Banana: ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తింటున్నారా.. వైద్యులు చెబుతున్న నిజాలు తెలుసుకుంటే షాక్ అవుతారు..!

ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు తింటే శక్తి, జీర్ణక్రియకు మేలు, కానీ ఇనుము తక్కువవారికి, సున్నిత జీర్ణవ్యవస్థ ఉన్నవారికి సమస్యలు రావచ్చని డాక్టర్ సురేష్ హెచ్చరిక Source link

Read More

Vijayawada Gold Silver Rates: పెళ్లిళ్ల సీజన్‌లో ఊరట.. విజయవాడలో మళ్ళీ నేలచూపులు చూస్తున్న బంగారం, వెండి ధరలు!

అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల గత ఏడు రోజుల్లోనే ఇది అతిపెద్ద ఏకదిన పతనంగా నమోదైంది. విజయవాడ బులియిన్ మార్కెట్లలో ధరలు తగ్గడంతో, పెళ్లిళ్ల కోసం నగలు కొనాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా మారింది. Source link

Read More

చెరువు నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు…

విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని గుంజేపల్లి గ్రామంలో కొనసాగుతున్న చెరువు నిర్మాణ పనులను మంగళవారం ప్రత్యేకాధికారి నారపరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ సురేష్, విఆర్ఓ పెద్దన్న, గౌతమి తదితరులు పాల్గొన్నారు. చెరువు తవ్వకం, బండ బలం, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని పనులు నిర్వహిస్తున్న తీరును…

Read More

Paradesi Ammavari Temple: పుట్టలో పాము అమ్మాయిగా మారింది.. గ్రామ దేవతగా పూజిస్తూ పరదేశి అమ్మవారి పేరుతో జాతర

Paradesi Ammavari Temple: ఆ గ్రామంలో పుట్టలో స్వయంభుగా వెలసిన పామురూపమే పాపగా మారింది. పాప ఆటలు, పాటలు నువ్వులు పట్టీలు శబ్దం గుర్తించిన గ్రామస్తులు గ్రామదేవతగా ఆ పాపను కొలుస్తున్నారు. ఒక పక్కపుట్ట మరోపక్క పాపరూపాన్ని గుడిగా తయారుచేసి పాపే దేవత అంటూ విగ్రహం పెట్టి పూజలు ప్రారంభించారు. Source link

Read More

ఆపరేషన్ వజ్ర ప్రహార్ – Visalaandhra

వాహనాలు, ఇళ్లల్లో విస్తృత తనిఖీలువిజయవాడలో ఒకరి వద్ద గన్ లభ్యం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్ర పోలీసులు వజ్ర ప్రహార్ కార్యక్రమం చేపట్టారు. డీజీపీ హరీశ్ కుమార్‌గుప్తా ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం లక్ష్యంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ఈగల్ టీమ్ సభ్యులు ‘వజ్ర ప్రహార’ (నిర్బంధ తనిఖీలు) చేపట్టారు. వివిధ జిల్లాల్లో వందకుపైగా బృందాలతో సోదాలు నిర్వహించారు. అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి నిల్వలు, అక్రమ రవాణా, ఇతర…

Read More

కాణిపాక వినాయకుడిని దర్శించిన మంత్రి డోలా వీరాంజీనేయ స్వామి.. రాష్ట్ర అభివృద్ధికి ప్రార్థనలు..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 15, 2026 10:12 PM IST మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కుటుంబంతో కలిసి కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని దర్శించారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. + కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి (Sri Varasiddhi Vinayaka Swamy Temple)ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ…

Read More

Cooking Oil: ఫుడ్ సెంటర్లలో కల్తీ వంట నూనెలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 14, 2026 8:35 AM IST తాజా తనిఖీలలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వినియోగించిన నూనెలో TPC 42–48 శాతం వరకు నమోదైనట్లు గుర్తించారు. News18 Cooking Oil: వంట నూనెల ధరలు పెరుగుతుండటంతో రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు కొత్త వ్యాపార సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ముడి సరుకుల దిగుమతులు ఆగిపోవడంతో స్థానిక మార్కెట్లో నూనెల ధరల్లో పెరుగుదల కనిపించింది. కిలో ప్యాకెట్‌ ధరల్లో సుమారు రూ.10 పెరుగుదల జరిగినప్పటికీ, లూజ్…

Read More

బొత్సకు మళ్లీ అస్వస్థత…

శాసనమండలిలో ప్రసంగిస్తుండగా బొత్సకు అస్వస్థత వెంటనే మండలికి చేరుకుని పరీక్షలు చేసిన వైద్యులుప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందన్న డాక్టర్లువైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శాసనమండలిలో జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు లోనయ్యారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స తీవ్రంగా ఇబ్బంది పడటాన్ని గమనించిన మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే స్పందించారు.బొత్స ఇబ్బందిని గుర్తించిన మంత్రి పయ్యావుల.. ప్రసంగాన్ని కాసేపు నిలిపివేసి, కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని…

Read More

Annavaram Temple: అన్నవరంలో కనులపండువగా చక్రస్నాన మహోత్సవం.. పంపా శిరోవరంలో జలకాలాడిన స్వామి అమ్మవార్లు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 02, 2026 8:50 AM IST అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి సత్యవతి దేవుల చక్రస్నాన మహోత్సవం పంపా శిరోవరంలో ఘనంగా, భక్తుల నడుమ ఆధ్యాత్మికంగా జరిగింది + News18 అన్నవరం పంపా శిరోవరంలో శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్ల జలస్నాన మహోత్సవం అత్యంత కనులపండువుగా జరిగింది. రత్నగిరి కొండలు దిగి పంపా రిజర్వాయర్ ప్రాంతంలో ఉన్న శిరోవరంలో స్వామి అమ్మవార్లు జలకాలాడారు, నిజానికి ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టంగా చెప్పుకోవచ్చు….

Read More

Tirupati Family Tragedy: తల్లీ, భార్య పిల్లలు ఎవర్ని వదలకుండా చంపాడు.. నాలుగు మర్డర్స్‌కి కారణం అదే | ట్రెండింగ్

Last Updated:Apr 23, 2026 5:43 PM IST Tirupati Family Tragedy: ఇంటికి పెద్ద దిక్కు భాద్యతగా వ్యవహరించకపోతే ఆ ఫ్యామిలీ అస్తవ్యస్థంగా మారుతుంది. అదే ఇంటి యజమాని మానసిక పరిస్థితి బాగోకపోతే కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పడానికి తిరుపతిలో జరిగిన ఓ దారుణ సంఘటనే ఇందుకు నిదర్శనంగా మారింది. Tirupati Family Tragedy Tirupati Family Tragedy: ఇంటికి పెద్ద దిక్కు భాద్యతగా వ్యవహరించకపోతే ఆ ఫ్యామిలీ అస్తవ్యస్థంగా మారుతుంది. అదే…

Read More