Grand Centenary Paidi Thalli Jatara Celebs | పైడితల్లి వంద వసంతాల జాతర మహోత్సవాలు

రాజాం పట్టణంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శతాబ్ది జాతర మహోత్సవాలు నేత్రపర్వం, ఘటోత్సవం, ప్రత్యేక పూజలు, రాష్ట్ర పండుగగా గుర్తింపుతో మరింత వైభవంగా ప్రారంభమయ్యాయి. Source link

Read More

సింహాచలంలో రాజవంశీయ దర్శనం.. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు దంపతుల ప్రత్యేక పూజలు..! Ashok Gajapathiraju couple visit Simhachalam temple spiritual splendor. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 22, 2026 8:07 PM IST సింహాచలం ఆలయంలో పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, రాజవంశీయ గౌరవం, భక్తి, సంప్రదాయాలు కలసి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి. అప్పన్నను దర్శించున్న గోవా గవర్నర్  ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా, భక్తకోటి ఇలవేల్పుగా వెలుగొందుతున్న సింహాచలం ఆలయం నిత్యం భక్తి, విశ్వాసం, సంప్రదాయాల సమ్మేళనంగా నిలుస్తోంది. క్షేత్రరాజు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దివ్య సన్నిధి నిండా శనివారం ఓ విశిష్ట…

Read More

టెన్షన్ ఫ్రీ లైఫ్ కావాలా? ఇంట్లో ఈ మొక్క పెంచండి.. మార్పు మీరు ఊహించలేరు..!

పూజా గదిలో చందనం మొక్కను ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత, శాంతి, పవిత్రత పెరుగుతుందని సుబ్రహ్మణ్య శర్మ, ఆయుర్వేద శాస్త్రం, ఆధునిక పరిశోధనలు సూచిస్తున్నాయి. Source link

Read More

Rajanala banda temple | నిజం వెలికితీసే మహిమ కలిగిన ఆలయం ఇదే! | #local18V

1300 వందల సంవత్సరాలు కాలం నాటి రాజనాలబండ చరిత్ర ఇదే ఎవ్వరితోనైనా నిజం పలికించే మహిమ గల రాజనాలబండ…!!! మీ జీవితంలో ఇలాంటి గుడి ఎప్పుడు చూసిండరు..!!! తప్పు చేసిన వాడు ఈ చెట్టు కింద నిజం చెప్పాల్సిందే ఈ క్షేత్రంలో తప్పు చేసి ఒప్పుకోకుంటే మూడు వారాల్లో వారికి అశుభం వరిస్తుందని భక్తుల విశ్వాసం టీటీడీ ఆధ్వర్యంలో దిన దిన అభివృద్ధి చెందుతున్న ఆలయం ఇదే..!!! బైట్:ఆలయ ప్రధాన అర్చకులు… కృష్ణమూర్తి 1300 సంవత్సరాలు గా…

Read More

విజయనగరం ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం. Vizianagaram Adarsha schools 2026 27 class 6 admissions process begins |

ప్రవేశ రుసుముల విషయానికి వస్తే, ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు రూ.125, ఓసీ మరియు బీసీ విద్యార్థులకు రూ.200గా నిర్ణయించారు. ఆన్‌లైన్ చెల్లింపు విధానం ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తును పూర్తి చేయాలని తెలిపారు. కుల ధృవీకరణ పత్రం, పుట్టిన తేదీ సర్టిఫికెట్, చదువు ధృవీకరణ పత్రాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. Source link

Read More

CPS Employees Protest at GVMC Gandhi Statue | సీపీఎస్ ఉద్యోగుల 'సాగర సంగ్రామ దీక్ష'

విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఎస్ ఉద్యోగులు ‘సాగర సంగ్రామ దీక్ష’ నిర్వహించారు. ఎన్నికల హామీ ప్రకారం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో హాజరైన సీపీఎస్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. Source link

Read More

Fire Accident At Srisailam Temple VIP Cottage | శ్రీశైలంలోని వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. భక్తులు బస చేసిన ఒక వీఐపీ కాటేజీ గదిలోని ఎయిర్ కండీషనర్ (AC)లో షార్ట్ సర్క్యూట్ కావడంతో దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి.#srisailam #andhrapradesh #apnews Source link

Read More

Road Safety drive by AP Police | రోడ్డుప్రమాదాల నివారణలో పోలీసుల ప్రత్యేక కార్యక్రమాలు

గోదావరి జిల్లాల్లో రోడ్డుప్రమాదాల నివారణ కోసం పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీలు, ప్రమాణాల కార్యక్రమాలు చేపట్టగా, ప్రజలకు అవగాహన కల్పించారు. Source link

Read More

Strict Action Against Snake Killer | పాములను చంపితే ఎన్నేళ్ళు జైలు శిక్ష తెలుసా! | #local18V

పాములు అంటే అందరికి భయమే అందులో కొన్ని విష పూరిత పాములు,మరి కొన్ని విష రహిత పాములుంటాయి.మన చిత్తూరు జిల్లాలో ప్రధానంగా కనిపించే విష పూరిత పాములు నాలుగురకాలుగా కనిపిస్తాయి .అరుదుగా 15 రకాలు కంట పడుతుంటాయి.కానీ ఏ పాము కంట పడిన మార్గం ఒక్కటే అంటున్నారు సంఘమిత్ర అనిమల్ పౌండషన్ మహ్మద్ ఇద్రేస్ ..కంట పడినచో దూరంగా వెల్లడమే చక్కటి మార్గం వాటిని మట్టిన పెడితే ఏడు ఏళ్ళు జైలు శిక్ష ఉంటుదన్నారు ఇది అనిమల్…

Read More

TTD Parakamani Case: ‘వైసీపీ నేతలను నిందితులుగా చేర్చేందుకు అతడికి బాధ్యతలు’.. పరకామణి చోరీ కేసుపై భూమన సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 1:03 PM IST TTD Parakamani Case: పరకామణి చోరీ కేసుపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆ విషయంలో తమకు పూర్తి సమాచారం అందిందన్నారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. ttd parakamani case: పరకామణి చోరీ కేసుపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆ విషయంలో తమకు పూర్తి సమాచారం అందిందన్నారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో…

Read More