సిపిఎం నాయకులు పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి ➖ సిపిఐ డిమాండ్

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో పేదలకు భూపట్టాలు పంపిణీ చేయాలని కరపత్రాలు పంచుతున్న సిపిఎం మండల కార్యదర్శి మెలుగు రమేష్ సిఐటియూ నాయకుడు మొన్న స్వామి పై దౌర్జన్యం చేసి దాడి చేసి హత్య ప్రయత్నం చేసిన మరణం వేడుక చెందిన గిరిబాబు రాబర్ట్ హరిబాబులపై అత్యానియారం చేసిన నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంభాకం…

Read More

వెంకటగిరిలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం

ఒక వ్యక్తి కాలు కోల్పోయిన ఘటనవిశాలాంధ్ర వెంకటగిరి పట్టణంలోని ఒక ఆర్ఎంపీ (గ్రామీణ) వైద్యుడి నిర్లక్ష్య వైద్యం కారణంగా ఒక వ్యక్తి తన కాలును కోల్పోయినట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. చిన్నపాటి గాయాలకు రక్తస్రావం ఆపేందుకు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే అందించాల్సిన గ్రామీణ వైద్యులు, తమ పరిధిని దాటి సర్జరీలకు పాల్పడుతున్నారని స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటగిరికి చెందిన ఒక వ్యక్తికి జరిగిన ప్రమాదకర గాయానికి సరైన వైద్య చికిత్స అందించకుండా, ఫస్ట్ ఎయిడ్…

Read More

టీటీడీకి రూ.70 లక్షలు విరాళం – Visalaandhra

విశాఖపట్నంకు చెందిన ఎన్ఆర్ఐలు త్రిపురనేని వెంకటరత్నం, శ్రీమతి మాధురి దంపతులు ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.అదేవిధంగా ఆయన కుమారులు త్రిపురనేని విజయ్, త్రిపురనేని వినయ్ లు కూడా వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల ప్రతినిధి పొట్లూరి నరసింహారావు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు‌. ఈ…

Read More

కార్మికులు రాజకీయ చైతన్యంతో ఉద్యమించాలి – Visalaandhra

తిరుపతిలో జరిగే ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం పోరాడుతూనే రాజకీయ చైతన్యంతో ప్రభుత్వాల తీరుపై ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ తిరుపతి నగర పదవ మహాసభలు స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో కె వై రాజా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ…

Read More

విబి-జి రామ్ జి జన్-సంవాద్ అవగాహన కార్యక్రమాలు ప్రారంభం

. చట్టంపై గ్రామీణ ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలి… గోడపత్రిక, కరపత్రాలు ఆవిష్కరణ… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.. విశాలాంధ్ర – భీమవరం:వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ & అజీవికా మిషన్ గ్రామీణ్ చట్టంపై జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రజలలో ఆరు వారాలపాటు విస్తృత అవగాహన కల్పించేందుకు “విబి-జి రామ్ జి జన్-సంవాద్” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించినట్లు తెలిపారు.జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ నందు శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్…

Read More

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షల – Visalaandhra

విశాలాంధ్ర – ఏలూరు : స్థానిక జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఛాంబర్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా మహిళలు అందరికీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ శుభాకాంక్షలను తెలియ జేశారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ మహిళలు కుటుంబం, సమాజం, దేశం, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, ఆర్థిక రంగాలు మరియు ప్రజా పరిపాలనలో…

Read More

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా కలెక్టరు కె.వెట్రిసెల్వి శుభాకాంక్షలు

విశాలాంధ్ర – ఏలూరు : జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు ఛాంబర్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళలందరికీ జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సంధర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, కుటుంబం నుంచి దేశ, రాష్ట్ర అభివృద్ధి వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుతూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. మహిళలు సాధికారతకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని,…

Read More

ఆపరేషన్ వజ్ర ప్రహార్ – Visalaandhra

వాహనాలు, ఇళ్లల్లో విస్తృత తనిఖీలువిజయవాడలో ఒకరి వద్ద గన్ లభ్యం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్ర పోలీసులు వజ్ర ప్రహార్ కార్యక్రమం చేపట్టారు. డీజీపీ హరీశ్ కుమార్‌గుప్తా ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం లక్ష్యంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ఈగల్ టీమ్ సభ్యులు ‘వజ్ర ప్రహార’ (నిర్బంధ తనిఖీలు) చేపట్టారు. వివిధ జిల్లాల్లో వందకుపైగా బృందాలతో సోదాలు నిర్వహించారు. అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి నిల్వలు, అక్రమ రవాణా, ఇతర…

Read More

చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం – Visalaandhra

ఉత్తమ నటీనటులు రష్మిక, నాగ చైతన్య. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి, ద్వితీయ ఉత్తమ చిత్రం దండోరా. కమల్ హాసన్‌కు పైడి జయరాజ్… సుద్దాలకు సినారె అవార్డు. గద్దర్ అవార్డు గ్రహీతలకు 19న సత్కారం విశాలాంధ్ర-హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ను శనివారం ప్రకటించింది. జ్యూరీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి అవార్డుల తుది జాబితా అందజేశారు. అనంతరం అవార్డు కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ అవార్డు విజేతలను ప్రకటించారు. అగ్ర కథానాయకుడు…

Read More

తలొగ్గేది లేదు

ఇరాన్ స్పష్టీకరణ…ట్రంప్ హెచ్చరికల బేఖాతరు . ఇజ్రాయిల్, అమెరికా స్థావరాలపై దాడులు. యూఏఈ, కువైట్‌పైకి డ్రోన్లు. మాపై క్షిపణులతో దాడి: ఇజ్రాయిల్. ఇరాన్‌ను చిత్తు చేశాం: ట్రంప్ తెహ్రాన్/వాషింగ్టన్: అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్‌ను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకునే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది. ఇరుగు పొరుగు దేశాల్లోని ఇజ్రాయిల్అమెరికా స్థావరాýపై విరుచుకుపడింది. డ్రోన్లతో తీవ్ర దాడులు సాగించింది. యూఏఈ, కువైట్…

Read More