Tirumala Temple: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో నకిలీ ఆధార్‌లకు చెక్.. టీటీడీ సరికొత్త సాంకేతిక విప్లవం! |

Last Updated:Apr 04, 2026 7:35 AM IST తిరుమల తిరుపతి దేవస్థానం ఆధార్ రియల్ టైమ్ అథెంటికేషన్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో టికెట్లు, గదుల కేటాయింపులో దళారులను అరికట్టి భక్తులకు సమాన అవకాశాలు కల్పించనుంది News18 ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, మధ్యవర్తుల ఆగడాలను అరికట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సాంకేతికతను ఆశ్రయిస్తోంది. ముఖ్యంగా శ్రీవారి ఆర్జిత సేవలు,…

Read More

Rain Alert: రెండ్రోజుల పాటు పిడుగులు, వర్షాలు.. ఆ 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 07, 2026 4:33 PM IST Rain Alert: ఏపీలో భిన్న వాతావరణం ఉంటుంది. రానున్న రెండు రోజులు పాటు ఏపీలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. + ఏపీలో మరో రెండు రోజులపాటు ఉరుములతో కూడిన పిడుగులు , మోస్తారు వర్షాలు Rain Alert: ఏపీలో భిన్న వాతావరణం ఉంటుంది. రానున్న రెండు రోజులు పాటు ఏపీలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని…

Read More

White vs Red Cabbage | వైట్ క్యాబేజ్ vs రెడ్ క్యాబేజ్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్? | #Local18V

వైట్ క్యాబేజ్.. సెమీ రెడ్ క్యాబేజ్..! ఆరోగ్యానికి ఏది మంచిది.. అసలు పోషకాలు ఎలా ఉంటాయి.. దైనందిన జీవితంలో ఆహారం ఎంతో అవసరం. ఆ ఆహారంలో పోషకాలు అంతే అవసరం. ఆహారము, పోషకాలు అనేసరికి కూరగాయలు అలాగే నిత్యవసర వస్తువులు గుర్తొస్తూ ఉంటాయి. కూరగాయల విషయంలో చూసుకుంటే చాలావరకు కొన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్యాల్షియం ఇలా చాలా రకాలైన కూరగాయల నుంచి పోషకాలని మనకిఅందిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో క్యాల్షియంని సమృద్ధిగా అందించేది క్యాబేజీ. క్యాబేజీ చాలా…

Read More

ఉరికొయ్యలు!

ఇరాన్అమెరికా ఉద్రిక్తతతో తలెత్తిన పశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ కారణాల వల్ల ఇంధనం, ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా మోదీ ప్రభుత్వం ప్రజలను, వ్యవస్థలను పొదుపు చర్యలు పాటించాలని కోరుతోంది. అయితే, ఈ పొదుపు చర్యల ప్రభావం దేశ వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది. వ్యవసాయ సంక్షోభానికి దారితీసే కారణాలు చాలా ఉన్నాయి. రైతులు bదుర్కొంటున్న సవాళ్లు ఒకే రకమైనవి కావు. అవి పెట్టుబడి నుండి మార్కెటిం>ù వరకు గొలుసుకట్టులా ముడిపడి ఉన్నాయి. అందులో…

Read More

Hot Weather: జాగ్రత్త: ఏపీని వణికిస్తున్న ఎండలు.. నేడు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 12, 2026 12:07 PM IST ఏపీలో ఎండ తీవ్రత పెరుగుతోంది, ఏపీఎస్‌డిఎమ్‌ఏ ఎండి ప్రఖర్ జైన్ హెచ్చరిక, అనేక జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు, వడగాలులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన ఏపీలో భానుడు భగభగ..! ఈ జిల్లాలకు వడగాలిపులు..! ప్రజల అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ఎండతీవ్రత క్రమంగా పెరుగుతుందని, శనివారం 200 మండలాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు….

Read More

Today Top 10 News: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

ఖమ్మంలో హైడ్రామా.. కల్వకుంట్ల కవిత అరెస్ట్!

ఖమ్మం నగరంలో వెలుగుమట్ల భూదాన్ భూమి బాధితుల తరఫున పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు మద్దతుగా ఖమ్మం అంబేద్కర్ భవన్‌లో ఆమె చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. కవితతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్ విశారదన్ మహరాజ్‌ను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి ఉదయం 6 గంటల సమయంలో ఖమ్మం సీపీ ఆధ్వర్యంలో సుమారు 600 మంది…

Read More

Tirupati Shocker: Mother Kills Toddler for Lover | ప్రియుడి కోసం పసికందు హత్య?

తిరుపతిలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి కోసం తల్లి తన చిన్నారి ప్రాణాలు తీసిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అనంతరం చిన్నారి మృతదేహాన్ని స్వర్ణముఖి నది తీరంలో పాతిపెట్టినట్లు సమాచారం. అధికారుల పర్యవేక్షణలో మృత అవశేషాలను వెలికితీశారు. ఈ కేసులో భర్గవి అనే మహిళపై ఆరోపణలు ఉండగా, యెర్పేడు ఎంఆర్ఓ ప్రకటన కూడా బయటకు వచ్చింది. సంఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. Source link

Read More

టాటా మోటార్స్ వాణిజ్య వాహన అమ్మకాల్లో 32% వార్షిక వృద్ధి

ముంబై: ఫిబ్రవరి 2026లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో టాటా మోటార్స్ లిమిటెడ్ అమ్మకాలు 42,940 యూనిట్లుగా ఉన్నాయి, ఫిబ్రవరి 2025లో 32,533యూనిట్లు మాత్రమే ఉన్నాయి, ఇది వార్షిక ప్రాతిపదికన 32% ఎక్కువ. దేశీయ అమ్మకాలు ఫిబ్రవరి 2026లో ఎంహెచ్, ఐసీవీ, ఫిబ్రవరి 2025లో 15,940యూనిట్లతో పోలిస్తే 21,423 యూనిట్లు (సంవత్సరానికి 34.4%) పెరిగాయి. ఫిబ్రవరి 2026లో ఎంహెచ్, ఐసీవీ దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలు, ఫిబ్రవరి2025లో 16,693 యూనిట్లతో పోలిస్తే 22,512 యూనిట్లు (సంవత్సరానికి 34.9%గా నమోదయ్యాయి. ఈ…

Read More

కర్తవ్యం అంటే ఇదే.. పాయకరావుపేటలో లేడీ సింగం సేవలకు ప్రజల అభినందనలు..!

కాకినాడ అనకాపల్లి సరిహద్దులో హోంగార్డ్ దేవి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటూ, మైనర్ల డ్రైవింగ్ అడ్డుకుని, రోడ్డు భద్రతకు ఆదర్శంగా నిలుస్తున్నారు Source link

Read More