AP News: గుడ్ న్యూస్.. వాట్సప్‌లో ‘హాయ్‌’.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ

ఇప్పటివరకు రోగులు లేదా వారి బంధువులు ఆసుపత్రిలో ఓపీ టోకెన్‌ కోసం పూటల తరబడి క్యూలైన్‌లో నిలుస్తుండేవారు. వైద్యులను సంప్రదించిన తరువాత కూడా, మందుల కోసం మరోసారి క్యూలైన్‌లో నిలవాల్సి ఉండేది. Source link

Read More

Telangana News Updates: వారందరికీ రూ.1000 ఫైన్.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన |

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనగణనలో వివరాలు ఇవ్వని వారికి రూ.1000 ఫైన్ విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర డైరెక్టర్ భారతీ హోలికేరి తెలిపారు. హైదరాబాద్ సెన్సస్ ఆఫీసులో శనివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశాభివృద్ధి ప్లాన్స్ వెయ్యడానికీ జనగణన ప్రక్రియ కీలకం అన్నారు. నియోజకవర్గాల్ని పునర్విభజించాలన్నా, రిజర్వేషన్లను ఖరారు చెయ్యాలన్నా ఈ ప్రక్రియ ముఖ్యం అన్నారు. 16 ఏళ్ల తర్వాత జరుగుతున్న జనాభా లెక్కలు కాబట్టి.. ప్రజలంతా సమాచారం ఇవ్వడం అవసరం…

Read More

AP Weather Update: ఏపీలో ఇవాళ వర్షం.. ఈ జిల్లాలో బలమైన గాలులతో ఉరుములు, మెరుపులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 15, 2026 4:55 AM IST ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన ఈ ద్రోణి క్రమంగా చురుకుగా మారుతూ విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయని ఏపీ వాతావరణ శాఖ చెబుతోంది . ఈ పరిస్థితుల కారణంగా వచ్చే 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం News18 పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన…

Read More

350 Electric Buses for Tirupati | తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు | #local18V

తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు..తిరుమలకు పూర్తిగా ఈవీ బస్సులే లక్ష్యం..! తిరుపతి జిల్లాలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా పెద్ద అడుగు పడింది. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జిల్లాకు మొత్తం 350 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాయి. ఈ బస్సుల ద్వారా పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో నాలుగు నెలలలోపే 50 ఎలక్ట్రిక్ బస్సులు మంగళం డిపోకు చేరనున్నాయి. #Tirupati #Tirumala #ElectricBuses Source link

Read More

Today Top 10 News: ఈరోజు టాప్ 10 వార్తలు.. తెలుగు రాష్ట్రాలు, జాతీయం, అంతర్జాతీయం వార్తలు

Today Top 10 News: మార్చి 14వ తేదీ వార్తలు మీ కోసమే. తెలుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు చిన్నగా. ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న ప్రపంచ వార్తలు న్యూస్18 తెలుగులో మీ కోసం ఇప్పుడు. Source link

Read More

అనంతపురంలో పెన్నా తీరంలోని సుంకులమ్మ దేవతపై భక్తుల నమ్మకం కొనసాగుతోంది.

అనంతపురం: తాడిపత్రి పట్టణంలోని శ్రీ చల్లని తల్లి సుంకులమ్మ దేవాలయం స్థానికులకు ఆరాధ్య స్థలంగా నిలుస్తోంది. ఈ ఆలయానికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది పండుగ సమయాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండడంతో దేవాలయం కళకళలాడుతుంది. స్థానికులు ఈ అమ్మవారిని “చల్లని తల్లి”గా పిలుస్తూ భక్తితో పూజిస్తారు. ఈ తల్లిని దర్శించుకుంటే జీవితంలోని కష్టాలు తొలగి, దీవెనలు లభిస్తారని భక్తులు విశ్వసిస్తారు. పెన్నా నది తీర ప్రాంతంలో ఈ అమ్మవారి ప్రభావం ఎక్కువగా ఉంటుందని…

Read More

బార్ లైసెన్స్ కోసం భారీ పోటీ.. లాటరీ ద్వారా ఎంపిక చేయనున్న ఎక్సైజ్ శాఖ..! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 14, 2026 8:56 PM IST ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అనంతపురం జిల్లాలో 2025-2028 లీజు కాలానికి బార్‌లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు 24 వరకు స్వీకరించి, 25న లాటరీ ద్వారా ఎంపిక. బార్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం…. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ తాజాగా బార్ లైసెన్సులకు సంబంధించి కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతపురం జిల్లాలో 2025–2028 లీజు కాలానికి గాను గతంలో మిగిలిపోయిన ఓపెన్ క్యాటగిరీ బార్‌లకు గెజిట్ నోటిఫికేషన్…

Read More

Coconut water: కొబ్బరికాయను చూసి లోపల నీళ్లు ఉన్నాయో లేదో ఇలా గుర్తించండి.. సింపుల్ ట్రిక్..!

విశాఖపట్నం కొబ్బరికాయల వ్యాపారి సింహాచలం సూచనల ప్రకారం, లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగు, బరువు, మృదువైన ఉపరితలం, పైభాగం కోణంగా ఉండటం వంటి లక్షణాలను గమనిస్తే మంచి తీపి కొబ్బరికాయను ఎంచుకోవచ్చు. Source link

Read More

Ugadi Brahmotsavam 2026: మలన్న దర్శనం కోసం ఎండలో వందల కిలో మీటర్ల కాలినడక.. శ్రీశైలంకి కన్నప్పలు |

Last Updated:Mar 14, 2026 10:54 PM IST Ugadi Brahmotsavam 2026: ఏపీలోని ద్వాదశ జ్యోతిర్గింగ క్షేత్రంగా శ్రీభ్రమరాంభిక మల్లికార్జునస్వామి కొలువైన ఆలయంగా విరాజిల్లుతోంది. అయితే ఏటా శివరాత్రి ఉత్సవాలతో పాటు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉగాది మహోత్సవాలు ఈఏడాది మార్చి 16 నుండి 20వ తేది వరకు కొనసాగుతాయి. + Ugadi Brahmotsavam 2026 Ugadi Brahmotsavam 2026: ఆంధ్రప్రదేశ్‌లోని ద్వాదశ జ్యోతిర్గింగ క్షేత్రంగా శ్రీభ్రమరాంభిక మల్లికార్జునస్వామి కొలువైన ఆలయంగా…

Read More

Rain Alert: సమ్మర్‌లో వాతావరణ శాఖ చల్లని కబురు.. మార్చి 18 నుండి 3 రోజుల పాటు అక్కడ వర్షాలు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 14, 2026 10:18 PM IST Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోనుండి. మార్చి నెలలోనే వేసవి కల్పిస్తున్న నేపథ్యంలో చల్లటి వాతావరణం ఏర్పడింది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయి అని విశాఖ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీలో వాతావరణ శాఖ చల్లటి తీపి కవరు..? మార్చి 18 నుండి మూడు రోజులపాటు వర్షాలు Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోనుండి. మార్చి…

Read More