ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోండి

ఎంఈఓ రాజేశ్వరి దేవి విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల కొరకు 25 శాతం కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్ట ప్రకారం కల్పించిందని, ఈ అవకాశాన్ని పేద కుటుంబంలో వారు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ రాజేశ్వరి దేవి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటివరకు 1031 మంది మాత్రమే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా కేవలం 790 మంది మాత్రమే పాఠశాలలను ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం తప్పనిసరిగా లాగిన్…

Read More

హోలీ రద్దీకి చెక్.. చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య స్పెషల్ రైళ్లు! పూర్తి వివరాలు ఇవే..! Special trains between Charlapalli and Brahmapur for Holi season benefit passengers | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 20, 2026 10:46 PM IST హోలీ సందర్భంగా భారత రైల్వేలు చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య 07027, 07028 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. అనేక రాష్ట్రాల ప్రయాణికులకు ఈ సేవలు సౌకర్యవంతంగా ఉంటాయి. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! హోలీ పండుగకు ప్రత్యేక రైళ్లు హోలీ పండుగ సమీపిస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారత రైల్వేలు కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని ప్రకటించింది. ఈ స్పెషల్ సర్వీసులు…

Read More

భారత మాతను మోదీ సర్కార్అమ్మేసింది – Visalaandhra

. గంపగుత్తగా అమెరికాకు అప్పగించారు. వాణిజ్య ఒప్పందం వల్ల వారికే మేలు. దేశ ఇంధన భద్రత, రైతుల ప్రయోజనాలకు తీవ్ర ముప్పు. లోక్‌సభలో నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ. దేశాన్ని అమ్ముతున్నందుకు ‘సిగ్గుగా లేదా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు న్యూదిల్లీ: భారత్అ-మెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మోదీసర్కారుపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఇది “భారత్ మాతను అమ్మడం” లాంటిదని, భారతదేశ ఇంధన భద్రత, రైతుల ప్రయోజనాలను దెబ్బతీయడానికి…

Read More

పాడైన స్క్రాప్‌తో సూపర్ క్రియేషన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పార్క్..!

రాజమహేంద్రవరం సెంటర్ జైల్ పార్క్‌లో పాత ఇనుముతో రూపొందించిన కళాఖండాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఎగిరే పక్షులు, జంతువుల రూపాలు సాయంత్రం వెలుగుల్లో మరింత అందంగా మెరిసి ఫోటోలకు ప్రేరేపిస్తున్నాయి. Source link

Read More

తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు VIP బ్రేక్ దర్శనాలు రద్దు..! Ugadi Festival in Tirumala TTD VIP Break Darshans Cancelled. |

Last Updated:Mar 08, 2026 5:58 PM IST తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. భక్తులు ముందుగానే ప్రణాళికలు చేసుకోవాలని సూచించింది. మార్చి నెలలోఈ రెండు రోజులు బ్రేక్ దర్శన సిఫార్సు లేఖలు నిలిపివేసిన టిటిడి..! తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలో రెండు రోజులు…

Read More

Vijayawada Weather Forecast: విజయవాడలో సూర్యుడి విశ్వరూపం.. ఉక్కపోత.. చెమటలు కక్కుతున్న ప్రజలు.. నేటి వెదర్ రిపోర్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 4:41 AM IST విజయవాడ (బెజవాడ) పరిసర ప్రాంతాల్లో నేడు ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. విజయవాడలో నేడు ఆకాశం నిర్మలంగా, ఎండగా (Sunny) ఉంటుంది. PC : Wikipedia Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తీవ్రత అప్పుడే గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును తాకుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా విజయవాడ (బెజవాడ) పరిసర ప్రాంతాల్లో నేడు ఎండ తీవ్రత…

Read More

రాజోలు రిటర్న్ గిఫ్ట్.. కోనసీమలో అభివృద్ధి పనులు ప్రారంభించిన పవన్ కళ్యాణ్..! Pawan Kalyan Konaseema development | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 09, 2026 6:50 PM IST డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో రాజోలు, అంతర్వేది, పి గన్నవరం ప్రాంతాలకు 30 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్ శంకుస్థాపన, తాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం + కష్టాల్లో ఆదుకున్న రాజోలు కోసం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో చూడండి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాల జల్లు కురిపించారు. రాజోలు నియోజకవర్గంతో ఉన్న తన అనుబంధాన్ని మరోసారి చాటుతూ, స్థానిక ప్రజల…

Read More

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

AP లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో సీఐడీ (CID) మరో కేసు నమోదు చేసింది. ఏపీఎస్పీబీసీఐ డిపోల నుంచి ప్రభుత్వ లిక్కర్ షాపులకు మద్యం సరఫరా చేసే లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. విజిలెన్స్ అధికారుల విచారణ అనంతరం ఈనెల 10న కేసు నమోదు చేసింది సీఐడీ. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా వ్యవహరించారని ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. ఈ…

Read More

TTD Parakamani Case: ‘వైసీపీ నేతలను నిందితులుగా చేర్చేందుకు అతడికి బాధ్యతలు’.. పరకామణి చోరీ కేసుపై భూమన సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 1:03 PM IST TTD Parakamani Case: పరకామణి చోరీ కేసుపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆ విషయంలో తమకు పూర్తి సమాచారం అందిందన్నారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. ttd parakamani case: పరకామణి చోరీ కేసుపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆ విషయంలో తమకు పూర్తి సమాచారం అందిందన్నారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో…

Read More

Sai Baba Temple: ఆ గుడిలోని బాబా చెవిలో ఆ ‘మూడు కోరికలు’ చెబితే చాలు.. మూడు నెలల్లోనే అద్భుతం! |

ఎత్తైన కొండ, బాబావారి ఆలయం, మరొకక్క బాబా వారి స్తూపం, అంతకుమించి బాబావారి చతుర్ముఖ రూప భారీ విగ్రహం, ఆకొండ చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రతి గురువారం బాబావారి సన్నిధానంలో అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తూ ఉంటారు, అలా అన్న ప్రసాదం పెట్టేందుకు భక్తులు పోటీపడతారని ఇక్కడ సాయి భక్తులు చెబుతున్నారు, ప్రధానంగా బాబావారి చెవిలో మధ్యాహ్నం సమయంలో మూడు కోరికలు తెలియజేస్తే మూడు నెలలు తిరగకుండా రెండు కోరికలు ముందు తీరుతాయంటూ నిర్వాహకులు చెబుతున్నారు….

Read More