BJP MLA Adinarayana Reddy Comments | కూటమిలో ఇబ్బందులు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా| N18S

కూటమి రాజకీయాల్లో తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.#AdinarayanaReddy #BJP #AndhraPolitics Source link

Read More

Raakaasa Movie Team Visit Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో 'రాకాస' మూవీ టీమ్

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన కొత్త చిత్రం ‘రాకాస’ ఘనవిజయం సాధించడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక మరియు గెటప్ శ్రీను పాల్గొన్నారు. #NiharikaKonidela #SangeethSobhan #GetupSrinu Source link

Read More

Clean Andhra: రెండేళ్లలో చెత్త రహిత రాష్ట్రమే లక్ష్యం! ఏపీలో 6 కొత్త ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లు.. సీఎం గ్రీన్ సిగ్నల్.. |

త్వరలోనే నెల్లూరు, తిరుపతి, విజయవాడ, కాకినాడ, కర్నూలు, కడప పట్టణాల్లో ఈ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. వీటి ద్వారా రోజుకు సుమారు 7000 టన్నుల చెత్తను విద్యుత్తుగా మారుస్తూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అనంతరం మంత్రి శెట్టిపల్లి భూములను కూడా పరిశీలించారు. Source link

Read More

Tirumala: వివాహ తొలి శుభలేఖ తిరుమలకు పంపండి.. గిఫ్ట్ పొందండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Tirumala: వివాహ తొలి శుభలేఖ తిరుమలకు పంపండి.. గిఫ్ట్ పొందండి ఇంట్లో పెళ్లి ఫిక్స్ అయితే.. ఇప్పుడు తొలి శుభలేఖను తిరుమల శ్రీవారి చెంతకు పంపుకోవచ్చు. పెళ్లికి నెల ముందు ఇలా చెయ్యవచ్చు. అలా శుభలేఖ పంపాక, తిరుమల నుంచి ప్రత్యేక కానుక వస్తుంది. అందులో వధూవరుల కోసం చేతికి కట్టడానికి కంకణాలు, తలంబ్రాలలో కలిపే అక్షతలు, వివాహ గొప్పదనం చెప్పే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి వస్తుంది. అందుకోసం టీటీడీ…

Read More

Cricket Betting: ఐపీఎల్ బెట్టింగ్ ఆడితే కటకటాలే.. బడిత పూజ చేస్తామంటున్న ఆ జిల్లా ఎస్పీ సీరియస్ వార్నింగ్!

Cricket Betting: విజయనగరం ఎస్పీ ఎ ఆర్ దామోదర్ ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు ప్రకటించారు, విస్తృత తనిఖీలు ఆదేశించి యువతను బెట్టింగ్ యాప్‌లు లోన్ యాప్‌ల నుంచి దూరంగా ఉండమని హెచ్చరించారు Source link

Read More

Andhra Pradesh: మరో ఐదు నిమిషాల్లో గమ్యం.. అంతలోనే ఊహించని ప్రమాదం.. భార్యాభర్తల జల సమాధి.. ఎక్కడంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 07, 2026 5:41 AM IST తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం శివారులో జరిగిన ఈ ఘోర ప్రమాదం ఒకే కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రతీకాత్మక చిత్రం Andhra Pradesh: “మరో ఐదు నిమిషాలు ఓపిక పడితే ఇంటికి చేరుకుంటాం” అనుకున్న ఆ కుటుంబానికి కాలం కనికరించలేదు. కళ్లముందే ఇల్లు కనిపిస్తున్నా, మృత్యువు కాలువ రూపంలో వచ్చి ఆ దంపతులను కబళించింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం శివారులో జరిగిన…

Read More

Tirupati: తిరుపతికి మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. గొల్లవానిగుంటలో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 07, 2026 4:35 AM IST దాదాపు 90 శాతానికి పైగా పనులు పూర్తి చేసుకున్న ఈ స్టేడియాన్ని ఈ నెల 15వ తేదీన ఘనంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం Tirupati: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో క్రికెట్ ప్రేమికులకు పండగ లాంటి వార్త అందింది. గొల్లవానిగుంట ప్రాంతంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన నూతన క్రికెట్ స్టేడియం ప్రారంభానికి సిద్ధమైంది. దాదాపు 90 శాతానికి పైగా పనులు పూర్తి…

Read More

Crocodile captured after six months chase | ఆరు నెలల దాగుడుమూతల తర్వాత చిక్కిన మొసలి

కోనసీమ జిల్లాలో ఆరు నెలలుగా ప్రజలను భయపెట్టిన ముసలి వలలో చిక్కి స్థానికుల సహాయంతో అటవీశాఖ అధికారులు పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టారు. Source link

Read More

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు అలర్ట్… ఏప్రిల్ 19 వరకు 15 రైళ్ల రద్దు | South Central Railway 15 trains in Telangana and Andhra Pradesh |

కాచిగూడ-కర్నూల్ సిటీ (17435) ఏప్రిల్ 10 నుంచి 18 వరకు రద్దు కాగా, కర్నూల్ సిటీ-కాచిగూడ (17436) రైలు ఏప్రిల్ 11 నుంచి 19 వరకు రద్దైంది. ఇక కాచిగూడ-రాయచూర్, రాయచూర్-కాచిగూడ (17693, 17694), రాయచూర్-గద్వాల్, గద్వాల్-రాయచూర్ (67783, 67784) ఏప్రిల్ 12 నుంచి 17 వరకు రద్దైంది. కాచిగూడ-మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్-కాచిగూడ (77641, 77642) ఏప్రిల్ 11 నుంచి 18 వరకు రద్దైంది. ప్రభావిత రైళ్లు MEMU రైళ్లు, కాచిగూడ, మహబూబ్‌నగర్, రాయచూర్, కర్నూల్ సిటీ మధ్య…

Read More

Tribal villages: గిరిజన పల్లెలకు మహర్దశ.. పార్వతీపురం మన్యం జిల్లాలో త్వరలో ‘డోలీ యాత్ర’ ప్రారంభం! |

Last Updated:Apr 06, 2026 6:22 PM IST పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి డోలీ యాత్ర ప్రారంభం, గిరిజన ప్రాంతాల్లో రోడ్ల పనులు పరిశీలన, నాణ్యత లోపిస్తే అధికారులపై కఠిన చర్యలు. పార్వతీపురం మన్యం జిల్లాలో  త్వరలో ‘డోలీ యాత్ర’ ప్రారంభం  స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, నేటికీ అనేక గిరిజన గ్రామాలు సరైన రహదారి సౌకర్యం లేక అల్లాడుతున్నాయి. అత్యవసర సమయాల్లో గర్భిణీలను, రోగులను మంచాల మీద మోసుకుంటూ కిలోమీటర్ల…

Read More