Guntur: నాలుగేళ్ల చిన్నారి ప్రాణం తీసిన బెలూన్.. గుంటూరు జిల్లాలో కలకలం.. ఏం జరిగిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 6:49 AM IST వీరిలో చిన్న కుమార్తె అయిన శిరీష (4) ఇంటి దగ్గరే తల్లి వద్ద ఉంటోంది. బుధవారం ఉదయం శిరీష తన తల్లితో కలిసి ఇంటి సమీపంలోని ఒక దుకాణానికి వెళ్లి బెలూన్లను కొనుక్కుంది. ప్రతీకాత్మక చిత్రం Guntur: ఎంతో ఇష్టంతో కొనుకున్న వస్తువే ఆ చిన్నారి పాలిట మృత్యువైంది. ఆడుకోవాల్సిన వయసులో ఆ చిన్నారి ఆశగా కొనుక్కున్న బెలూనే యమపాశమైంది. సరదాగా బెలూన్ ఊదుతుండగా అది కాస్తా…

Read More

Vijayawada Weather Forecast: విజయవాడలో భానుడి ప్రతాపం.. ఉక్కపోత, ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 4:37 AM IST ముఖ్యంగా కృష్ణా జిల్లా కేంద్రమైన విజయవాడలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా వాతావరణం పొడిగా ఉండటంతో పాటు, పగటిపూట ఎండ వేడిమి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విజయవాడ వెదర్ రిపోర్ట్ Vijayawada Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం అప్పుడే తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. మార్చి నెల ఆరంభం కావడంతోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా…

Read More

విజయవాడలో బంగారం, వెండి ధరల్లో తగ్గుదల; మూడు రోజులుగా కొనసాగుతున్న క్షీణత.

విజయవాడ: బంగారం ధరలు వరుసగా మూడో రోజు పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,64,510కు చేరింది. ఇది మునుపటి ముగింపు ధరతో పోలిస్తే రూ. 3,110 మేర తగ్గింది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,080 వద్ద కొనసాగుతోంది, ఇది క్రితం రోజుతో పోలిస్తే రూ.2,850 క్షీణతను సూచిస్తుంది. 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,23,380గా నమోదైంది, ఇది గతంలో కంటే రూ. 2,340 తక్కువ….

Read More

Free Bus: ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్.. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఎప్పటి నుంచి, ఏ బస్సుల్లో వెళ్లొచ్చు అంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 9:41 PM IST Free Bus in AP: ఏపీలోని వారికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రధనుస్సు పథకంలో భాగంగా వారికి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ అధికారికంగా ప్రకటించింది. FREE BUS Free Bus in AP: ఏపీలోని దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రధనుస్సు పథకంలో భాగంగా…

Read More

పక్షుల దాహం తీర్చే మహాయజ్ఞం.. విశాఖలో 20 వేల మట్టి పాత్రల ఏర్పాటు..! Green Climate Team program to quench thirst of animals in Visakha. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 04, 2026 9:55 PM IST విశాఖలో గ్రీన్ క్లైమేట్ టీం జెవి రత్నం ఆధ్వర్యంలో పశుపక్ష్యాదుల దాహం తీర్చేందుకు మట్టి పాత్రల్లో నీరు, చిరుధాన్యాలు అందుబాటులో ఉంచే కార్యక్రమం ప్రారంభమైంది. + పశుపక్ష్యాదుల దాహం తీర్చేందుకు మట్టి పాత్రలు ఏర్పాటు వేసవికాలం ప్రారంభమయ్యే సరికి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో పశుపక్ష్యాదుల దాహం తీర్చేందుకు విశాఖలో ఓ హృదయాన్ని హత్తుకునే కార్యక్రమం ప్రారంభమైంది. సమస్త జీవరాశిని కాపాడుకుందాం అనే సంకల్పంతో గ్రీన్ క్లైమేట్ టీం స్వచ్ఛంద…

Read More

పెట్స్‌తో కలిసి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. సాగర నగరంలో వైరల్ అవుతున్న పఫీ రెస్టారెంట్..! Puffy restaurant for pets opens in Visakha. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 04, 2026 10:38 PM IST విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో “పఫీ” రెస్టారెంట్ పెట్స్ మరియు వారి యజమానుల కోసం ప్రత్యేకంగా ప్రారంభమైంది. పెట్స్‌కు ప్రత్యేక ఫుడ్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, గ్రూమింగ్ సెంటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. + జంతు ప్రేమికులు, జంతు పోషకుల కోసం విశాఖలో పఫీ ఫ్రెండ్లీ పెట్స్ రెస్టారెంట్ ప్రస్తుత సమాజంలో మాట్లాడలేని మూగజీవాల పట్లే ఎక్కువ విశ్వాసం, ప్రేమ చూపిస్తున్న వారు పెరుగుతున్నారు. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు…

Read More

మార్చి నుంచే మండిపోతున్న ఎండలు.. ఈ జిల్లాల్లో వడగాలుల అలర్ట్..! Heat intensity increases in the state from March to May Prakhar Jain | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

మార్చి నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు ఎక్కువ రోజులు వీచవచ్చని పేర్కొన్నారు. మార్చి నుంచి మే వరకు పరిశీలిస్తే శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని…

Read More

ఇక రాత్రి అయినా టెన్షన్ లేదు.. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల తపాలా సేవలు ప్రారంభం..! 24 hour postal services launched in 11 cities in Andhra Pradesh. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 04, 2026 6:41 PM IST ఆంధ్రప్రదేశ్‌లోని 11 నగరాల్లో 24 గంటల తపాలా సేవలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తదితర నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. + title=విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్…! ఇకపై 24 గంటలు పోస్టల్ సర్వీసులు /> విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్…! ఇకపై 24 గంటలు పోస్టల్ సర్వీసులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తపాలా శాఖ శుభవార్త అందించింది. ఇకపై అత్యవసరంగా పత్రాలు, పార్సిళ్లు…

Read More

GK: వాటర్ బాటిళ్లపై జిగ్‌జాగ్ లైన్లు డిజైన్ కోసం కాదు.. ఎందుకో ఉంటాయో చాలా మందికి తెలియదు..!

Why Do Water Bottles Have Lines: మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లపై ఉన్న జిగ్‌జాగ్ లైన్లను చూసి ఉంటారు. అవి కేవలం డిజైన్ కోసమే అని మీరు అనుకోవచ్చు. సీసాలపై ఉన్న ఈ లైన్స్ వెనుకాల పెద్ద కారణం ఉంది. Source link

Read More

News Updates: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

News Updates Today: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. 1,123 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్.. 385 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ఉంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. అలాగే డాలర్ విలువ పెరిగింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను కుదిపేస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. తాజా గణాంకాల ప్రకారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు…

Read More