శ్రీకాకుళంలో సేంద్రియ సంత.. రైతుల నుంచి నేరుగా ప్రజలకు ఆరోగ్యకర ఆహారం..! Srikakulam Sikkolu Haritha Mahotsavam Organic Fair Attracts Public. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 15, 2026 10:28 PM IST శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్‌లో సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో వారాంతపు సేంద్రియ సంత ప్రజలను ఆకట్టుకుంది. సంతలో రైతులు స్వయంగా పండించిన పంటలను నేరుగా ప్రజలకు అందించారు. + రెడ్ రైస్, బ్లాక్ రైస్, మిల్లెట్స్ ఉత్పత్తులతో ఆకట్టుకున్న సేంద్రియ మార్కెట్  శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్‌లో సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వారాంతపు సేంద్రియ…

Read More

దేశంలోనే అతి పెద్ద టమోటా మార్కెట్.. మదనపల్లి యార్డు ప్రత్యేకత ఇదే..! Madanapalle Tomato Market Largest Tomato Market in India for 56 Years. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 15, 2026 10:41 PM IST Madanapalle Tomato Market చిత్తూరు జిల్లాలో 56 ఏళ్లుగా టమోటా క్రయవిక్రయాలకు ప్రసిద్ధి. 18 ఎకరాల్లో విస్తరించి, 200 వ్యాపారులు, 3000 కార్మికులు పనిచేస్తున్నారు. భవిష్యత్తులో 50 ఎకరాల విస్తరణ ప్రణాళిక. + దేశంలోనే అతి పెద్ద మార్కెట్ యార్డ్ ఇదే….ఇక్కడ అదే ప్రసిద్ధి ప్రత్యేకతలు అదుర్స రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి ప్రజలకు అందించే మార్కెట్ అంటే సాధారణంగా కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు…

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య – Visalaandhra

విశాలాంధ్ర గుంతకల్లు: అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కసాపురం రూరల్ ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా హాలహర్వి గ్రామానికి చెందిన రైతు కురువ రామిరెడ్డి (భార్య సుజాత)కు ఒక కుమారుడు ఉన్నాడు.వ్యవసాయం కలిసి రాకపోవడంతో రామిరెడ్డి సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. తన భూమిని కౌలుకు ఇచ్చి గుంతకల్లు పట్టణంలోని సంతోష్ నగర్‌లో కుటుంబంతో నివసిస్తూ జీవనం…

Read More

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ‘హై అలర్ట్’.. రాబోయే 72 గంటలు బీభత్సమే! |

భారతీయ వాతావరణ కేంద్రం, desweather.ap.gov.inలో తెలిపిన ప్రకారం, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆకాశం మేఘామృతమై వర్షం కురిసే సూచనలు కనిపించాయి. అనకాపల్లి, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో చెదురుమదురు వర్షం పడింది. ఈ అకాల వర్షాలకు కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బ తినే అవకాశం ఉందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. Source link

Read More

కుందుర్పిలో విషాదం.. లారీ కింద పడి కూలీ మృతి

విశాలాంధ్ర కళ్యాణదుర్గం టౌన్… కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కుందుర్పి మండలం కదరంపల్లి గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బోర్ వెల్ కూలీ సంతురాం (35) మృతి చెందాడు. వివరాల ప్రకారం.. గత కొన్ని నెలలుగా బోర్ వెల్ లారీలో కూలీగా పనిచేస్తున్న సంతురాం, పని నిమిత్తం గ్రామానికి వచ్చాడు. ఈ సమయంలో డ్రైవర్ శ్రీశైలం నిర్లక్ష్యంగా లారీని నడపడంతో సంతురాం వాహనం కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ…

Read More

Kidney Disease: కాళ్లు తరచూ వాచుతున్నాయా..? జాగ్రత్త.. ఇది కిడ్నీ వ్యాధికి తొలి సంకేతం కావచ్చు..!

మూత్రపిండాల వ్యాధి ప్రారంభ దశల్లో లక్షణాలు స్పష్టంగా కనిపించవు. కాళ్ల వాపు, నాడీ మార్పులు వంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే పరీక్షలు చేయించుకోవాలి. Source link

Read More

వైసిపి నేత ఇఫ్తార్ విందు..

విశాలాంధ్ర-తాడిపత్రి: రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్న ఉపవాస దీక్షకులకు ఆదివారం ఫయాజ్ భాషా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్ భాష తన స్వగృహంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫయాజ్ భాష మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షకులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తానని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత…

Read More

Tiger: అన్నవరం పరిసరాల్లో పెద్దపులి.. ఈ రాత్రి అత్యంత కీలకం అంటున్న అధికారులు..!

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అధికారులు భక్తులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. Source link

Read More

Mega Job Fair: చేతిలో డిగ్రీ ఉందా? అయితే రేపే మీకు ఉద్యోగం రావడం పక్కా! వెంటనే అప్లై చేయండి

విజయనగరం జిల్లా బొబ్బిలిలో గోకుల్ ఫార్మసీ కాలేజీలో 16వ తేదీన దివీస్ లేబొరేటరీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. 2022-2026 విద్యార్థులకు, ఫార్మసీ, కెమిస్ట్రీ, ఇంజినీరింగ్ అభ్యర్థులకు మంచి అవకాశం. Source link

Read More

గ్యాస్ సిలిండర్ల కొరత కొనసాగుతోంది; వినియోగదారులు నిత్యావసరాల కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ లభ్యత ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. ఒకప్పుడు కరోనా సమయంలో ఎదురైన పరిస్థితులు ఇప్పుడు గ్యాస్ కొరతతో మళ్ళీ తలెత్తుతున్నాయి. గ్యాస్ సిలిండర్ కోసం కుటుంబాలు తీవ్రంగా ప్రయత్నించవలసి వస్తోంది. సిలిండర్ కోసం ప్రజలు ఓ చిన్న యుద్ధం చేయాల్సి వస్తోంది. సహనం శిథిలమవుతోందని, ఓపిక నశిస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇతరుల సమస్యల వల్ల మనం ఎందుకు ఇబ్బంది పడాల్సి…

Read More