Gold and Silver Prices: బంగారం పైపైకి, వెండి కిందకి.. 10 గ్రాముల గోల్డ్ ధర ఎంతో తెలుసా? |

ప్రస్తుతం విజయవాడ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి ధర సుమారు రూ.1,62,590 వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్న దీని రేటు రూ.1,61,350గా ఉండేది. ఈరోజు సుమారు రూ.1100లకు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,700 వద్దకు చేరుకుంది. నిన్న దీని ధర రూ.1,47,900గా ఉండేది. ఇప్పుడు సుమారు రూ.800లు పెరిగింది. అలాగే ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,21,340గా నమోదైంది. నిన్న రూ.1,21,010గా ఉంది. ఇప్పుడు…

Read More

శ్రీకాకుళంలో డయేరియా కలకలం.. 25 మంది ఆసుపత్రుల్లో, ఒకరి మృతి..! Diarrhea outbreak in Srikakulam 25 cases reported one dead. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 24, 2026 4:49 PM IST శ్రీకాకుళం మేదర వీధి, గోల్కొండ రేవు రోడ్, దమ్మల వీధి, మంగువారి తోటల్లో డయేరియా వ్యాప్తి, 25 కేసులు, సురేష్ మృతి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలన. + ప్రజలకు హెచ్చరిక  పరిశుభ్రత పాటించండి, లక్షణాలు ఉంటే వెంటనే వైద్యం పొందండి శ్రీకాకుళం పట్టణంలో గత రెండు రోజులుగా డయేరియా వ్యాధి ప్రబలడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మేదర వీధి, గోల్కొండ రేవు…

Read More

Visakhapatnam: కైలాసగిరి కొండపై సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా 65 అడుగుల త్రిశూలం.. ఓపెనింగ్ ఎప్పుడంటే |

విశాఖపట్నం అంటే అందమైన సముద్రతీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న అద్భుతమైన నగరంగా భావిస్తారు. ఈ సుందరసాగర తీరంలో ఎన్నో అందాలు, చూడాల్సిన ప్రదేశాలు పర్యాటకుల్ని, నగరవాసుల్ని నిత్యం ఆకర్షిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న పర్యాటక ప్రదేశాలతో పాటు మరొకటి కొత్తగా చేరింది. అందులో ఒకటి కైలాసగిరి. కైలాసగిరిపై మరో ఆకర్షణకు సిద్దమవుతోంది. ఇప్పటికే శివపార్వతుల విగ్రహాలు, రోప్వే, స్కై సైక్లింగ్, జిప్స్నర్ పర్యా టకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. Source link

Read More

కోర్టుకు బాంబు బెదిరింపు.. మెయిల్‌తో కలకలం.. పోలీసుల తనిఖీల్లో షాకింగ్ ట్విస్ట్..! Bomb threat at Kadiri court police say it is fake | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Feb 24, 2026 8:11 PM IST శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కోర్టులో బాంబు బెదిరింపు కలకలం, ఫేక్ సమాచారం అని నిర్ధారణ, పోలీసులు భద్రతా చర్యలు, సైబర్ నిఘా కట్టుదిట్టం. + సత్యసాయి జిల్లాలో బాంబు  కలకలం…. ఇటీవల కాలంలో న్యాయస్థానాలు, విమానాశ్రయాలు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టులో బాంబు ఉందని.. కదిరి…

Read More

వేలాది భక్తుల సమక్షంలో ఘనంగా శ్రీనివాస లక్ష్మీకళ్యాణం.. నాలుగు గ్రామాల ఆధ్యాత్మిక మహోత్సవం! N Suravaram Srinivasa Lakshmi Kalyanam celebrated grandly | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 24, 2026 9:57 PM IST ఎన్.సురవరం గ్రామంలో శ్రీనివాస లక్ష్మీకళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. నాలుగు గ్రామాల భక్తులు ఐక్యంగా పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించారు. + నాలుగు గ్రామాలు పండుగ శ్రీనివాసుని కల్యాణం గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన నాలుగు గ్రామాల ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన శ్రీనివాసుని లక్ష్మీకళ్యాణ మహోత్సవం ఈ ఏడాది అత్యంత వైభవంగా జరిగింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ మహోత్సవాన్ని దర్శించేందుకు వేలాది మంది భక్తులు…

Read More

AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త శాఖ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 24, 2026 10:25 PM IST AP Cabinet Decisions: సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో 55 అంశాలకు ఆమోదం తెలిపింది. సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు, విశాఖలో సెమీకండక్టర్ పరిశ్రమ, పర్యాటక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. News18 ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. ఈ కేబినెట్ భేటీలో మొత్తం 55 అజెండా అంశాలపై…

Read More

ఐదుగురి ప్రాణాలు తీసిన కల్తీ పాలు కేసులో షాకింగ్ ట్విస్ట్.. విషం పాలలోనా.. నీళ్లలోనా.. దర్యాప్తులో షాకింగ్ అనుమానాలు..!

రాజమండ్రి లాలాచెరువు ప్రాంతంలో గణేష్ సరఫరా చేసిన పాలలో కల్తీ怀疑తో ఐదుగురు మృతి, తొమ్మిది మంది ఆసుపత్రిలో చికిత్స; దర్యాప్తు కొనసాగుతోంది. Source link

Read More

Tirupati: హాస్టల్ రూంలో బీటెక్ స్టూడెంట్ బలవన్మరణం.. మోహన్‌బాబు యూనివర్సిటీలో ఏం జరిగింది..?

BHUVANA SUICIDE: కూతుర్ని ఉన్నతమైన చదువులు చెప్పించి ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని కలలు కన్న ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. Source link

Read More

Heart Transplantation: మృత్యువుతో పోరాడి గెలిచిన కదిరి యువకుడు.. మంత్రి సత్య కుమార్ చొరవతో నిలిచిన ప్రాణం!

ఎం. చరణ్ కుమార్‌కు వైదేహి ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్‌లో డాక్టర్ దుర్గా ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతంగా జరిగింది, ప్రజలు అభినందనలు తెలిపారు. Source link

Read More

Pawan Kalyan: ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు గత పాలకులు ప్రణాళికాబద్ధంగా కుట్ర చేశారు: పవన్ కళ్యాణ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 24, 2026 5:00 PM IST Pawan Kalyan: తిరుమల లడ్డూ కల్తీపై పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తీవ్రంగా స్పందించారు. SIT నివేదికలో 20.10 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. News18 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు గత…

Read More