WhatsApp Update: వాట్సాప్‌లో చాట్‌లను 'schedule' చేసుకునే కొత్త ఫీచర్… ఎప్పుడొస్తుందంటే..?

WhatsApp Update: వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్. మెసేజ్ షెడ్యూల్ ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే మొదటిగా ఈ ఫీచర్లను గ్రూప్ చాట్‌లకు తీసుకురావాలని యోచిస్తోంది కంపెనీ. వాట్సాప్ తన వినియోగాన్ని బట్టి వ్యక్తిగత చాట్‌లను కూడా విస్తరించాలని యోచిస్తోంది. Source link

Read More

Vijayawada Elevated Flyover: విజయవాడకు మహా మహర్దశ.. ఆ ప్రాంతాల గుండా ఆరు లైన్ల ఫ్లైఓవర్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 23, 2026 11:48 AM IST Vijayawada News: విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు కాస్త ఉపశమనం కలిగించే గుడ్ న్యూస్. ఆయా మార్గాల్లో 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ కారిడార్ అందుబాటులోకి రానుంది. Vijayawada News: విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు కాస్త ఉపశమనం కలిగించే గుడ్ న్యూస్. ఆయా మార్గాల్లో 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ కారిడార్ అందుబాటులోకి రానుంది. Vijayawada News: విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు…

Read More

Bullet Train: వందేళ్ల నిరీక్షణ.. పట్టాలే లేని నేలపై బుల్లెట్ ట్రైన్ రాబోతుంది.. హై స్పీడ్ కారిడార్‌తో మారనున్న ఆ ప్రాంతం భవిష్యత్తు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 23, 2026 9:47 AM IST పలమనేరు మీదుగా చెన్నై – బెంగళూరు బుల్లెట్ రైలు, బెంగళూరు – విజయవాడ హైస్పీడ్ కారిడార్‌తో అత్యాధునిక రైల్వే స్టేషన్ ఏర్పాటుకు NHSRCL ప్రణాళికలు వేగంగా సాగుతున్నాయి. హై స్పీడ్ కారిడార్ తో మారనున్నపలమనేరు పట్టణ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ చిత్తూరు జిల్లాలోని కీలక పట్టణమైన పలమనేరు ముఖచిత్రం త్వరలో పూర్తిగా మారిపోనుంది. దశాబ్దాలుగా రైల్వే కూతకు దూరంగా ఉన్న ఈ పట్టణానికి, ఇప్పుడు ఏకంగా బుల్లెట్…

Read More

Fake Milk: చిక్కని పాల పేరుతో విషం విక్రయం.. ఇద్దరు మృతి, 15మంది ఆసుపత్రి పాలు | ట్రెండింగ్

Last Updated:Feb 23, 2026 9:39 AM IST Fake Milk:తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ సమీప ప్రాంతాలలో కల్తీపాలు కలకలం రేపుతున్నాయి, ఈ పాలు తాగడం కారణంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా ఆ ప్రాంతంలో ప్రజలు మారినట్లుగా సమాచారం అందుతుంది. + ఏపీలో కల్తీపాలు ఇద్దరు మృతి వరుసుగా ఆసుపత్రి బాట పడుతున్న ప్రజలు Fake Milk: తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ సమీప ప్రాంతాలలో కల్తీపాలు కలకలం రేపుతున్నాయి, ఈ పాలు తాగడం…

Read More

AP Inter Exams 2026: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 23, 2026 8:15 AM IST AP Inter Exams 2026: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. మార్చి 24 వరకు కొనసాగే ఈ పరీక్షల కోసం మొత్తం 1,537 కేంద్రాలను సిద్ధం చేశారు. AP Inter Exams: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు…

Read More

GST SCAM: విశాఖలో భారీ జీఎస్టీ స్కాం.. నకిలీ ఇన్వాయిస్‌లు చూపించి అన్ని కోట్లు కొట్టేశాడా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 7:50 AM IST GST SCAM: విశాఖపట్టణంలో భారీ జీఎస్టీ స్కాం బయటపడింది. సీజీఎస్టీ అధికారులు పక్కా సమాచారంతో తనిఖీలు చేయడంతో విశాఖలో ఓ వ్యక్తి దొరికిపోయాడు. అతడు చేసిన మోసానికి అధికారులు అవాక్కు అయిపోయారు. GST SCAM: విశాఖపట్టణంలో భారీ జీఎస్టీ స్కాం బయటపడింది. సీజీఎస్టీ అధికారులు పక్కా సమాచారంతో తనిఖీలు చేయడంతో విశాఖలో ఓ వ్యక్తి దొరికిపోయాడు. అతడు చేసిన మోసానికి అధికారులు అవాక్కు అయిపోయారు. GST Scam…

Read More

Pawan Kalyan: మంచి పని చేసిన పవన్ కళ్యాణ్.. 50 లక్షల విరాళం.. మాట నిలబెట్టుకుంటూ..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 8:04 AM IST Pawan Kalyan: మిగతా నేతలకూ పవన్ కళ్యాణ్‌కి ఒక ప్రధాన తేడా ఉంది. మిగతా వారు ప్రజల కోసం తమ సొంత డబ్బును ఖర్చు పెట్టేది చాలా తక్కువ. పవన్ కళ్యాణ్ మాత్రం.. సంపాదన అంతా.. ప్రజల కోసం వాడేస్తున్నారు. త్యాగశీలిలా మారిపోతున్నారు. తాజాగా ఏం చేశారో తెలుసుకుందాం. మరో మంచి పని చేసిన పవన్ కళ్యాణ్ రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనే పదవి లేదు. దానికి…

Read More

ICAI President: ఐసీఏఐ అధ్యక్షుడిగా విశాఖ వాసి.. ఏపీ నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు! |

Last Updated:Feb 22, 2026 8:08 AM IST డి.ప్రసన్నకుమార్ ఐసీఏఐ అధ్యక్షుడిగా ఎన్నికై, విశాఖ నుంచి తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. నాలుగు దశాబ్దాల సేవ, పలు అవార్డులు, అంతర్జాతీయ సమావేశాల్లో ప్రసంగించారు. Source link

Read More

RTI Online: ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు.. ఇక సమాచార హక్కు దరఖాస్తు ఆన్‌లైన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 9:45 AM IST RTI Online: మీరు సమాచార హక్కు చట్టం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కొత్త విధానం వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఇక ఆర్టీఐ సమాచారం ఆన్‌లైన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం (RTI) అమలును పూర్తిగా డిజిటల్ చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 25 జారీ చేసింది. RTI…

Read More

Shivraj Singh Chouhan | శ్రీవారి సేవలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు.#ShivrajSinghChouhan #tirumalatemple #tirumalanews Source link

Read More