Sorakaya Swamy Temple Narayanavanam: సొరకాయలే నైవేద్యం, మొక్కు చెల్లించేది వాటినే.. కోరిన కోర్కెలు తీర్చే స్వామి మహిమ సీక్రెట్..! |

Last Updated:Feb 24, 2026 3:30 PM IST Sorakaya Swamy Temple: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన నారాయణవనం ప్రాంతంలో భక్తులను ఆశ్చర్యపరిచే ఒక విశిష్ట ఆచారం ఉంది. సాధారణంగా దేవాలయాల్లో నైవేద్యంగా పండ్లు, మిఠాయిలు లేదా ఇతర పదార్థాలు సమర్పిస్తారు. + Sorakaya Swamy Temple Sorakaya Swamy Temple: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన నారాయణవనం ప్రాంతంలో భక్తులను ఆశ్చర్యపరిచే ఒక విశిష్ట…

Read More

AP Assembly: 20 కోట్ల తిరుమల లడ్డూలు కల్తీ.. ఏపీ అసెంబ్లీలో సీఎం సంచలన వ్యాఖ్యలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 24, 2026 2:06 PM IST అన్ని మతాలను గౌరవించడం ఈ దేశ మూల సిద్ధాంతం. ఇలాంటి తప్పు మరో మతంలో జరిగితే గగ్గోలు పెట్టేవారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడికి ఇలా చేయడం దారుణం. ఆ భగవంతుడి డబ్బుతో ఆడుకున్న వారి తలలు లేచిపోతాయి. AP Assembly Heated Debate Over 20 Crore Tirumala Laddoo Controversy CM Chandrababu Naidu deputy cm pawan Kaylan Comments on Tirumala…

Read More

Shukra Gochar Effects: మార్చి 2న శుక్ర గమనంలో మార్పు.. ఈ 3 రాశుల వారికి ప్రాబ్లమ్స్, పరిహారాలు ఇవే |

Shukra Gochar Effects: హిందూ మతంలో జ్యోతిష్యానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు తమ రాశిచక్రాలను, నక్షత్రరాశులను ఎప్పటికప్పుడు మారుస్తాయి. ఇది ప్రతి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి సంచారము కొంతమందికి శుభ ఫలితాలను, ఇతరులకు సవాలుతో కూడిన ఫలితాలను తెస్తుంది. ఈ క్రమంలో శుక్రుడు మార్చి 2, 2026న మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు సుఖం, ప్రేమ, వైవాహిక జీవితం, సంపద, ఆకర్షణ, కళ, ఐశ్వర్యానికి కారకంగా పరిగణించబడుతుంది. Source…

Read More

Jabardasth Actors: పైడితల్లి అమ్మవారి జాతరలో జబర్దస్త్ నటులు సందడి.. హైపర్ ఆది పంచ్‌లతో మార్మోగిన రాజాం! |

Last Updated:Feb 24, 2026 11:14 AM IST రాజాం పట్టణంలో శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ జాతరలో జబర్దస్త్ టీమ్, తారక్ ఈవెంట్స్ బృందం వినోదం, భక్తి కలిపి సందడి చేశారు. భద్రతా చర్యలతో ఉత్సవం విజయవంతం. + రాజాంలో సందడి చేసిన జబర్దస్త్ నటులు రాజాం పట్టణంలో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం 100వ జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను,…

Read More

Pencil Portrait Artist: అతను పెన్సిల్‌‌తో బొమ్మ గీస్తే కలర్ ఫోటో కూడా పనికి రాదు.. వీడియో ఇదిగో | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 24, 2026 10:47 AM IST Pencil Portrait Artist: మనం చక్కగా ఒక దగ్గర కూర్చున్నామా అంతే మన రూపాన్ని ప్రతిబింబించే విధంగా అందంగా తక్కువ సమయంలో ఆ కళాకారుడు ఒక తెల్లని పేపర్ పై చకచకా గీసేస్తాడు. ఆ కళాకారుడు రూపాన్ని గీసిన తర్వాత మనం ఇంత అందంగా ఉన్నామా అనే విధంగా ఆ తెల్లని పేపర్ పై మనరూపం అద్భుతంగా ఆకట్టుకుంటుంది. + తెల్లనిపేపర్ పై అందమైన రూపం, ఇలాంటి…

Read More

Ice Flower Cultivation Tips: తక్కువ ఖర్చుతో లక్షల్లో ఆదాయం..! రైతులను ధనవంతులు చేస్తున్న ఐస్ పూల సాగు

Ice Flower Cultivation Tips: తక్కువ ఖర్చులు, తక్కువ నీరు, కనీస సంరక్షణను అందిస్తూ మంచు పువ్వుల సాగు లాభదాయకమైన ఎంపికగా మారుతోంది. ఈ మొక్క ఒకే సీజన్‌లో వేలాది పువ్వులను ఉత్పత్తి చేస్తుంది.మీరు ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటే ఈ సాగు విధానం బెస్ట్ ఛాయిస్. Source link

Read More

Electric Buses: విజయవాడలో ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్?.. ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 24, 2026 7:51 AM IST Vijayawada Electric Buses: నగర రవాణా వ్యవస్థలో కీలక మార్పుకు ఏపీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. పర్యావరణ హిత చర్యల్లో భాగంగా విజయవాడ నగరంలో త్వరలో విద్యుత్తు బస్సులు పరుగులు పెట్టనున్నాయి. మొదటి దశలో వంద ఈ-బస్సులను కేటాయించారు. అయితే వీటి నిర్వహణ కోసం విద్యాధరపురం డిపోలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒప్పంద ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా వచ్చే ఆరు నెలల్లో బస్సులు రోడ్డెక్కనున్నాయి. News18 Vijayawada…

Read More

Cyclone Horacio: సముద్రంలో అతి తీవ్ర తుపాను.. రైతులకు వాతావరణ అలర్ట్..! |

ప్రపంచంలో ఇప్పుడు చాలా దేశాల్లో పంటలు పండించే విధానాలను మార్చుకొంటున్నారు. ఆరు బయట పొలాల్లో సాగు మానేసి.. భవనాల్లో సాగు చేపడుతున్నారు. దీని వల్ల తుపాన్లు, వర్షాలు, వడగళ్ల సమస్యలేవీ ఉండవు. చీడ పీడల సమస్య ఉండదు. 2, 3 రెట్లు ఎక్కువ దిగుబడి ఉంటుంది. పంట పూర్తిగా రైతు కంట్రోల్‌లో ఉంటుంది. భవనం లోపల ఎంత వేడి ఉండాలి, ఎన్ని ఎరువులు వెయ్యాలి, ఎంత నీరు అందించాలి.. అంతా రైతు కంట్రోల్ లోనే ఉంటుంది. ఇండియాలో…

Read More

Rajamahendravaram Adulterated Milk Incident | పాలకల్తీకి కారణమైనవారిపై కఠిన చర్యలు

రాజమహేంద్రవరంలో కల్తీ పాల మరణాలపై సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన ఇచ్చి, ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు, దర్యాప్తు కొనసాగుతుందని, మృతులకు రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించినట్టు తెలిపారు. Source link

Read More

CM Chandrababu: ‘బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’.. కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు ఫైర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 23, 2026 3:27 PM IST రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మృతిచెందిన ఘన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. News18 తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు సేవించి నలుగురు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నగరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, లాలచెరువు తదితర ప్రాంతాలకు చెందిన పలువురు అనధికారిక వ్యాపారి విక్రయించిన పాలు తాగడం వల్లే ఈ…

Read More