మత సామరస్యం చాటుదాం
ప్రజల మధ్య ఐక్యత… శాంతి, ప్రగతికి చిహ్నంఇస్లాం ధర్మం చెప్పేది సమసమాజస్థాపనే: కూనంనేని విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం: మతసామరస్యాన్ని చాటుతూ దేశంలో లౌకిక విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని, అందుకు ధార్మిక పండుగలు దోహదపడతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ ప్రజల మధ్య ఐక్యత ఉన్నప్ప్పుడే శాంతి ప్రగతి సాధ్యమన్నారు. కొన్ని శక్తులు రాజకీయ , ఆర్థిక స్వార్థ ప్రయోజనాల కోసం దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆవేదన…


