తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు.. తిరుమల మార్గాల్లో పూర్తిగా ఈవీ బస్సులే లక్ష్యం..! |
Last Updated:Mar 13, 2026 10:45 PM IST తిరుపతి జిల్లాలో పర్యావరణహిత రవాణా కోసం కేంద్రం, రాష్ట్రం కలిసి 350 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాయి. మంగళం డిపోకు 50 బస్సులు చేరనున్నాయి. పినాకిల్ ఈ-మొబిలిటీ సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. + తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు..తిరుమలకు పూర్తిగా ఈవీ బస్సులే లక్ష్యం..! తిరుపతి జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు కీలకమైన అడుగు పడింది. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్రం…


