Development Works: శ్రీ సత్య సాయి జిల్లాలో అభివృద్ధి పర్వం.. రూ. 3,369 కోట్లతో మారుతున్న రూపురేఖలు! | అనంతపురం వార్తలు (Anantapuram News)
Last Updated:Mar 13, 2026 1:37 PM IST శ్రీ సత్య సాయి జిల్లా అభివృద్ధి కోసం రూ. 3,369 కోట్లతో ప్రాజెక్టులు వేగవంతం. కలెక్టర్ శ్యాం ప్రసాద్ నేతృత్వంలో మౌలిక సదుపాయాల కల్పన, పాడి రైతుల ఆదాయం పెంపు. రూ..3369 కోట్లతో శ్రీ సత్య సాయి జిల్లాలో అభివృద్ధి పనులు… శ్రీ సత్య సాయి జిల్లా సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన, రవాణా సౌకర్యాల మెరుగుదల, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా…


