Guntur: నాలుగేళ్ల చిన్నారి ప్రాణం తీసిన బెలూన్.. గుంటూరు జిల్లాలో కలకలం.. ఏం జరిగిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 05, 2026 6:49 AM IST వీరిలో చిన్న కుమార్తె అయిన శిరీష (4) ఇంటి దగ్గరే తల్లి వద్ద ఉంటోంది. బుధవారం ఉదయం శిరీష తన తల్లితో కలిసి ఇంటి సమీపంలోని ఒక దుకాణానికి వెళ్లి బెలూన్లను కొనుక్కుంది. ప్రతీకాత్మక చిత్రం Guntur: ఎంతో ఇష్టంతో కొనుకున్న వస్తువే ఆ చిన్నారి పాలిట మృత్యువైంది. ఆడుకోవాల్సిన వయసులో ఆ చిన్నారి ఆశగా కొనుక్కున్న బెలూనే యమపాశమైంది. సరదాగా బెలూన్ ఊదుతుండగా అది కాస్తా…


