నేడే టీ 20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్
-ఇంగ్లాండ్ ను ఢీకొంటున్న భారత్ ముంబై: టీ20 ప్రపంచకప్లో భారత జట్టు కఠిన సవాల్కు సిద్ధమైంది. గురువారం జరిగే సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను టీమ్ఇండియా ఢీకొట్టనుంది. రెండు జట్లు సెమీస్ చేరిన తీరు భిన్నం. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచినా.. సాధికారిక ప్రదర్శన చేయలేకపోయింది. సూపర్-8లో తడబడింది. దక్షిణాఫ్రికా చేతిలో పరాభవంతో గట్టి పరీక్షను ఎదుర్కొంది. చివరికి క్వార్టర్ఫైనల్ లాంటి మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించి ముందంజ వేసింది. అదే సమయంలో ఇంగ్లాండ్ మంచి ఫామ్లో…


