నేపాల్‌లో 65 శాతం పోలింగ్ – Visalaandhra

ఎన్నికలు ప్రశాంతంఖాట్మండు: నేపాల్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గురువారం ఉదయం 7 గంటలకు 165 నియోజకవర్గాల్లో గట్టి బందోబస్తుతో ఓటింగ్ మొదలైంది. గతేడాది ఓలీ ప్రభుత్వాన్ని కూల్చిన జెన్‌జీ ఆందోళన తర్వాత జరిగిన ఎన్నిక కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఉదయం 11 గంటల సమయానికి 1,823,824 ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య పది శాతంగా పేర్కొంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగింది. క్యూలైన్లలో ఉన్న చివరి…

Read More

ఇండిగోలో సాంకేతిక లోపం – Visalaandhra

టేకాఫ్ సమయంలో సమస్య గుర్తించిన పైలెట్గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్మంత్రి గొట్టిపాటి, కన్నా, ప్రత్తిపాటి సురక్షితం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసుల్లో ఇటీవల సాంకేతిక లోపాలు తరచూ తలెత్తుతున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం గురువారం అత్యవసరంగా దిగింది. విజయవాడ నుంచి ప్రతిరోజూ హైదరాబాద్ వెళ్లాల్సిన రెగ్యులర్ విమానంలో బయలుదేరిన తర్వాత కొద్ది సెకన్లలోనే అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్త్తింది. రన్‌వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని…

Read More

జనాభా భారం కాదు… భాగ్యం – Visalaandhra

ఒక్కరు వద్దు… ఇద్దరు ఒకే… ముగ్గురు ముద్దు. సంతాన సాఫల్య రేటు 2.1కి పెంచేలా ప్రణాళికలు. ప్రభుత్వాసుపత్రుల్లో ఫెర్టిలిటీ సెంటర్లు. మూడో సంతానానికి రూ.25 వేల ప్రోత్సాహకం. కొత్త పాలసీపై ప్రజాభిప్రాయ సేకరణ. జనాభా వృద్ధికి నూతన విధానం. ‘జనాభా నిర్వహణ’ ముసాయిదాపై చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇన్నాళ్లూ కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత…

Read More

బీహార్‌ను బీజేపీకి కట్టబెట్టిన నితీశ్

ముఖ్యమంత్రి రేసులో కేంద్రమంత్రిజేడీయూకు రెండు ఉపముఖ్యమంత్రి పదవులు? పట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళుతున్నారు. గురువారం రాజ్యసభకు ఆయన నామినేషన్ దాఖలు చేసేశారు. నితీష్ కుమార్ అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లిపోవడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి ముఖ్యమంత్రి పీఠం బీజేపీకే దక్కుతుందని జేడీయూ వర్గాలు తెలిపాయి. రెండు ఉపముఖ్యమంత్రి పదవులు మాత్రం జేడీయూకు దక్కుతాయని ఆ…

Read More

ప్రతీకారం తప్పదు – Visalaandhra

పశ్చాత్తాపం చెందాల్సిందే . అమెరికా-ఇజ్రాయిల్‌కు ఇరాన్ హెచ్చరిక. ప్రాణనష్టం కలిగిస్తారా?. ప్రతి హత్యకు గుణపాఠం చెబుతాం: అరాగ్చీ. 1,230కు పెరిగిన మతులు. 120 గంటలు దాటిన ఇంటర్నెట్ బ్లాకౌట్ తెహ్రాన్: పశ్చిమాసియా పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం ప్రపంచ దేశాల్లో ఉంది. అమెరికా`ఇజ్రాయిల్ కలిసికట్టుగా ఇరాన్‌పై భీకర దాడులు సాగిస్తుండగా… ఇరాన్ కూడా సమర్థంగా ప్రతిదాడులు చేస్తోంది. ప్రతీకారం తీర్చుకుంటోంది. అమెరికాకు అండగా నిలిచిన ఆయా దేశాల స్థావరాలను, సైనిక…

Read More

ఉత్కంఠ పోరులో భారత్ విజయం – ఫైనల్‌లోకి టీమిండియా

. 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం. భారత్ 253/7, ఇంగ్లాండ్ 246/7 ముంబయి : టీ20 ప్రపంచ కప్ 2026 లో భారత్ నాలుగోసారి అత్యంత ఉత్కంఠతో ఫైనల్‌కి చేరుకుంది. భారత జట్టు 2007, 2014, 2024లలో కూడా ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం చేజిక్కిచుకుంది. టీ20 ప్రపంచ కప్‌లో భారత్ తన రెండవ అత్యధిక స్కోరును నమోదు చేసింది. ముంబైలోని…

Read More

ప్రతీకారం తప్పదు – Visalaandhra

పశ్చాత్తాపం చెందాల్సిందే . అమెరికా-ఇజ్రాయిల్‌కు ఇరాన్ హెచ్చరిక. ప్రాణనష్టం కలిగిస్తారా?. ప్రతి హత్యకు గుణపాఠం చెబుతాం: అరాగ్చీ. 1,230కు పెరిగిన మతులు. 120 గంటలు దాటిన ఇంటర్నెట్ బ్లాకౌట్ తెహ్రాన్: పశ్చిమాసియా పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం ప్రపంచ దేశాల్లో ఉంది. అమెరికా`ఇజ్రాయిల్ కలిసికట్టుగా ఇరాన్‌పై భీకర దాడులు సాగిస్తుండగా… ఇరాన్ కూడా సమర్థంగా ప్రతిదాడులు చేస్తోంది. ప్రతీకారం తీర్చుకుంటోంది. అమెరికాకు అండగా నిలిచిన ఆయా దేశాల స్థావరాలను, సైనిక…

Read More

5వేల బాంబులతో దాడి చేశాం: ఇజ్రాయిల్

టెలఅవీవ్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ భీకర పోరు కొనసాగుతోంది. తమ ఆపరేషన్ మరో రెండు వారాలు సాగుతుందని ఇజ్రాయిల్ సైన్యం సూచనప్రాయంగా తెలిపింది. ఇరాన్ పాలన, దాని సైనిక స్థావరాలను కూలదోయడమే లక్ష్యమని పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి నేటి వరకు ఇరాన్‌పై ఐదు వేలకుపైగా బాంబులతో దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం గురువారం ప్రకటించింది. ఇరాన్ సైనికులు వేలాది మంది చనిపోయినట్లు వెల్లడించింది. తెహ్రాన్‌లోని అతిపెద్ద మిలిటరీ స్థావరంపై ఇజ్రాయిల్ 100కు పైగా యుద్ధ…

Read More

లింగనిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరం : సూపర్వైజర్ సునీత

విశాలాంద్ర – వలేటివారిపాలెం : మహిళలు గర్భిణీగా ఉన్న సమయంలో లింగ నిర్దారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం అని నువ్వు అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు.కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలం లోని కేజీబీవీ పాఠశాల నందు సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా మిషన్ శక్తి 20 రోజుల ప్రోగ్రాం లో భాగంగా కేజీబీవీ విద్యాలయంలో గురువారం ప్రిన్సిపాల్ అరుణకుమారి అధ్యక్షతన అంగన్వాడీ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో…

Read More

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి

విల్సన్ పాల్ విశాలాంధ్ర – కడియం : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 7వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా మహిళా ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి సిహెచ్.ఎస్.విల్సన్ పాల్ పిలుపునిచ్చారు. ప్రతియేటా జరిగే కార్యక్రమాలకు భిన్నంగా ఆటపాటలకు పరిమితం కాకుండా మహిళా శక్తిని, మహిళా సాధికారితను తెలియజేసే చర్చలు, న్యాయపరమైన చట్టపరమైన అంశాలను…

Read More