బూమ్రాను ఎదుర్కోవడం కష్టం

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్`2026 ఫైనల్‌కు భారత జట్టు చేరడం వెనుక ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఎలా దోహద పడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుమ్రా వేసిన ప్రతి ఓవర్ టీమిండియాకు కలిసి వచ్చింది. కష్ట కాలల్లో జట్టును ఆదుకోవడం అతడికి కొత్తేం కాదు. అయితే.. తాజాగా బుమ్రా బౌలింగ్‌పై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాప్ డుప్లెసిస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా టీమిండియాలో ఉండటం ఎంత అదృష్టమో భారత్‌కు అర్థం కావడం…

Read More

టీమిండియా నుండి ఒకే ఒక్కడు – Visalaandhra

‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ రేసులో సంజూ న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. సెమీఫైనల్‌లో బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించి భారత్ ఘనంగా ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు భారత్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలక సమయంలో, టోర్నీ పొడవునా అద్భుత ప్రదర్శన చేసిన ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లతో కూడిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట’ షార్ట్‌లిస్ట్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి…

Read More

పెళ్లి పీటలెక్కబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్? – Visalaandhra

హైదరాబాద్: మాస్, యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన అడుగు వేయబోతున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, మార్చి 8న ఆయన నిశ్చితార్థం జరగనుంది. గత కొన్నేళ్లుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్న శ్రీనివాస్, పెద్దల అంగీకారంతో ఇప్పుడు తన బంధాన్ని అధికారికం చేసుకోబోతు న్నారు. కాగా ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహి తుల సమక్షంలోనే చాలా ప్రైవేట్‌గా…

Read More

జాన్వీకి ‘పెద్ది’ టీమ్ పుట్టినరోజు కానుక

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శక త్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శుక్రవారం 29వ పుట్టినరోజు జరుపుకుంటు న్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రంలో జాన్వీ ‘అచ్చియమ్మ’ అనే పల్లెటూరి యువతి పాత్ర పోషిస్తోంది. ఇందులో దర్శకుడు బుచ్చిబాబు తనదైన…

Read More

యుద్ధం వేళ పాక్‌కు ఇంధన కష్టాలు

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ఇస్లామాబాద్: అమెరికా`ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న వేళ హర్మూజ్ జల సంధి మూతబడిన క్రమంలో పాకిస్థాన్ చిక్కుల్లో పడింది. ఆ దేశానికి చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న పాక్… ఇప్ప్పుడు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితులు నెలకొనడంతో బెంబేలెత్తిపోయింది. చమురు వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు పడింది. దీంతో కొవిడ్ సమయంలో చేపట్టి చర్యలు, విధించిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది….

Read More

నేపాల్‌లో చారిత్రక గెలుపు దిశగా ఆరఎస్‌పీ

ఖాట్మండు: నేపాల్‌లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆరఎస్‌పీ) చరిత్ర సష్టించబోతోంది. చారిత్రక గెలుపు దిశగా దూసుకెళుతోంది. 94 నియోజక వర్గాల్లో ఆరఎస్‌పీ ఆధిక్యత సాధించింది. నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్యూఎంఎల్‌ను వెనకు నెట్టి సింగిల్ మెజారిటీ పార్టీగా ఆవిర్భించబోతోంది. మధ్యాహ్నం వరకు నేపాలీ కాంగ్రెస్ ఒక చోట గెలిచింది. మరో 10 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ఏడు చోట్ల సీపీఎన్ యూఎంఎల్ ఆధిక్యంలో ఉన్నది. ఇటీవల వరకు ఖాట్మండు మేయర్‌గా ఉన్న బాలేంద్ర షా ఝాపా5 నియోజకవర్గంలో ముందంజలో…

Read More

భారత్‌కు రష్యా చమురు… అమెరికా ఓకే

వాషింగ్టన్: రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు అమెరికా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మినహాయింపును యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాబ్ బెసెంట్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారతదేశ శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు 30 రోజుల మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ప్రవాహం ఆగకుండా అమెరికా ట్రెజరీ విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4 వరకు ఈ మినహాయింపు అమలులో ఉండనుంది. రష్యా నుంచి…

Read More

అమెరికా పేల్చిన ఇరాన్ నౌకలో ముగ్గురు ఆస్ట్రేలియన్లు

ప్రధాని అల్బనీస్మెల్‌బోర్న్: హిందూ మహా సముద్రంలో అమెరికా జలాంతర్గామి… ఇరాన్ నౌకను టార్పిడోతో పేల్చివేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 87 మంది నావికులు మృతిచెందగా, సుమారు 50 మంది వరకు గాయపడ్డారు. అయితే జలాంతర్గామిలో ముగ్గురు ఆస్ట్రేలియన్లు కూడా ఉన్నట్లు ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. కానీ తమ రక్షణ దళ సిబ్బంది ఆ దాడిలో పాల్గొనలేదని ఆయన అన్నారు. శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్ నౌకను అమెరికా జలాంతర్గామి తన టార్పిడోతో…

Read More

మా తదుపరి లక్ష్యం క్యూబా: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్‌పై ఇజ్రాయిల్‌తో కలిసి భీకర దాడులు కొనసాగిస్తున్న అమెరికా తమ తదుపరి లక్ష్యం క్యూబా అని ప్రకటించుకుంది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. అమెరికా భద్రతకు క్యూబా పెద్ద ముప్ప్పు అని ఆయనన్నారు. క్యూబా విదేశాంగ విధానం అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని అన్నారు. అమెరికాకు పక్కలో బల్లంలా క్యూబా తయారైందని, తమ పక్కనే ఉంటూ శత్రు దేశాలకు సహకరిస్తోందని ఆరోపించారు. ఇరాన్ తర్వాత లక్ష్యం కL్యబా అని ట్రంప్ స్పష్టంచేశారు. ‘ముందు ఇరాన్…

Read More

‘భోగి’ నుండి శర్వా స్పెషల్ పోస్టర్

హైదరాబాద్: ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’తో క్లాస్ హిట్ అందుకున్న శర్వానంద్… ఇప్పుడు రూట్ మార్చి పూర్తి స్థాయి మాస్ రోల్‌లో కనిపించబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రంలో హీరోగా శర్వానంద్, హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి నటిస్తున్నారు. ‘ధమాకా’ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండటంతో పాటలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన శర్వానంద్ లుక్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈసారి మాస్ జాతర ఖాయమనిపిస్తోంది….

Read More