వేడెక్కిన బెంగాల్ రాజకీయాలు

పట్టు కోసం బీజేపీ వ్యూహాలుప్రతి వ్యూహాలతో దూకుడు మీదున్నతృణమూల్ కోల్‌కతా: ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భాజపా మధ్యే గట్టి పోటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇరు పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో తలమునకలవుతున్నాయి. పట్టు నిలబెట్టుకోవడానికి తణమూల్ కాంగ్రెస్, పట్టు సాధించడం కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కమలదళం మరోసారి ప్రధానంగా హిందుత్వ ఎజెండాతో బరిలో దిగుతోంది. ముస్లిం అనుకూల వైఖరిని ప్రదర్శిస్తుందంటూ సీఎం మమతకు…

Read More

నిర్వాసితుల త్యాగ ఫలమే పోలవరం – Visalaandhra

మూడోవిడతగా రూ.226 కోట్ల చెక్కు అందించిన సీఎం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వారి త్యాగ ఫలితంగానే ప్రాజెక్టు సాకారం అవుతోందని అన్నారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశమయ్యారు. భూసేకరణ పునరావాస, పరిహార ప్యాకేజీ కింద మూడో విడతలో రూ.226.61 కోట్ల చెక్కును నిర్వాసితులకు అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మూడో…

Read More

‘ఎస్‌ఎల్‌బీసీ’ పూర్తి చేయండి : నెల్లికంటి

విశాలాంధ్ర- హైదరాబాద్ : నల్లగొండ జిల్లాపై చిన్న చూపు కూడకుండా రైతాంగానికి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు జీవనాడి అయిన ఎసఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనమండలిలో బుధవారం ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జిల్లాలో కీలక ప్రాజెక్టులు నత్తనడకన సాగాయని, కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందనే భ్రమలో గత ప్రభుత్వం ఉండిపోయిందన్నారు. దీనివల్ల నల్లగొండ జిల్లాలోని…

Read More

పోలీసులకు టీఏ బకాయిలు చెల్లించండి – Visalaandhra

కూనంనేనివిశాలాంధ్ర- హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవులు, టీఏ బకాయిలను పోలీసులకు త్వరితగతిన చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో బుధవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఖమ్మం జిల్లాలో కొంత వరకు బకాయిలు చెల్లించినప్పటికీ, కొత్తగూడెం జిల్లాలోని పోలీసులకు మాత్రం ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని, బకాయిలను ఎందుకు చెల్లించలేదో అర్ధం కాలేదన్నారు. కొత్తగూడెం పరిధిలోని 6వ బెటాలియన్‌లో సుమారు 450 మంది సిబ్బంది ఉన్నారని,…

Read More

నియంత పోకడలతో ప్రజాస్వామ్యం అపహాస్యం – Visalaandhra

కేసీఆర్ సభకు రావాలిగవర్నర్ ప్రసంగం అభివృద్ధికి మార్గదర్శిభవిష్యత్‌లో ఏఐ సునామీ: సీఎం రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్ : రాజులు… రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు మాత్రం పోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇప్ప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకుంటున్నారని తెలిపారు. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారని, ప్రజలే తప్ప్పు చేశారని అనుకుంటున్నారని పేర్కొన్నారు. శాసనసభను ఉద్దేశించి బుధవారం ఆయన మాట్లాడుతూ నియంత పోకడలను…

Read More

‘మూసీ’పై మంటలు

. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు. ఉన్నత జీవనస్థితి కల్పిస్తాం: అధికార పక్షం. రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి వ్యతిరేకం: బీఆరఎస్. ప్రక్షాళనపై అట్టుడికిన శాసనసభ విశాలాంధ్ర – హైదరాబాద్: మూసీ ప్రాజెక్టుపై శాసనసభ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మూసీ ప్రక్షాళనపై వాదోపవాదాలు జరిగాయి. మూడోరోజైన బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. మూసీ ప్రక్షాళన చేసి పరీవాహక ప్రజలకు ఉన్నతమైన జీవనస్థితి కల్పిస్తామని అధికార కాంగ్రెస్ చెబుతుండగా, మూసీ…

Read More

భవన నిర్మాణ కార్మికులబానిసత్వం ఇంకెన్నాళ్లు ?

భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం నిర్మాణరంగం. ఈ నిర్మాణ రంగంలో కొన్ని కోట్ల మంది పనులు నిర్వహిస్తున్నారు. కన్‌స్ట్రక్షన్ రంగంలో కార్మికులకు పని ప్రదేశాలలో జరిగే ప్రమాదాల నివారణకు వారి సామాజిక భద్రతకు చట్టాన్ని రూపొందించారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలు చేశాయి. 1990లో ఏఐటియుసి నాయకత్వాలు భవన నిర్మాణ కార్మికుల రక్షణకు, ప్రమాదాల నివారణకు చట్టం అవసరమంటూ గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆందోళనలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం…

Read More

ఆధునిక వ్యవసాయంలో ఆశలు, అగాధాలు – Visalaandhra

డా॥ సూర్యదేవర రామకృష్ణ ఒకప్పుడు రైతు అంటే తన పొలంలో పండిన పంటలో ఒక భాగాన్ని పవిత్రంగా దాచుకుని, వచ్చే కాలానికి విత్తనంగా వాడుకునే స్వయం శక్తిపరుడు. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. తెల్లవారుజామున విత్తనాల దుకాణం ముందు క్యూ కట్టే రైతు కనిపిస్తున్నాడు. సమకాలిక వ్యవసాయ రంగంలో విత్తన కంపెనీలు కేవలం విక్రేతలుగా మాత్రమే కాకుండా, వ్యవసాయ గమనాన్ని శాసించే శక్తులుగా ఎదిగాయి. అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత వంటి ఆకర్షణీయమైన మాటలతో విత్తన…

Read More

భారత్ దౌత్యం పై విమర్శలు – Visalaandhra

అసద్ మిర్జా అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై చేసిన దాడులు భారతదేశాన్ని క్లిష్టపరిస్థితిలోకి నెట్టేశాయి. దౌత్యపరంగా కూడా భారత్ ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది. ఒకవైపు ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరోవైపు భారత్ వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. “వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి “ అంటూ గొప్పలు చెప్పుకున్న భారత్ ఈ సంక్షోభం సమయంలో మాత్రం స్పష్టమైన వైఖరి చూపలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ శక్తిగా నిలవాలంటే, భారత్ మరింత స్పష్టతతో సమగ్ర విధానంతో ముందుకు వెళ్ళాలి. కానీ భారత్ అలా చేయడం…

Read More

ఉమ్మడి పౌర స్మృతి సందడి – Visalaandhra

ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడానికి గుజరాత్ శాసనసభలో బుధవారం బిల్లు ప్రతిపాదించారు. ఈ బిల్లు వివాహం, విడాకులు, వారసత్వం, పెళ్లి చేసుకోకుండానే స్త్రీ పురుషుల సహజీవనం లాంటి అంశాలలో ఏక రీతి తీసుకురావడానికి ఉద్దేశించింది. అంటే కులం, మతం, జాతీ, స్త్రీ-పురుష భేదంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే వివాహ చట్టం అమలుచేయడం గుజరాత్ బిల్లు మౌలిక లక్ష్యం. అంతకుముందు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్…

Read More