Development Works: శ్రీ సత్య సాయి జిల్లాలో అభివృద్ధి పర్వం.. రూ. 3,369 కోట్లతో మారుతున్న రూపురేఖలు! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 13, 2026 1:37 PM IST శ్రీ సత్య సాయి జిల్లా అభివృద్ధి కోసం రూ. 3,369 కోట్లతో ప్రాజెక్టులు వేగవంతం. కలెక్టర్ శ్యాం ప్రసాద్ నేతృత్వంలో మౌలిక సదుపాయాల కల్పన, పాడి రైతుల ఆదాయం పెంపు. రూ..3369 కోట్లతో శ్రీ సత్య సాయి జిల్లాలో అభివృద్ధి పనులు… శ్రీ సత్య సాయి జిల్లా సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన, రవాణా సౌకర్యాల మెరుగుదల, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా…

Read More

LPG Price Hike: గ్యాస్ సిలిండర్ ధరలు మరింత పెరుగుతాయా? కేంద్రం ప్లాన్ ఎలా ఉంది? |

ఇప్పుడు మన ఇళ్లలో సిలిండర్ కొంటే.. మన జేబుల్లోంచీ రూ.60లు అదనంగా వెళ్లిపోతున్నాయి. ఇది ఎవరి పాపం? దీనికి ఎవరు బాధ్యులు? ఇరాన్ మన పక్కన లేదు. మనకు దాదాపు 3వేల కిలోమీటర్ల అవతల ఉంది. కానీ మనకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు దొరకట్లేదు. మనం ఇప్పుడు ఏదైనా హోటల్‌కి వెళ్లి దోసె ఆర్డర్ ఇస్తే.. “సారీ సార్, గ్యాస్ లేదు” అని వినాల్సి వస్తోంది. సిలిండర్లకు ఇలా విపరీతంగా కొరత ఉన్నప్పటికీ.. గుడ్ న్యూస్ ఒకటుంది….

Read More

Grah Gochar 2026: మార్చి 15 నుండి గ్రహాల రాజు ఈ 3 రాశుల పట్ల దయ చూపిస్తాడు.. వీళ్లకి అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది |

ఈ 3 రాశుల వారి జీవితాల్లో వెలుగు..మిథునం: ఈ రాశిలో సూర్యుని సంచారము చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సానుకూల ఫలితాలను తెస్తుంది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న విభేదాలు, వివాదాలు క్రమంగా పరిష్కారమవడం ప్రారంభమవుతుంది, ఇంట్లో ప్రశాంతమైన , ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరిగే సూచనలు ఉన్నాయి. భూమి లేదా ఆస్తి లాభాలు పొందే అవకాశం ఉండవచ్చు. కొత్త వాహనం కొనాలనే కోరిక కూడా నెరవేరవచ్చు. ప్రయాణ…

Read More

Music Director Thaman And Director Bobby Visit Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో థమన్, బాబీ

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మరియు టాలీవుడ్ డైరెక్టర్ బాబీ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.#Thaman #DirectorBobby #TirumalaTemple Source link

Read More

Tirumala Akshara Govindam: భక్తులకు శుభవార్త.. బాసర తరహాలోనే ఇకపై తిరుమలలో అక్షర గోవిందం |

Last Updated:Mar 13, 2026 9:17 AM IST Tirumala Akshara Govindam: ఇప్పటి వరకు పిల్లలకు అక్షరాభ్యాసం చేయాలంటే తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర మాత్రమే అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కూడా చేపట్టవచ్చు. Tirumala Akshara Govindam Tirumala Akshara Govindam: ఇప్పటి వరకు పిల్లలకు అక్షరాభ్యాసం చేయాలంటే తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞానసరస్వతి ఆలయంలో చేసేవారు. అటుపై సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌లో ఉన్న శ్రీవిద్యా సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం…

Read More

Tirupati Brahmotsavam: మార్చి 17 నుంచి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు.. తొమ్మిది రోజుల పాటు వాహన సేవల సందడి! |

Last Updated:Mar 13, 2026 8:06 AM IST తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మార్చి 16-25 వరకు జరుగుతాయి. టీటీడీ ఈవో జే. శ్యామలరావు బుక్‌లెట్ ఆవిష్కరించారు. ఉగాది, శ్రీరామనవమి, తెప్పోత్సవాలు ప్రత్యేక ఆకర్షణలు. శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరించిన టిటిడి ఈవో..! తిరుపతి నగరంలో కొలువై ఉన్న పురాతన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయం. ఈ ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత…

Read More

Visakhapatnam: విశాఖపై ఇరాన్-అమెరికా వార్.. గ్యాస్ కొరత.. దుకాణాలు మూసేస్తున్న చిరు వ్యాపారులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 13, 2026 7:15 AM IST గత రెండు రోజుల నుండి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్ కూడా మందకొడిగా సాగుతోంది. ప్రతీకాత్మక చిత్రం Visakhapatnam: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ మేఘాలు భారత్‌లో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వంట గ్యాస్ ఫిల్లింగ్ టెర్మినల్స్‌లో నాన్ డొమెస్టిక్ సిలిండర్ల (NDLC) ఉత్పత్తి, అమ్మకాలపై ఇప్పటికే కోత పడగా.. గత రెండు రోజుల నుండి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్…

Read More

Gold Silver Rates: విజయవాడలో తగ్గిన గోల్డ్ రేట్స్.. మరింతగా తగ్గే ఛాన్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే? |

10 గ్రాముల (తులం) 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,090 మేర తగ్గుదల కనిపించింది. దీంతో ప్రస్తుతం దీని ధర రూ. 1,62,220 వద్ద కొనసాగుతోంది. మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. తులం బంగారంపై రూ. 1,000 తగ్గి ప్రస్తుతం రూ. 1,48,700 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,670 వద్ద ఉంది. బంగారంతో వెండి ధరలు కూడా తగ్గాయి….

Read More

AP News Updates: ఏపీ ఫ్యామిలీ సర్వేలో మార్పులు.. వారికి ఈకేవైసీ తప్పనిసరి |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకీకృత ఫ్యామిలీ సర్వేని సీరియస్‌గా తీసుకుంది. ఫ్యామిలీ సర్వేలో కీలక మార్పులు చేసింది. మిస్సింగ్ డేటా ఉన్నవారు కచ్చితంగా eKYC చేసుకోవాలి అని తెలిపింది. ఇందుకోసం యాప్‌లో కొత్త వెర్షన్ తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్ వెర్షన్ 1.15గా ఉంది. ఇది మనకు గూగుల్ ప్లే స్టోర్‌లో Unified Family Survey పేరుతో లభిస్తోంది. (లింక్ – https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey&hl=en_IN). అందువల్ల ఏపీ ప్రజలు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మిస్సింగ్ అయిన తమ ఈకేవైసీ డేటాని…

Read More

10 కంపెనీలు.. స్పాట్ ఇంటర్వ్యూలు.. సాగర నగరంలో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు..!

మార్చి 13న విశాఖలో జాబ్ మేళా. పేటీఎం, హెల్త్‌కేర్, టాటా టోయో రేడియేటర్ వంటి 10 కంపెనీలు పాల్గొంటాయి. 18-30 ఏళ్ల నిరుద్యోగులు naipunyam.ap.gov.in లో నమోదు చేసుకోవాలి. Source link

Read More