కరెన్సీనోట్లను తరలిస్తుండగా కూలిన విమానం.. 15 మంది దుర్మరణం

బొలీవియా(Bolivia) రాజధాని లా పాజ్(La Paz) సమీపంలో ఎల్ ఆల్టో(El Alto) నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం(Hercules aircraft) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 15మంది మరణించగా.. 30మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. విమానం బొలీవియా సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్త నోట్లను తీసుకుని వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటనా…

Read More

ప్రపంచ ఆర్థిక ఫోరం సీఈఓబోర్గే బ్రెండే రాజీనామా

‘ఎప్‌స్టీన’ ఆరోపణలే కారణం జ్యూరిచ్: ప్రపంచ దేశాలను కుదిపివేసిన ఎప్‌స్టీన్ ఫైళ్ల ఉచ్చులో ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు, సీఈఓ బోర్గే బ్రెండే చిక్కుకున్నారు. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సీఈఓగా ఎనిమిదిన్నరేళ్లు పనిచేశానని చెప్ప్పుకున్నారు. రాజీనామా ప్రకటనలో ఎప్‌స్టీన్ పేరును ఆయన ప్రస్తావించలేదు. 2019లో జైలులో ఆత్మహత్య చేసుకున్న ఎప్‌స్టీన్‌కు సంబంధించిన 30 లక్షల పేజీల పత్రాలను…

Read More

అఫ్గాన్‌పై పాక్ యుద్ధం

. డ్రోన్లు, బాంబులతో పరస్పర దాడులు. 133 మంది అఫ్గాన్ సైనికుల మతి: పాక్. 55 మంది మరణం: అఫ్గాన్. ఎఫ్`16 కూల్చినట్లు తాలిబన్ల ప్రకటన. చైనా, ఇరాన్, రష్యా శాంతి పిలుపు కాబూల్/ఇస్లామాబాద్: పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగి యుద్ధానికి దారితీశాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. సరిహద్దుల వద్ద భీకర పోరు కొనసాగుతోంది. అఫ్గాన్‌పై బహిరంగ యుద్ధం ప్రకటించినట్లు పాక్ రక్షణ మంత్రి ఖాజా మహమ్మద్ ఆఫిస్ ‘ఎక్స’లో పేర్కొన్నారు. అఫ్గాన్‌లోని…

Read More

ఆస్పత్రి నుంచిభారతీరాజా డిశ్చార్జ్ – Visalaandhra

చెన్నై: ప్రముఖ సినీ దర్శకులు భారతీరాజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎటువంటి కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. పైగా ఆయన వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో నగరంలోని ఆయన ఇంటికే పరిమితమయ్యారు. తన కుమారుడు మనోజ్ హఠాత్తుగా చనిపోవడంతో తీవ్రంగా కుంగిపోయిన భారతీరాజా… గత యేడాది డిసెంబరులో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యంపై…

Read More

ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక సందడి

హైదరాబాద్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గురువారం వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారిగా కెమెరాల కంటపడ్డారు. పెళ్లయిన మరుసటి రోజు ఈ నూతన వధూవరులు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమై సందడి చేశారు. కొత్త పెళ్లికూతురుగా రష్మిక ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోగా, విజయ్ దేవరకొండ స్టైలిష్ ఇండో-వెస్ట్రన్ దుస్తుల్లో రాజసంగా కనిపించారు. గురువారం పెళ్లి వేడుకల అనంతరం మరుసటి రోజే ఈ కొత్త జంట ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. తమ…

Read More

‘ఉస్తాద్ భగత్ సింగ’ కొత్త పోస్టర్ సంచలనం

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ’ చిత్రంపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లేలా కొత్త పోస్టర్ విడుదలైంది.పవన్ కల్యాణ్ హ్యాట్ ధరించి స్టైలిష్‌గా కనిపిస్తున్న పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన తక్షణమే పోస్టర్ వైరల్‌గా మారింది. పవన్ కల్యాణ్ లుక్‌కి అభిమానులు, సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. ఈ భారీ స్పందన మరోసారి చిత్రంపై ఉన్న అపారమైన క్రేజ్‌ను నిరూపించింది….

Read More

దక్షిణ భారత చెస్ పోటీలకు ఎంపికైన అనంత మెడికోలు

విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : తమిళనాడు భారతిదాసన్ యూనివర్సిటీలో మార్చ నెల 2వ తేది నుంచి 6వ తేది వరకు జరగనున్న దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాలచెస్ పోటీలకు అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు బి. దీపక్ మరియు కె. లోకేష్ నాయక్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తరుపున ద్వితీయ, తృతీయ స్థానము లో ఎంపికై ఈ పోటీలలో పాల్గొనడం కళాశాలకు గర్వకారణమని, చెస్ లో క్రీడాకారులు అద్భుత ఆటతీరు కనబరచడం…

Read More

నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలి

డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు వారి కార్యాలయంలో పట్టణంలోని ప్రైవేట్ డాక్టర్స్ తో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ , జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆదేశానుసారము సమావేశం నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలి, అలాగే అనుమతి ఉండాలి, హాస్పిటల్స్…

Read More

వైసీపీ నేత బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్

వైసీపీ మాజీ మంత్రి, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దాంతో ఆయనను నిన్న రాత్రి హైదరాబాదుకు తరలించారు. ఆయన ఈ తెల్లవారుజామున హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.బొత్స ఓ మోస్తరు బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రమాదమేమీ లేదని తెలిపారు. బొత్స తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో వైసీపీ వర్గాలు ఆందోళన…

Read More

లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్.. సీబీఐ ఆరోపణలను కొట్టివేసిన ఢిల్లీ కోర్టు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కవితపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ కోర్టు పూర్తిస్థాయిలో క్లీన్ చిట్ ఇచ్చింది.సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొన్న అంశాలను నిర్ధారించడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది….

Read More