తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు.. తిరుమల మార్గాల్లో పూర్తిగా ఈవీ బస్సులే లక్ష్యం..! |

Last Updated:Mar 13, 2026 10:45 PM IST తిరుపతి జిల్లాలో పర్యావరణహిత రవాణా కోసం కేంద్రం, రాష్ట్రం కలిసి 350 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాయి. మంగళం డిపోకు 50 బస్సులు చేరనున్నాయి. పినాకిల్ ఈ-మొబిలిటీ సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. + తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు..తిరుమలకు పూర్తిగా ఈవీ బస్సులే లక్ష్యం..! తిరుపతి జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు కీలకమైన అడుగు పడింది. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్రం…

Read More

Top10 News: ఈరోజు టాప్10 న్యూస్.. సూటిగా సుత్తి లేకుండా మీకోసం

Top 10 News: మార్చి 13వ తేదీన టాప్ వార్తలేంటి? తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. దేశంలో ముఖ్యమైన వార్తలు? అలాగే అంతర్జాతీయంగా ముఖ్యమైన వార్తలు ఏమిటి? న్యూస్18 తెలుగు అందిస్తున్న టాప్ 10 వార్తలు మీకోసమే. Source link

Read More

Annadata Sukhibhava: రైతన్నలకు పండుగే పండగ! అన్నదాత సుఖీభవ డబ్బులు జమ.. వెంటనే ఫోన్ మెసేజ్ చెక్ చేసుకోండి

Annadata Sukhibhava:రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద భారీ స్థాయిలో ఆర్థిక సాయం జమ చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 48 లక్షల 85 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అన్నదాత సుఖీభవ పథకం ఆర్థిక సాయాన్ని సీఎం అధికారికంగా ప్రారంభించారు. Source…

Read More

దేశంలో నకిలీ బాబాలు పెరుగుతున్నారు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్న గోవిందానంద సరస్వతి..! |

Last Updated:Mar 13, 2026 8:11 PM IST తిరుమలలో Govindananda Saraswati నకిలీ బాబాలు, పీఠాధిపతులపై ఆందోళన వ్యక్తం చేశారు. Kishkindha లో హనుమంతుడి ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించారు. Sharada Peeth పునరుద్ధరణపై కీలక సమాచారం వెల్లడించారు. + దేశంలో నకిలీ బాబాలు, పీఠాధిపతులు పెరుగుతున్నారని ఆందోళన..జ్యోతిర్మఠ పీఠాధిపతి తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు జ్యోతిర్మఠ పీఠాధిపతి గోవిందానంద సరస్వతి (Govindananda Saraswati). శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన దేశంలో…

Read More

అల్లూరి అడవుల్లోకి పవన్ కళ్యాణ్.. గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక పర్యటన..! Pawan Kalyan to visit Visakhapatnam on 13th and 14th to discuss. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 13, 2026 7:39 PM IST ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్చి 13, 14 తేదీల్లో విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించి, గిరిజన ప్రాంతాల్లో ‘మాట–మంతీ’లో పాల్గొంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పర్యటన..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 13, 14 తేదీల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రత్యేకంగా…

Read More

కాలేజీలో విద్యార్థి ఫోటో మార్పిడి వివాదం; విచారణకు ఆదేశం.

శ్రీకాకుళం సమీపంలోని ఒక కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు కొందరు విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసి, వాటిని అశ్లీలంగా మార్చి షేర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మార్ఫింగ్ చిత్రాలను ఎవరు షేర్ చేశారు, ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఎవరు ఉన్నారు అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. కళాశాల యాజమాన్యం కూడా…

Read More

HJ Dora Passes Away: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఇకలేరు.. చంద్రబాబు,రేవంత్ సంతాపం |

Last Updated:Mar 13, 2026 5:13 PM IST HJ Dora Passes Away: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీగా సేవలందించిన ప్రముఖ ఐపీఎస్ అధికారి. Srikakulam జిల్లాకు చెందిన ఆయన పోలీసు సేవల్లో నిజాయితీ, నిబద్ధతతో పేరు పొందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పోలీసు శాఖకు, శ్రీకాకుళం జిల్లాకు తీరని లోటుగా భావిస్తున్నారు. ఆయన సేవలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. Source link

Read More

641 కిలోల గంజాయి కేసులో సంచలన తీర్పు.. 9 మందికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష..! 9 sentenced to 14 years in Vizianagaram ganja transport case. |

Last Updated:Mar 13, 2026 5:30 PM IST విజయనగరం జిల్లాలో 2017 గంజాయి రవాణా కేసులో 9 మంది నిందితులకు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి ఎం.మీనాదేవి రూ.1 లక్ష జరిమానా విధించారు. భారీ గంజాయి రవాణా కేసు – 9 మందికి 14 సంవత్సరాలు జైలు శిక్ష విజయనగరం జిల్లాలో 2017లో వెలుగులోకి వచ్చిన భారీ గంజాయి రవాణా కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది….

Read More

News Updates: ఇదేం యుద్ధం రా అయ్యా!.. భారీ నష్టాల్లో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు |

News Updates: ఎల్పీజీ బదులు పీఎన్‌జీ సిలిండర్లు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ప్యానిక్ వల్లే గ్యాస్ బుకింగ్స్ పెరిగాయని కేంద్రం స్పష్టం చేసింది. వంట గ్యాస్ కొరతపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. విదేశాల నుంచి చమురు దిగుమతిపై చర్యలు తీసుకుంటున్నామని షిప్పింగ్ శాఖ అధికారులు తెలిపారు. పోర్టుల్లో పరిస్థితి అదుపులో ఉంది. రాష్ట్రాలకు కిరోసిన్‌ను ఇప్పటికే కేంద్రం కేటాయించింది. దేశంలో గ్యాస్ సంక్షోభం లేదని కేంద్రం స్పష్టం చేసింది. బ్లాక్ మార్కెట్‌పై చర్యలు తీసుకుంటామని పెట్రోలియం శాఖ…

Read More

Tiger: ఆ శివాలయంలో పెద్దపులి.. భయంతో వణికిపోతున్న గ్రామస్తులు.. అధికారులు అలర్ట్..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 13, 2026 3:10 PM IST గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం భయాందోళనలు రేపుతోంది. Sri Veera Venkata Satyanarayana Swamy Temple సమీపంలో కనిపించిన ఈ పులి, గ్రామాల్లో సంచరిస్తోంది. + అన్నవరం కు 20 కిలోమీటర్ల దూరంలో అందరూ చూస్తుండగా రోడ్డు దాటిన పెద్దపులి ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేపుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఈ పెద్దపులి కదలికలు కలకలం రేపుతున్నాయి. తాజాగా పట్టపగలు…

Read More