుకుతారు ఎందుకో తెలుసా | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 9:20 PM IST రంపచోడవరం పోలవరం జిల్లా యువ కలెక్టర్ దినేష్ కుమార్ పేదలతో మమేకమై సమస్యలు పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు, వృద్ధురాలి గ్యాస్ సమస్యను వెంటనే పరిష్కరించమని ఆదేశించారు + ఆకలెక్టర్ వస్తే గిరిపుత్రులు ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు ఎందుకో తెలుసా కొంతమంది అధికారులను చూస్తే వయసుతో సంబంధం లేకుండా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఒక్కొక్కరిని చూస్తే ఈయన ఇంతే అన్న విధంగా మనసులో ఆయన గురించి…

Read More

భూముల ఉన్న వారికి సీఎం తీపి కబురు.. ఇక మీ సమస్యలు తీరినట్లే.. ఇది కదా కావాల్సింది… | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 3:18 PM IST గతంలో అమల్లోకి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసినట్లు గుర్తు చేశారు. భూమి రికార్డులు ఎలాంటి మార్పులు లేకుండా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. AP CM Chandrababu Naidu Announces Relief for Landowners New QR Code Pattadar Passbooks to Resolve Land Issues ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో…

Read More

Mother And Son Achieve Success Together | ఒకేసారి పదోతరగతి పాస్ అయిన తల్లి, కొడుకు

పాలకొల్లు ప్రాంతానికి చెందిన తల్లి లక్ష్మీలహరి తన కుమారుడు విజయ్తో కలిసి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలు రాసి ఇద్దరూ ఉత్తీర్ణులై భావోద్వేగానికి గురయ్యారు. Source link

Read More

QR Codes for Every House: ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. టెక్నాలజీని వాడేస్తోందిగా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 28, 2026 9:14 AM IST QR Codes for Every House: సీఎం చంద్రబాబు ఇదివరకు తాను మాత్రమే టెక్నాలజీ గురించి ఆలోచించేవారు. ఇప్పుడు రూట్ మార్చారు.. ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇదీ మంచిదే. ప్రజలు టెక్నాలజీని వాడేసుకొని.. ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. మరి కొత్త ప్లాన్ ఏంటి? ఇంటింటికీ క్యూఆర్ కోడ్ సీఎం చంద్రబాబు తాను తినేందుకు ఆహారం, నీరు లేకపోయినా ఏమాత్రం ఫీలవ్వరు కానీ టెక్నాలజీ లేకపోతే చాలా…

Read More

Vadapalli Venkanna Swamy Temple | రికార్డు స్థాయిలో వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం | #local18V

ఏపీలో మరోతిరుపతిగా పేరుగాంచిన కోనసీమ వాడపల్లి చందన రూపుడైన వెంకటేశ్వరస్వామికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది, గత 27 రోజులకు గాను 1 కోటి 80 లక్షలకు పైగా ఆదాయం సమకూర్నట్లుగా దేవస్థానం అధికారులు వెల్లడించారు, నిజానికి మహాలక్ష్మిదేవి స్వామి వారికి సిరులు కురిపిస్తుంది అన్నవిధంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆదాయం ప్రతి మాసానికి పెరిగిపోతూ వస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఆదాయ వివరాలు, బంగారం, వెండి, వివరాలు ఏవిధంగా ఉన్నాయి భక్తులు ఏమంటున్నారు ఒకసారి క్లుప్తంగా చూద్దాం…

Read More

పెట్రోల్ ధరల పెంపుపై రేవంత్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ

సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇంధన ధరల పెంపు అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా…

Read More

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరిగిన ముఖ్యమైన పది వార్తలు.

ఈరోజు ముఖ్యమైన వార్తలు: ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన పది వార్తలను మీ కోసం అందిస్తున్నాము. తెలుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఇందులో పొందుపరచడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. తాజా సమాచారం కోసం నిరంతరం వార్తా ప్రవాహాన్ని గమనించవచ్చు. ఈ వార్తలు ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించడానికి, చర్చించడానికి ఒక వేదికగా ఉపయోగపడతాయి. మరింత సమాచారం కోసం వేచి చూడండి.

Read More

Tirumala Temple: వేల కి.మీ పాదయాత్ర చేస్తూ శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఇద్దరు యువకులు.. ఎందుకు చేశారో తెలుసా |

Last Updated:May 22, 2026 11:23 AM IST Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది, సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటలు పడుతోంది. పర్యావరణ చైతన్యంతో రాజ్వీర్ సింగ్, సౌరభ్ దేవాంగన్ వేల కిలోమీటర్లు నడిచి శ్రీవారి దర్శనం చేశారు + News18 దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తరలివస్తుండటంతో ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కలిసి రావడంతో తిరుమలలో భక్తుల…

Read More

ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. పూర్తిగా నిలిచిన ఉత్పత్తి .. భారత్‌పై తీవ్ర ప్రభావం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఖతార్‌లోని అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ప్లాంట్ అయిన రాస్ లఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లు అల్లకల్లోలంగా మారాయి. ఈ దాడితో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో అమెరికా ఆస్తులతో పాటు, ఇంధన ఉత్పత్తి…

Read More