AP News: ‘గిరిజనుల కష్టాలు చూసే రహదారుల నిర్మాణం.. మీకు ఏ సమస్య వచ్చిన నేను ఉన్నాను’ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 14, 2026 9:23 PM IST Pawan Kalyan: గిరిజనుల కష్టాలను చూసి రహదారుల నిర్మాణానికి ముందు కొచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం కనీసం సమస్యలు విన్న పరిస్థితులు కూడా లేవని పేర్కొన్నారు. అల్లూరి జిల్లా నందిగరువులో గిరిజనులతో పవన్ కల్యాణ్ మాటా మంతీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. pawan kalyan Pawan Kalyan: గిరిజనుల కష్టాలను చూసి రహదారుల నిర్మాణానికి ముందు కొచ్చామని…


