Top 10 News Today: ఈరోజు టాప్ 10 తెలుగు వార్తలు మీకోసమే.. న్యూస్18 తెలుగు ప్రత్యేకం

Top 10 News Today: మార్చి15 టాప్ 10 వార్తలు చూద్దాం. తెలుగు రాష్ట్రాలు, జాతీయం, అంతర్జాతీయ వార్తలు తెలుసుకుందాం. న్యూస్18 తెలుగు మీ కోసం టాప్ టెన్ వార్తలను క్లుప్తంగా అందిస్తోంది. Source link

Read More

పోక్సో కేసుల్లో విజయనగరం జిల్లా టాప్.. ఆరు నెలల్లోనే 17 మందికి శిక్షలు..! 17 convicted in POCSO cases in Vizianagaram district says SP Damodar. |

Last Updated:Mar 15, 2026 4:10 PM IST విజయనగరం ఎస్పీ దామోదర్, బాలికలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోక్సో కేసుల్లో 17 నిందితులకు శిక్షలు విధించామని చెప్పారు. పోక్సో శిక్షల్లో రాష్ట్రంలో మొదటి స్థానం విజయనగరం విజయనగరం జిల్లాలో బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ తెలిపారు. పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసులను అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని వేగంగా…

Read More

SSC Public Exams: రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 15, 2026 2:57 PM IST జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని డీఈఓ తెలిపారు. 129 కేంద్రాలు, 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. 23,095 మంది విద్యార్థులు హాజరవుతారు. News18 జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి (ఎస్ఎస్సీ) పబ్లిక్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రాజేంద్రప్రసాద్ లోకల్…

Read More

Grand Celebration of Srinivasa Kalyanam | 40 గ్రామాల భక్తులతో ఘనంగా శ్రీనివాస కళ్యాణం | #local18V

కాకినాడజిల్లా తుని మండలం మర్లపాడు గ్రామంలో శ్రీ గోదాదేవి మహాలక్ష్మి సమేత శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఏడవ వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశ్వహిందూ భజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణాని జగంపేటమండలం తాళ్లూరు జీయాఆర్ మఠం 11వ మఠాధిపతి శ్రీమాన్ పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యుల పర్యవేక్షణలో జరిగింది.#SrinivasaKalyanam #LordVenkateswara #Ap news Source link

Read More

Kitchen Tips: పిండిలో పురుగులు పడుతున్నాయా? ఇలా చేస్తే రూపాయి ఖర్చు లేకుండా పోతాయి.. ఎప్పటికీ రావు

ఇంట్లో పిండి పదార్థాలకు పురుగులు పట్టకుండా, ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సులభమైన సహజ సిద్ధమైన చిట్కాలు తెలుసుకోండి.. Source link

Read More

రైతుల హక్కులు కాల రాస్తున్న మోదీ

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం దిల్లీ: అమెరికా ప్రయోజనాల కోసం రైతుల హక్కులను మోదీ ప్రభుత్వం కాల రాస్తోందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా ప్రయోజనాల కోసం రైతులను దెబ్బ తీస్తున్నారని ధ్వజమెత్తారు. పంటలకు కనీస మద్దతు ధరలకు సంబంధించి రైతులకు ఇచ్చిన వాగ్దానాలను ప్రధాని మోదీ ప్రభుత్వం నెరవేర్చడంలేదని మండిపడ్డారు. సొంత ప్రయోజనాల కోసం దేశ వ్యవసాయాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందని ఆరోపించారు. కనీస మద్దుతు ధర(ఎమ్మెస్పీ) గురించి…

Read More

ప్రాణం తీసిన బైక్ పొగ.. ఒకే ఇంట్లో నలుగురు మృతి.. అన్నమయ్య జిల్లాలో విషాదం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 15, 2026 12:24 PM IST Andhra Pradesh: బైక్ పొగ వల్ల ప్రాణాలు పోవడం ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఘటన మన అన్నమయ్య జిల్లాలోనే జరిగింది. ఏకంగా నలుగురి ప్రాణాలు పోవడం అంటే మామూలు విషయం కాదు. పెను విషాదం. ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రాణం తీసిన బైక్ పొగ ఆంధ్రప్రదేశ్.. అన్నమయ్య జిల్లా.. పుంగనూరులో ఈ విషాదం జరిగింది. ద్విచక్రవాహనం (బైక్) నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే…

Read More

కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోంది

అసోం, కోల్‌కతా సభలో కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విసుర్లు కోల్‌కతా: యుద్ధాల ప్రభావం ప్రజలపై తక్కువగా పడేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుండగా… కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ భయాందోళనలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో శనివారం ప్రధాని పర్యటించారు. పశ్చిమ బెంగాల్‌లో రూ.18,680 కోట్ల విలువైన రవాణా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను.. అసోంలో రెండు రోజుల్లో మొత్తం రూ.47,800 కోట్ల ప్రాజెక్టులను ఆవిష్కరించారు….

Read More

Child dies amid couple dispute tragedy | భర్తకు భార్య స్కెచ్.. ఆ ఆస్కెచ్‌లో చిన్నారి మృతి

ఏలూరు సమీపంలో భార్యాభర్తల గొడవలో భర్తను బెదిరించేందుకు తల్లి కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపింది, తెలియక తాగిన ఐదేళ్ల చిన్నారి రితికశ్రీ మరణించడంతో గ్రామం విషాదంలో మునిగింది. Source link

Read More

Bird Conservation: బంగారు పిచ్చుకలను ఎప్పుడైనా చూశారా? అవి లేకపోతే పర్యావరణానికి ఎంత ముప్పు తెలుసా.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 15, 2026 6:14 AM IST బంగారు పిచ్చుకల పరిరక్షణ కోసం గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ కార్యదర్శి జె.వి. రత్నం పిలుపునిచ్చారు. సబ్బవరం మండలంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. + బంగారు పిచ్చుకలు కాపాడుకుందాం..! అవి లేకపోతే పర్యావరణానికె ముప్పు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న పక్షులలో ‘బంగారు పిచ్చుకలు’ (గోల్డెన్ స్పారోస్) ముఖ్యమైనవి. అయితే, ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, వ్యవసాయ పద్ధతుల కారణంగా ఈ పిచ్చుకల…

Read More